Home / SLIDER (page 2211)

SLIDER

2017 చివరి నాటికి ఇంటింటికి మంచినీరు అందిస్తాం..మంత్రి కేటీఆర్

ఇవాళ  శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్ భగీరథపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ , పరిశ్రమ, పురపాలక శాఖ  మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2017 చివరి నాటికి ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఉద్ఘాటించారు. ఇప్పటికే 49 నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందుతుందని పేర్కొన్నారు. తప్పకుండా ఎన్నికలలోపే నీళ్లిచ్చి ఎన్నికలు …

Read More »

అందులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్

గత మూడున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు , పెట్టుబడులు వేల్లువేత్తుతున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భారత దేశంలో తెలంగాణ రాష్త్రం ప్రథమ స్థానం పొందింది. హరియాణా, పశ్చిమబెంగాల్‌ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవగా ఆంధ్రప్రదేశ్ కి 15వ స్థానం దక్కింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంగళవారం తాజా …

Read More »

2018 డిసెంబర్ నాటికి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి కావాలి

వరంగల్ జిల్లా మున్సిపల్ శాఖ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ.. 2018 డిసెంబర్ నాటికి వరంగల్ లోని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వరంగల్ పర్యటనల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కాగా …

Read More »

హోంశాఖలో సూపర్ న్యూమరీ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

పోలీస్‌శాఖలో గత కొంతకాలంగా కొనసాగుతున్న పదోన్నతుల సమస్యపై ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష చేపట్టి తెరదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  హోంశాఖలో సూపర్ న్యూమరీ పోస్టులకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. 35 అదనపు ఎస్పీ, 72 డీఎస్పీ పోస్టులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అందరికి అవకాశం కల్పిస్తామని సీఎం గతంలోనే చెప్పారు. ఈ క్రమంలో భాగంగా ప్రభుత్వం …

Read More »

జనవరి 1 నుంచి కొత్త పాస్ పుస్తకాలు..సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ముగుస్తుందని.. జనవరి 1 నుంచి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లుమ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వ్యవసాయశాఖ, రాష్ట్రస్థాయి బ్యాంకు అధికారులతో సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ .. ఎక్కడా రూపాయి ఖర్చు పెట్టుకుండా, ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి కొత్త …

Read More »

కమల్ అలా చెప్పడంతో నా శరీరంపై ఆశలు వదులుకున్న ..

అప్పట్లో టాలీవుడ్ లో తన అందాలను ఆరబోస్తూ కథానాయికగా నటించి నాటి తరం సినిమా ప్రేక్షకుల్ని అలరించిన సీనియర్‌ నటి సుమలత.పోయిన ఏడాది మెగా కుటుంబం నుండి వచ్చిన అల్లు శిరీష్‌ ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంలో ఒక పాత్రలో ఆమె కనిపించారు.తాజాగా సదరు నటి మంగళవారం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఒక పోస్ట్‌ చేశారు. తన మోకాలికి తీవ్ర గాయమైనప్పుడు కమల్‌ తన ఇంటికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. తన …

Read More »

రాష్ట్ర డీజీపీగా మహిళా ఐపీఎస్‌ అధికారి…

కర్ణాటకలో తొలిసారిగా ఆ  రాష్ట్ర డీజీపీగా  మహిళా ఐపీఎస్‌ అధికారి నియమితులు కానున్నారు. ప్రస్తుత డీజీపీ రూపక్‌ కుమార్‌ దత్తా ఈ రోజు మంగళవారం పదవీ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో నీలమణి రాజును నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి రామలింగారెడ్డి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 1993 బ్యాచ్‌కు చెందిన నీలమణి రాజు స్వస్థలం ఉత్తరాఖండ్‌ రాష్ట్రం కావడం గమనార్హం .

Read More »

టీంఇండియా చేతిలో పాక్ భవిష్యత్తు ..

రేపటి నుండి టీం ఇండియా ,కివీస్ ల మధ్య జరగనున్న మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా దేశ రాజధాని నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రేపు రాత్రి గం.7.00 ని.లకు మొదటి టీ 20 ఆరంభం కానుంది. ప్రస్తుతం వన్డే సిరీస్ ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇప్పుడు టీ 20 సిరీస్ పై కన్నేసింది. ఇప్పటివరకూ …

Read More »

హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ సీఎం అభ్యర్ధి ఖరారు

వచ్చే నెల నవంబర్ తొమ్మిదో తారీఖున హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .మరో కొద్ది రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గెలిచి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుంది . అందులో భాగంగా అధికారంలోకి వస్తే తమ పార్టీ తరపున పాలన కొనసాగించే సీఎం అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రేమ్‌ కుమార్‌ ధుమల్‌ను ఆ పార్టీ తరపున సీఎం …

Read More »

తొలిరోజే రేవంత్ పై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు ..

తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెల్సిందే .రేవంత్ రెడ్డి చేరి పట్టుమని పది గంటలు కూడా గడవకముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,సీఎల్పీ నేత జానారెడ్డి ఆయనపై సంచలన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat