Home / SLIDER (page 2311)

SLIDER

తెలంగాణ టీడీపీ లో మంత్రి పదవుల పంపకం ..

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య పదిహేను మంది .అందులో గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పన్నెండు మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు . ఉన్న ముగ్గురిలో ఒకరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ..రెండో ఎమ్మెల్యే తెలంగాణ టీడీపీ వర్కింగ్ …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయం ..

తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు .ప్రస్తుతం ఆయన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు .తాజాగా వచ్చే నెల ఐదవ తేదిన జరగనున్న సింగరేణి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు . సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర …

Read More »

ఎంపీ నగేష్ ఇంట్లో భారీ చోరీ…

ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నగేష్ ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దొంగలు ఇంట్లోకి చొరబడి 15 లక్షల రూపాయల విలువ చేసే నగలు, 70,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. ఎంపీ నగేష్ ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీ ఇంట్లో లేని సమయాన్ని చూసిన దొంగలు దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. దీనిపై ఎంపీ పిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు …

Read More »

ఆరురోజులు బ్యాంకులకు సెలవు…

దసరా పండుగ అనంతరం ఆదివారం…ఆ తర్వాత గాంధీ జయంతి సెలవులు వరుసగా రావడంతో బ్యాంకులకు ఆరురోజులపాటు సెలవు ప్రకటించారు. దీంతో దుర్గాపూజ వేళ దేశంలో నగదు కొరత ఏర్పడనుంది. బ్యాంకులకు సెలవులతో ఏటీఎంలు కూడా ఖాళీ కానున్నాయి. పండుగతోపాటు నెలాఖరు కావడంతో శుక్రవారం నుంచి సోమవారం వరకు ఖాతాదారులు ఏటీఎంలలో పెద్ద ఎత్తున నగదు విత్ డ్రా చేయనున్నారు. మళ్లీ అక్టోబరు 6, 12 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో మొత్తం …

Read More »

ఎంపీ కవిత పై విషప్రచారం చేస్తున్న ఏన్నారైకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన Trs Australia President నాగేందర్ రెడ్డి

తరతరాలుగా తెలంగాణ లో వివక్షకు గురవుతున్న మహిళలను మరియు మన సంస్కృతి, సంప్రదాయాలను జాగృతం చేసేందుకు తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి సమైక్యరాష్ట్రంలో గుర్తింపు కోల్పోతున్న బతుకమ్మ పండుగ తాను భుజానేసుకుని ప్రపంచం గుర్తించి గౌరవించేలా విశిష్టతను ఎలుగెత్తి చాటిన ఘనత ఆమెకే దక్కింది. విదేశాల్లో సైతం బతుకమ్మ పండుగను ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే దీనికి వెనక కవితక్క కృషి ఎనలేనిది. ఒకమాటలో చెప్పాలంటే మురుగున పడిన …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కు మహేష్ బాబు షాక్ ..!

ఇటీవల విడుదలైన “జై లవకుశ “మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్లను సృష్టిస్తున్న సంగతి విదితమే .బాబీ దర్శకుడిగా ప్రముఖ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా రాశి ఖన్నా ,నివేదితామాస్ హీరోయిన్లగా నటించగా రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించారు .అయితే తాజాగా మరోవైపు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఎన్వీఎస్ ప్రసాద్ నిర్మాతగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ …

Read More »

మంత్రి కేటీఆర్ పనితీరుకు అవార్డులే నిదర్శనం..

తెలంగాణ రాష్ట ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు వస్తున్న అవార్డులే ఆయన పనితీరుకు నిదర్శనమని ప్రభుత్వ విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు అన్నారు. కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ అని అన్నారు. కేవలం దుగ్ధ, ఈర్ష్యలతోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ మంత్రిగా ఫెయిల్ అయిన షబ్బీర్ అలీ మంత్రి కేటీఆర్ ను …

Read More »

కేబీఆర్ పార్కు చుట్టు ఫ్లైఓవర్ నిర్మాణానికి రంగం సిద్ధం

తెలంగాణ  రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని  కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ మల్టీ లెవల్‌ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి మోక్షం లభించింది.ఈ నెల దసరా పండుగ తర్వాత ఫ్లై ఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేబీఆర్‌ పార్కు ఎంట్రెన్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్ నం-45, ఫిల్మ్‌నగర్, అగ్రసేన్ సర్కిల్‌, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, తదితర జంక్షన్లలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, గ్రేడ్ సెపరేటర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. …

Read More »

కార్మికశాఖలో 248 పోస్టుల భర్తీకి అనుమతి

తెలంగాణ రాష్టం లోని  కార్మిక శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 248 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 172 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు, 45 టెక్నికల్ అసిస్టెంట్, 18 డ్రెస్సర్, 10 ఫార్మాసిస్ట్ ఖాళీలు, రెండు లైబ్రేరియన్, ఇన్ఫర్మేషన్ ఆఫ్ బాయిలర్స్ ఒక పోస్టు భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ …

Read More »

కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణ సమాజానికి చిరస్మరణీయుడు

తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణ సమాజానికి చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు.స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో ముందంజ వేయటమే కొండా లక్ష్మణ్ లాంటి గొప్పవారికి మనం అందించగలిగే నిజమైన నివాళి అన్నారు. తమ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నదని సీఎం తెలిపారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat