బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అర్ధరాత్రి ఫుల్ గా త్రాగి ఒక ప్రముఖ స్టార్ హీరో ఇంటికి వెళ్ళింది అంట .ఈ విషయం గురించి ఆ స్టార్ హీరోనే చెప్పారు .ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తోన్న స్టార్ హీరో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ వివాదం మరింత రాజుకుంది .ఈ క్రమంలో హీరోయిన్ కంగన తనపై చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ ఆయన తొలిసారి ప్రముఖ యాంకర్ అర్నబ్ …
Read More »విపక్షాలకు సింగరేణి ఎన్నికల ఫలితాలు చెప్పిన పాఠం ..!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల అయిన సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించడం ఆ పార్టీకి ఆనందదాయకమే.ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజమాబాద్ ఎంపీ కవిత ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని ప్రచారం నిర్వహించి , మొత్తం ఎన్నికలకు విశేష ప్రాధాన్యం తెచ్చారు. చివరికి ముఖ్యమంత్రి కూడా రంగంలో దిగి సింగరేణి కార్మికులను …
Read More »బాబు సంచలన నిర్ణయం -ఆ 70 మంది ఔట్ ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో మరో ఏడాదిన్నర సమయంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసేవారిలో డెబ్బై మంది కొత్త వారు ఉండాలని నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు అని ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది . ఆ పత్రిక కథనం ప్రకారం వచ్చే …
Read More »చంద్రబాబును అవమానించిన రేవంత్రెడ్డి.. కాంగ్రెస్లోకి జంప్ అవడం ఖాయమేనా..!
తెలంగాణ టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి త్వరలో పార్టీకి గుడ్బై చెప్పడం ఖాయమేనా…చంద్రబాబును సైతం ధిక్కరించబోతున్నాడా…త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాడా…ప్రస్తుతం జరుగుతున్నపరిణామాలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది..గత కొంత కాలంగా టీడీపీ అధినాయకత్వం కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. పరిటాల శ్రీరామ్ పెండ్లిలో టీడీపీ నాయకులు కేసీఆర్కు అపూర్వ స్వాగతం పలికారు. మెజార్టీ టీడీపీ నేతలు కేసీఆర్ను ఓన్ చేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా కేసీఆర్తో పోరాటానికి టీటీడీపీ నేత రేవంత్ …
Read More »స్పైడర్ కు తగ్గని కలెక్షన్ల వర్షం ..రికార్డ్లను బ్రేక్ చేస్తోన్న మహేష్ మూవీ ..
ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేశ్బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్కు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి అని చిత్రం యూనిట్ ప్రకటించాయి . మొదటిగా ఈ మూవీ కి బాగోలేదని టాక్ వచ్చిన కానీ కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. అందాల రాక్షసి రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్గా, ప్రముఖ దర్శకుడు ఎస్జే సూర్య, ప్రేమిస్తే భరత్, విలన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచ …
Read More »స్వీటీ కి “అనుష్క “అని పేరు పెట్టింది ఎవరో తెలుసా ..?
అనుష్క శెట్టి అసలు సొంత పేరు స్వీటీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి స్వీటీ మాట్లాడుతూ నేను పుట్టగానే మా పిన్ని నాకు ‘స్వీటీ’ అనే పేరు పెట్టింది. మా అమ్మానాన్నలు సాయిబాబా భక్తులు. మా ఇద్దరు సోదరులకు ‘సాయి’ అనే పేరు కలిసొచ్చేలా పెట్టారు. నాక్కూడా అలాగే నామకరణం చేయాలనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో స్కూల్ రిజిస్టర్లలోనూ …
Read More »యంగ్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా రికార్డు ..
టీమిండియా ,ఆసీస్ ల మధ్య నిన్న రాంచీలో జరిగిన తోలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీంఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వర్షం అంతరాయం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం నిర్దేశించబడ్డ లక్ష్య ఛేదనలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.ఈ సందర్భంగా టీం ఇండియా యంగ్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ట్వంటీ 20ల్లో …
Read More »అఖిల ప్రియ ,బ్రహ్మనందరెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్ ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగంలో ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో తెల్సినంతగా ఎవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన తన రాజకీయం కోసం ఎంతగా అయిన తెగిస్తాడు .ఇది ప్రతిపక్షాలు చేసే ప్రధాన ఆరోపణ .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తో సహా పలువురు ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు ఆకర్శించుకోవడానికి మంత్రి …
Read More »టీడీపీకి బాబుకు అత్యంత సన్నిహితుడు గుడ్ బై …
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఆయన .నాడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ విశ్వ విఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ మీద హైదరాబాద్ మహానగరంలో లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అప్పటి వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు విసిరాడు అనే ఆరోపణలు ఉన్న తెలంగాణ ప్రాంత సీనియర్ మాజీ మంత్రి ,గవర్నర్ …
Read More »తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్టంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రెండు వేర్వేరు శాఖల్లో 257 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ శనివారం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి ఇచ్చిన వాటిలో జైళ్లశాఖలో 238, అటవీశాఖలో 19 పోస్టులు ఉన్నాయి. జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్లు-15, అసిస్టెంట్ మ్యాట్రన్ -2, వార్డర్ (పురుష)-186, వార్డర్ (మహిళ)- 35 ఖాళీలు ఉన్నాయి. అటవీశాఖలో 19 అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులు ఉన్నాయి. కొలువుల …
Read More »