తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమాలు నీళ్ళు నిధులు నియామకాల కోసం జరిగిన సంగతి విదితమే .తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు .గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ఇరవై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది .తాజాగా పాలమూరు జిల్లాలో పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలను భర్తిచేయడానికి నోటిపికేషన్ విడుదల చేసింది .వివరాలు మీకోసం .. …
Read More »చైతన్య- సమంతల మ్యారేజ్.. శ్రీయా భూపాల్ ఎక్కడ..?
అక్కినేని నాగార్జున రెండవ తనయుడు అఖిల్ ఎంగేజ్మెంట్ ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే వారసురాలైన శ్రీయా భూపాల్తో ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లికి ముందే ఆబంధం బ్రేక్ అయిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని ఫ్యామిలీకి ముందునుండే జీవీకే ఫ్యామిలీతోనే వ్యాపారం సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య పెళ్లికి జీవీకే ఫ్యామిలీ అటెండ్ అయ్యిందా లేదా.. ముఖ్యంగా శ్రీయా భూపాల్ వచ్చిందా లేదా అనే …
Read More »ఒకవేళ నల్గొండ పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగితే – గెలుపు ఎవరిది అంటే ..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లో చేరిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి రెండో స్థానంలో నిలిచింది.అయితే గత మూడున్నర ఏండ్లుగా నల్గొండ జల్లాలో బలం తమదే నని చెబుతున్న విపక్షాలకు అక్కడే చెక్ చెప్పాలని ముఖ్యమంత్రి …
Read More »కోదండ -సోనియా గాంధీ రహస్య భేటీ వెనక అసలు కారణమిదే ..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు అయిన శ్రీమతి సోనియాగాంధీని కలిశారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి .ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా ప్రో కోదండరాం సోనియా గాంధీ రహస్య భేటీపై పలు విమర్శలు ..ఆరోపణలు చేశారు .అయితే అప్పట్లో ప్రో కోదండరాం సోనియాగాంధీని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ …
Read More »తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీకి చోటు లేదా ..?
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అది .డెబ్బై యేండ్ల స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం దేశాన్ని ఏలిన జాతీయ పార్టీ అది .భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన రాష్ట్రాలలో ఒకటైన అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీ అది .ఇంతకు ఏ పార్టీ ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?అదే కాంగ్రెస్ పార్టీ .తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదా ..?. గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి …
Read More »కంగ్రాట్స్ సమంత…మంత్రి కేటీఆర్
టాలీవుడ్ హీరో నాగ చైతన్య, నటి సమంత ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా సమంతకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం శుక్రవారం రాత్రి.. వీరి వివాహం గోవాలో ఘనంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా సాగిన పెళ్లిలో.. ప్రతి సందర్భంలోనూ కొత్త జంట ఆనందంలో తేలిపోయింది.ఏమాయ చేసావె సినిమా చిత్రీకరణ సమయంలో నాగచైతన్య,సమంతల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాలక్రమేణా ప్రణయంగా మారింది. …
Read More »సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్.. తీర్పు పై సర్వత్రా ఆశక్తి..!
వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. తను చేపట్టదలిచిన పాదయాత్ర నేపథ్యంలో, క్విడ్ ప్రో కో కేసుల విచారణ నుంచి వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలని కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయించారు.నవంబర్ రెండో తేదీ నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర చేపడుతున్నందున, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలంటే కష్టమని సీబీఐ కోర్టులో జగన్ తన పిటీషన్ ను దాఖలు చేశారు. తనకు కోర్టు హాజరు నుంచి …
Read More »ఒక్క వైసీపీ నేత కూడా.. ఫ్యాన్ను వీడలేదు.. సైకిల్ ఎక్కలేదు..!
ఏపీలో ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల విజయంతోపాటు కాకినాడలో కార్పొరేషన్ గెలిచాక వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టాలని వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటూ టీడీపీ అనుకూల మీడియా వారు తెగ డప్పుకొట్టారు. ఆ జాబితాలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేల నుంచి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేల వరకూ ఉన్నారని.. టీడీపీ నేతలు కూడా ఈ విషయాన్ని బహింరంగంగానే ప్రకటించారు. తమకు ముందు నుంచే అనేకమంది టచ్లో …
Read More »మోదీ కంటే కేసీఆర్ పాలన సూపర్..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై నల్గొండ లోక్ సభ నియోజక వర్గంలో మంచి మార్కులే వచ్చాయి .గత మూడున్నర యేండ్ల కేసీఆర్ పాలనపై సర్వే నిర్వహించగా 45 .45 %మంది బాగుంది అన్నారు .28 .18 శాతం మంది బాగాలేదు అని అన్నారు .అయితే ఇటీవల మోదీ పాలనపై కూడా నిర్వహించిన సర్వేలో వచ్చిన సర్వే ఫలితాలతో పోల్చుకుంటే …
Read More »మంచు లక్ష్మీకి రంగు పడింది..!
హైదరాబాద్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగరవాసులు నరకం చూసారు. అలాగే ట్రాఫిక్లో ఇరుక్కుపోయినవారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మంచు లక్ష్మి కూడా హైటెక్స్ దగ్గర ఒక గంటన్నర ట్రాఫిక్లో చిక్కుకుపోయిందట. దీనితో మంచు లక్ష్మీ ఆగ్రహంతో ఒక ట్వీట్ పెట్టారు. రాజకీయనాయకులు కూడా ప్రోటోకాల్ పక్కనబట్టి సాధారణ వ్యక్తులలాగా ప్రయాణిస్తే ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయి అనే అర్థం వచ్చేలా మంచు లక్ష్మి ట్వీట్ చేసారు. మామూలుగా …
Read More »