టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై వస్తోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ గురించి ప్రస్తుత టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు .ఆయన ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత చరిత్ర గురించిన వాస్తవాలకు విరుద్ధంగా ఎవరు సినిమా తీసినా ప్రజలు ఆమోదించరని ఆయన అన్నారు. …
Read More »పుట్టిన రోజు కుంబ్లే ను ఘోరంగా అవమానించిన బీసీసీఐ …
బీసీసీఐ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న అతిపెద్ద ధనవంతమైన క్రికెట్ బోర్డు .అంతటి ఘనచరిత్ర ఉన్న బోర్డు కేవలం చిన్న చిన్న తప్పులను చేస్తూ అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటుంది .ఈ క్రమంలో ఈ రోజు మంగళవారం టీంఇండియా మాజీ కెప్టెన్ ,ప్రపంచ స్థాయి అగ్ర బౌలర్,టీంఇండియా మాజీ కోచ్ అయిన అనిల్కుంబ్లే పుట్టిన రోజు. ఈసందర్భంగా బీసీసీఐ ట్విటర్ ద్వారా ఆయనకు .టీమిండియా తరఫున అత్యుత్తమ బౌలర్ ఇప్పటికీ జంబోనే. …
Read More »పార్టీ మార్పుపై రేవంత్ అనుచరవర్గం క్లారీటీ ..!
తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఓటుకు నోటు కేసు నిందితుడు ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరనున్నారని ప్రస్తుతం వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత రెండు రోజులుగా రేవంత్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రస్తుతం ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే …
Read More »జై జగన్ ..జై సీఎం అనే నినాదాలతో మారు మ్రోగిన ధర్మవరం ..
ఏపీలో అనంతపురం జిల్లాలో ధర్మవరం లో ముడిపట్టు రాయితీ బకాయిల కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపేందుకుగానూ ఈ రోజు ధర్మవరం పట్టణానికి వెళ్లిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు,రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీక్షా ప్రాంగాణానికి వెళ్లే దారులన్నీ లక్షల సంఖ్యలోని జనంతో కిక్కిరిపోయాయి.జనసందోహానికి అభివందనం చేస్తూ జగన్ ర్యాలీగా దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. 37 రోజులుగా …
Read More »రైతులకు నష్ట పరిహారం అందజేసిన ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ..
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వేంసూరు మండలం ఇటివల మార్లపాడు గ్రామ రైతుల గేదెలు విద్యుత్ షాక్ తో మరణిస్తే నష్ట పరిహారంగా విద్యుత శాఖ అధికారులు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ద్వరా సంబందిత రైతులకు 80000/ 40000/ చిక్కులను పంపిణి చేసారు …
Read More »ఈ నెల 27 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ..
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల తేదీలు వచ్చాయి .అందులో భాగంగా ఈ నెల 27 నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అధికారులు అసెంబ్లీ కార్యదర్శికి ఈ మేరకు ప్రతిపాదనలను పంపారు. సభ నిర్వహణపై 26న బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. సుమారు 20 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో శాసనసభ సమావేశాలపై మంత్రులు హరీష్ రావు&తారకరామారావు మరియు ప్రజాప్రతినిధులతో చర్చించి …
Read More »రేవంత్ బాటలో మరో సీనియర్ నేత -టీటీడీపీకి గుడ్ బై …
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఓటుకు నోటు కేసు నిందితుడు అయిన కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ జాతీయ అధ్యక్షుడు ,ప్రధాని అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీ సమక్షంలో త్వరలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వార్తలను ప్రచురించింది …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మకి కావల్సిన నిజాలు.. అతని దగ్గరే..!
మిస్టర్ పర్ఫెక్ట్ వివాదం రామ్ గోపాల్ వర్మ టీడీపీ బ్యాచ్ మొత్తాన్ని ఓ ఆట ఆడుకుంటున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాని రామ్ గోపాల్ వర్మ ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ టీడీపీ నాయకులందరికీ చమటలు పడుతున్నాయి. యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ దగ్గర నుంచి ఇంకా టీడీపీ చేరని వాణి విశ్వనాథ్ దాకా చాలామంది వర్మ పై రెచ్చిపోయారు, వార్నింగ్ లు ఇచ్చారు. ఈ సినిమా తీస్తోంది వైసీపీ నేత …
Read More »టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై ..
ఏపీ లో ఒకవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలను తమ పార్టీలోకి నయానో భయానో ..కోట్లు ఆశచూపో ..ప్రాజెక్ట్లులు కట్టబెట్టి మరి చేర్చుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు .అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ బుట్టా రేణుకను తమ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెల్సిందే . అయితే ఏపీలో ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దామని బాబు …
Read More »శ్రీదేవి తొడలు చూసిన డాక్టర్ పరిస్థితి ఏమైందో తెలుసా..?
వివాదాల పుట్ట మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఒక సంచలన వార్త బయట పెట్టి షాక్ ఇచ్చారు. క్షణ క్షణం షూటింగ్ ఒక అడవిలో జరుగుతుండగా.. శ్రీదేవి గారి తొడ దగ్గర ఎదో పురుగు కుట్టి పుండులా తయారయింది. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని పోతుందేమో అని భయపడ్డా.. దీంతో వెంటనే డాక్టర్ని తీసుకురమ్మని ప్రొడక్షన్ మేనేజర్ను పంపగా., అతను …
Read More »