తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి విదితమే .శ్రీధర్ బాబు మరో వ్యక్తితో కల్సి తన ఇంట్లో గంజాయి పెట్టి కేసులో ఇరికించాలని కుట్ర పన్నినట్లు పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి …
Read More »మెర్స్ల్ వివాదం.. కలకలం రేపుతున్న రజనీ కాంత్ ట్వీట్..!
తమిళనాడులో మెర్సల్ సినిమా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒకవైపు.. వైద్య రంగంలో జరుగుతున్నఅక్రమాల గురించి కడిగి పారేయగా.. మరోవైపు జీఎస్టీ దేశం మీద దండెత్తడం పైనా దుమ్మెత్తి పోసేశారు. అందుకేనేమో బీజేపీ బ్యాచ్కి ఒళ్ళు కాలిపోయి.. సినిమాని బ్యాన్ చేసెయ్యాలంటూ కమలనాథులు ఫత్వా జారీ చేసేయడం, నిర్మాత దిగొచ్చి ఆ సన్నివేశాల్ని, డైలాగుల్ని తీసేస్తాం.. అని ప్రకటించడం జరిగిపోయాయి. ఇక మెర్సల్ చిత్రంపై కోలీవుడ్ ప్రముఖులు …
Read More »శ్రీధర్ బాబు కేసులో మరో కొత్త ట్విస్ట్..!
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీధర్బాబుపై అతని అనుచరులు సుదర్శన్, బార్గవ్పై హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులు కేసునమోదు చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో మంథని నియోజకవర్గం ముత్తారం గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు జరపటంతో అసలు బాగోతం బయటపడింది. సుదర్శన్, భార్గవ్లను విచారించిన పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. వీరిద్దరినీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్బాబుతోపాటు సుదర్శన్, …
Read More »తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం..జయేష్ రంజన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్సిటీ హెచ్ఐసీసీలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సదస్సుఈ రోజు ప్రారంభమైంది. ఈ సమావేశాన్ని ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయష్రంజన్ మాట్లాడుతూ… తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకుని కేసులు పరిష్కరిస్తున్నారు. సైబర్ కేసులు పరిష్కారించడంలో పోలీసులు ముందుంటున్నారు. ప్రజలకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అంశంలో ప్రభుత్వం …
Read More »మెర్సల్ వివాదం.. ప్రకంపనలు రేపిన డైలాగ్స్ ఇవే..!
కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం మెర్సెల్ చిత్రం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి కారణం ఈ సినిమా అత్యంత వివాదాస్పద పంచ్ డైలాగ్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భీభత్సమైన సెటైర్స్తో వెండి తెర మీదకు దూసుకు రావడంతో దేశవ్యాప్తంగా మెర్సల్ తీవ్ర చర్చకు తెరలేపింది. ఇక ఆ చిత్రంలో బీజేపీకి అభ్యంతరకరమైన డైలాగ్ ఏంటంటే.. జీఎస్టీ అమలు చేస్తున్న సింగపూర్లో 7 శాతం వసూలు చేస్తూ …
Read More »“ఓటుకు నోటు “కేసులో రేవంత్ కు బెయిల్ ఇప్పించింది ఎవరో తెలుసా ..?
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అనుముల రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనసహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికి దాదాపు నెలన్నర రోజుల పాటు జైళ్లలో గడిపిన సంగతి తెల్సిందే .ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా తెల్సిందే . రేవంత్ రెడ్డికి ఎంతో కష్టపడి ఓటుకు నోటు కేసులో బెయిల్ ఇప్పించిందే …
Read More »హ్యాపీ బర్త్ డే డార్లింగ్..!
హీరోలు చాలామందే ఉన్నారు. అయితే అందరిలో హీరోకు కావలసిన అన్ని అర్హతలూ ఉండకపోవచ్చు. కొన్ని క్వాలిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. కొంతమంది హీరోలు నటనలో సాటిలేనివారే కావచ్చు. కానీ అంత అందంగా ఉండరు. మరికొందరికి మంచి పర్సనాలిటీ ఉండదు. కానీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అందగాడు ప్రభాస్. నేడు అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు బర్త్ డే వేడుకలని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.ప్రభాస్ అంటే చాలు ఇప్పుడు …
Read More »మెర్సల్ వివాదం.. బీజేపీ నేతకు సిగ్గులేదా..?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం మెర్సెల్ రాజకీయపరంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని సంభాషణలపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతుంటే, కాంగ్రెస్, డీఎంకే పార్టీలతోపాటు త్వరలో రాజకీయాల్లోకి రానున్న కమలహాసన్ కూడా మెర్సెల్కు మద్దతుతెలిపారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్.రాజా మాట్లాడుతూ, తాను మెర్సెల్ పైరసీ కాపీని …
Read More »3లక్షలు పెట్టి మరి గెలిచా -ఏపీ డిప్యూటీ సీఎం కేఈ సంచలన వ్యాఖ్యలు ..
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక ఎమ్మెల్యేకి యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే .అప్పట్లో ఈ వ్యవహారం ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని లేపింది . తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది .అది కూడా సాక్షాత్తు ఏపీ …
Read More »మెర్స్ల్ వివాదం.. విజయ్ భార్యను కూడా..!
తమిళ ఇళయ దళపతి విజయ్ తాజా చిత్రం మెర్సల్ సినిమా రేపిన దుమారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనులు సృష్టిస్తోంది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఈ చిత్రంలో డైలాగులు ఉండడంతో.. కాషాయం బ్యాచ్ ఒక్కొకరుగా విజయ్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్.. విజయ్ పై వ్యాఖ్యలు చేశారు. తిరుచ్చి జిల్లా మలైకోటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మెర్సల్ చిత్రంలో కేంద్రంపై తప్పుడు అభిప్రాయాలను …
Read More »