తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిరంతరం అడ్డు తగిలి ..ప్రజాప్రయోజనాలకు అడ్డుపడితే రాష్ట్ర ప్రజల చేతిలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల ద్వారా ప్రతిపక్షాల వీపు మోగుతుంది అని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న కాంగ్రెస్ …
Read More »రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం …!
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు .నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరతారు . ఆ పార్టీకి చెందిన అగ్రనేతలతో టచ్ లో ఉన్నాడు .అందుకే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,టీడీఎల్పీ పదవుల నుండి తప్పిస్తున్నాం అని తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ …
Read More »సీఎం కేసీఆర్కు శాంతిదూత అవార్డు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించి, మూడేండ్లుగా సుపరిపాలన అందిస్తున్న సీఎం కే చంద్రశేఖర్రావు నిజమైన లౌకికవాది అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు . మూడేండ్లుగా శాంతియుత వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ శాంతిదూత అవార్డును ప్రకటించింది. బుధవారం హైదరాబాద్లోని రవీంధ్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తరఫున డిప్యూటీ సీఎం మహమూద్అలీ ఈ …
Read More »నేడు టీఆర్ఎస్ఎల్పీ భేటీ
తెలంగాణభవన్లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నేడు జరుగనున్నది. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సమావేశంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సభ్యులంతా విధిగా సమావేశాలకు హాజరుకావడంతోపాటు ప్రభుత్వపథకాలపై సమర్థంగా మాట్లాడేలా సిద్ధమవ్వాలని సూచించనున్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికంటే ముందుగా మధ్యాహ్నం రెండు గంటలకు 67 మందితో రాష్ట్ర కమిటీ సమావేశం జరుగనున్నది. …
Read More »మంత్రి కేటీఆర్ను కలిసిన మలేషియా హైకమిషనర్
రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను మలేషియా హైకమిషనర్ హిదాయత్ అబ్దుల్ హమీద్ కలిశారు. ఈ భేటీ సందర్భంగా మంత్రి కేటీఆర్ పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాలను, విధానాలు, పెట్టుబడుల సానుకూలతను మలేషియా ప్రతినిధి బృందానికి వివరించారు. అదేవిధంగా ఐటీ కొత్త విభాగాల్లో ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. టీ హబ్ ద్వారా అంకుర సంస్థలు, వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే …
Read More »“నా తెలంగాణ కోటి రతనాల వీణ”థీమ్ సాంగ్ సూపర్
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ విడుదల చేసిన థీమ్ సాంగ్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ పాటలో తెలంగాణ అందాలను కళ్లకు కట్టేలా చూపించారు. చారిత్రాత్మక కట్టడాలు, ప్రముఖ చెరువులు, జలపాతాలతో పాటు ఇక్కడి ప్రకృతి అందాలు, మట్టి వాసనలను అద్భుతంగా తెరకెక్కించారు‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ దాశరథి కృష్ణమాచార్యలు గీతంతో పాట సాగుతుంది.. తెలంగాణ ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ, బోనాలను ప్రత్యేకంగా చూపించారు. గోల్కొండ …
Read More »స్వరాష్ట్రానికి తిరిగి వస్తామంటున్నసూరత్ నేతన్నలు..!
– పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కలిసిన సూరత్ నేతన్నలు – తెలంగాణకి తిరిగి రావాలన్న ముఖ్యమంత్రి పిలుపుకి, పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కృతజ్ఞతలు తెలిపిన నేతన్నలు – తెలంగాణలో టెక్స్టైల్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే వారందరికీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇతర రాష్ట్రాలకు పొట్టచేత పట్టుకుపోయిన నేతన్నలు తిరిగి రాష్ట్రానికి వస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ …
Read More »27న అసెంబ్లీ ముట్టడి..ఉత్తమ్
ఈ నెల 27న గాంధీ భవన్ నుంచి పాదయాత్రగా వెళ్లి అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్ లో సమావేశమైన కిసాన్ సెల్… ఏకగ్రీవ తీర్మానాలు ప్రకటించింది. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఇవ్వాలని నిర్ణయించామన్నారు . పత్తి క్వింటాలుకు 5వేలు తగ్గుకుండా చూస్తామన్నారు. నష్టపోయిన మొక్కజొన్న, వరి పంటలకు… ఎకరాకు 15 వేలు, పత్తికి 25 వేల నష్టపరిహారం చెల్లించాలని ఉత్తమ్ కుమార్ …
Read More »అనసూయ హార్ట్ టచ్చింగ్ ఫొటోలో.. అంత మ్యాటర్ ఉందా..?
తెలుగు బుల్లి తెర హాట్ కామెడీ ప్ర్రోగ్రాంలు జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ యాంకర్లు అనసూయ, రష్మీలు మంచి స్నేహితులు. ఇద్దరూ వెండితెర పై కూడా అప్పుడప్పుడు మెరుస్తున్నారు. ఇక, ఈ ఇద్దరి మధ్యా విభేదాలంటూ అప్పుడప్పుడూ గాసిప్స్ వస్తూనే వున్నాయి. వాటిని ఈ ఇద్దరూ ఖండించేస్తున్నారు. అయినా, గాసిప్స్ ఆగుతాయా.. అలా అలా షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇక ప్రతిసారి ఇద్దరి మధ్య గొడవలు అంటూ వస్తున్న గాసిప్స్కి …
Read More »కంచ ఐలయ్యకు టీడీపీ సర్కారు షాక్ ..
ప్రముఖ వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యకు మద్దతుగా ఆయన వర్గీయులు, ఆయనకు పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ ఏపీలో మహానగరం విజయవాడలోని జింఖానా గ్రౌండ్లో ఒకేరోజు సభ నిర్వహణకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా నగర పోలీసులు ఇద్దరికీ అనుమతులు నిరాకించారు. జింఖానా గ్రౌండ్లో ఈనెల 28న సభ నిర్వహణకు అనుమతించాలని సామాజిక ఉద్యమ జేఏసీ నగర కమిషనర్కు దరఖాస్తు చేసుకుంది.దీనికి పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ కూడా అదే …
Read More »