తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది .అందుకు తగ్గట్లే ఇటు టీడీపీ పార్టీకి చెందిన నేతలు రేవంత్ రెడ్డి పై ఎదురుదాడికి దిగుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున నేతల మద్దతు రేవంత్ రెడ్డికి క్రమక్రమంగా పెరుగుతుంది . ఈ నేపథ్యంలో ఇటీవల దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో వరంగల్ అర్బన్ జిల్లాలో మడికొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ …
Read More »సుడిగాలి సుధీర్కు.. యాంకర్ రష్మీ ఏం చూపించిందో తెలుసా..?
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ షో యాంకర్ రష్మీ గౌతమ్.. అదే షోలో స్కిట్లు వేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రూమర్స్కి ఆజ్యం పోస్తూ.. ఈషోలో ఇతర టీం సభ్యులు ఇద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా తమ స్కిట్లలో కూడా సెటైర్లు వేస్తుంటారు. అయితే ఇటీవల ప్రసారం అయిన జబర్దస్త్ …
Read More »మెర్సల్ వివాదం.. మాజీ కేంద్రమంత్రి సంచలనం..!
తమిళ సూపర్స్టార్ ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన మెర్సల్ దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అయితే మరో ప్రక్క మెర్శల్ సినిమాలో విజయ్ పేల్చిన పొలిటికల్ డైలాగులు చర్చనీయాంశంగా మారాయి. మోడీ ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ.. డిజిటల్ ఇండియా.. డీమానిటైజేషన్ లాంటి వాటిపై విజయ్ మెర్శల్లో ఓ రేంజిలో సెటైర్లు వేసాడు. ఈ డైలాగులు తమిళ రాజకీయ ప్రపంచంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇక …
Read More »వైసీపీ కీలక నేత దుర్మరణం.. కారణాలు ఇవే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కీలక నేత విద్యాసాగర్ రెడ్డి శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిత్తూరు జిల్లా కాణిపాకంకు చెందిన విధ్యా సాగర్ రెడ్డి ఆయన తల్లి ధనమ్మ, భార్య, ఇద్దరు కొడుకులు, కోడలుతో కలసి బెంగుళూరుకు బయలుదేరారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ సంఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ్మ అక్కడికక్కడే …
Read More »ముదురుతున్న మెర్సల్ వివాదం.. కమల్ సంచలనం..!
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం మెర్సల్ డైలాగుల వివాదం ముదురుతోంది. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పటికే తమిళ వైద్యులు బహిస్కరిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఈ సినిమాలోని డైలాగుల విషయంలో రాజకీయ నేతల నుండి స్పందనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు డైలాగుల విషయంలో బీజేపీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జీఎస్టీ, డిజిటల్ ఇండియాలను ఈ సినిమాలో అవమానించారని, …
Read More »రేవంత్ రెడ్డికి అసెంబ్లీ స్థానం ఖరారు చేసిన కాంగ్రెస్ ..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి .ఈ క్రమంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వచ్చే నెల తొమ్మిదో తారీఖున కానీ లేదా డిసెంబర్ తొమ్మిదో తారీఖున కానీ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి . అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ పోటి చేసే అసెంబ్లీ …
Read More »23న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్..!
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరుగనున్నది. మంత్రివర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలతో కూడిన ఎజెండాను అధికారులు రూపొందిస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు పెండింగ్ అంశాలన్నింటినీ ఈ క్యాబినెట్ సమావేశం ముందుకు తీసుకొస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు 30 అంశాలకు పైగా ఎజెండాలో ఉండే అవకాశం ఉన్నది. నీటిపారుదలశాఖలో పోస్టుల సృష్టిపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. …
Read More »8,792 టీచర్ పోస్టుల భర్తీకి నేడు ప్రకటన..!
తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు , నిధులు ,నియామకాలే లక్ష్యంగా జరిగిన పోరాటాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రం లో తొలిసారిగా అధికారం చేపట్టిన అదికార టీఆర్ఎస్ పార్టీ గత మూడున్నర సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే . అందులో భాగంగా లక్ష కొలువులు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ …
Read More »ఆ 25 మందితో కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ …
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి విదితమే .అందులో భాగంగా ఇప్పటికే కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు ,రేవంత్ రెడ్డి అనుచవర్గం అంతా రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళుతున్నారు అని తెల్సి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీలోకి నిన్న మంత్రులు కేటీఆర్ ,ఈటల …
Read More »మనసున్న మారాజు ” మంత్రి కేటీఆర్”
తెలంగాణ రాష్టం లో గత మూడున్నర సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తనదైన శైలిలో ముందుకెళ్తున్న మంత్రి కేటీఆర్, తన నియోజకవర్గ ప్రజలకు ఏచిన్న కష్టమొచ్చినా అండగా నిలుస్తున్నారు. తన వద్దకు వచ్చే అభాగ్యులకు తానున్నాంటూ భరోసా ఇస్తున్న ఆయన, ఏడాది క్రితం పర్యటనలో తన గోడు వెల్లబోసుకున్న ఓ వృద్ధురాలికి ఇల్లు కట్టించి,” మనసున్న మారాజు ” అనిపించుకున్నారు. ఆ ఇల్లు పూర్తి కాగా, నేడు సందర్శించేందుకు …
Read More »