ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ రెడ్డి మీద అధికార పార్టీ తరపున పోటి చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే .అంతే కాకుండా మరోవైపు నెల రోజుల వ్యవధిలో జరిగిన తూర్పు గోదావరి …
Read More »వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి దూకుడు…టీడీపీ బేజారు..!
గురజాల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ఱారెడ్డి కుమారుడు వైసీపీ యువ నేత కాసు మహేష్ రెడ్డి దూకుడు ముందు టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు..అను నిత్యం ప్రజల్లో ఉంటూ..వారికి అన్ని విధాల అండగా నిలబడుతూ, వారి సమస్యల పరిష్కారానికి శ్రమిస్తున్న కాసు మహేష్ రెడ్డికి గురజాలలో అపూర్వ ఆదరణ దక్కుతుంది. ఒకవైపు క్యాడర్ను బలోపేతం చేస్తూ, జగన్ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలను ప్రజల్లోకి …
Read More »ఉదయాన్నే వీటిని తింటే.. పొట్ట దగ్గరి కొవ్వు మటాష్..!
స్థూలకాయంతో ఉన్న వారినే కాదు, అలా లేని వారిని కూడా అధిక పొట్ట ఇబ్బందులకు గురి చేస్తోంది. చాలా మందికి శరీరం అంతా బాగానే ఉంటుంది, కానీ పొట్ట మాత్రం ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం అక్కడ పేరుకుపోయే కొవ్వే. అయితే కింద సూచించిన ఆహారాన్ని తీసుకుంటే ఎవరైనా తమ పొట్ట దగ్గర ఉన్న కొవ్వును ఇట్టే తగ్గించుకోవచ్చు. ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయం లేవగానే …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్ తో ఏపి రాజకీయాల్లో రామ్ గోపాల్ వర్మ రచ్చ..!
టాలీవుడ్లో ఇప్పుడు ఎన్టీఆర్ బయో పిక్ రచ్చ మొదలైంది. ఎన్టీఆర్ బయో పిక్ దర్శకుడి అవకాశం తనకివ్వలేదనే కచ్ఛితోనే వర్మ, ఎన్టీఆర్ – లక్ష్మి పార్వతిల జీవితాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ గా తెరకెక్కిస్తానంటూ బయలుదేరాడు. ఇక బయో పిక్ అనగానే అందులో మంచి, చెడులు రెండూ కనబడాలి కాబట్టి మంచి గురించి ఎవరూ పట్టించుకోకుండా.. ఎక్కడ చెడు విషయాలు బయటికి వస్తాయో అని చాలామంది హడలి చస్తున్నారు. మరి ఎన్టీఆర్ …
Read More »సీఎం కేసీఆర్పై బతుకమ్మ పాట
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ఆయన ప్రజారంజకపాలనను సామాన్యులు బతుకమ్మ పాటలుగా మలుచుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆదివారం బతుకమ్మ సంబురాల్లో భాగంగా తడకమడ్ల రూప అనే మహిళ సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై పాడిన పాట అందరినీ ఆకట్టుకున్నది. ఆమె పాటకు మహిళలంతా కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. కేసీఆర్ పోరాటపటిమ, సర్కారు సంక్షేమపాలనపై కుమార్తెలు తడకమడ్ల ఉమ, తడకమడ్ల విజయ రాసిన ఉయ్యాల …
Read More »శాతవాహన ఎక్స్ప్రెస్లో పేలుడు..
సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్లో ఆదివారం రాత్రి ఒక ప్రయాణికుడి సెల్ఫోన్ పేలింది. దీంతో బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. కాజీపేట రైల్వే పోలీస్ అధికారుల కథనం ప్రకారం.. వినోద్సింగ్ అనే ప్రయాణికుడు శాతవాహన ఎక్స్ప్రెస్లోని చైర్కార్ సీ-2 కోచ్లో సీట్ నంబర్ 55-56 వద్ద ప్రయాణిస్తున్నాడు. రైలు కాజీపేట జంక్షన్ యార్డు దాటుతున్న క్రమంలో చార్జింగ్ పెట్టిన అతడి సెల్ఫోన్ ఒక్కసారిగా పేలింది. …
Read More »భారీ కుంభ కోణానికి తెర తీసిన బాబు సర్కారు ..!
ఏపీ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరో భారీ కుంభ కోణానికి తెర లేపారా ..?.గత మూడున్నర ఏండ్లుగా అనేక కుంభ కోణాలు ..పలు అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చిన ఏ మాత్రం వెనకాడని టీడీపీ సర్కారు రాష్ట్రంలో భారీ మొత్తం లో అవినీతికి పాల్పడుతుందా ..?.అంటే అవును అనే చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి .ఈ క్రమంలో …
Read More »పత్తిచేనులో భార్య వేరే యువకుడితో అలా చూసి భర్త..
ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేరాల్లో ఎక్కువగా జరుగుతున్నవి కూడ అక్రమ సంబంధాలే… తాజాగా అక్రమ సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వివాహితను హత్య చేసిన యువకుడు తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ధంపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని కొలాంగూడకు చెందిన వివాహిత మడావి సునీత(41), ఇదే గ్రామానికి చెందిన …
Read More »సన్నీలియోన్ కి ఏమైంది ..?
ఒకప్పటి శృంగార తార నేటి బాలీవుడ్ స్టార్ ఐటెం సాంగ్ హీరోయిన్ అయిన సన్నీలియోన్కు సామాజిక మాధ్యంలో ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి విదితమే .ఒకవైపు వరస సినిమాలతో బిజీ బిజీ గా ఉండటమే కాకుండా మరోవైపు ఏదో ఒక సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి తన అభిమానులను ,నెటిజన్లను పలకరిస్తూ మంచి క్రేజ్ ను తెచ్చుకుంది అమ్మడు …
Read More »ప్రధాని మోదీ పదవికి చంద్రబాబు ఎసరు ..
ఏపీలో రాజ్యాంగేతర జన్మభూమి కమిటీలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, అసలు టీడీపీ ప్రభుత్వంలో అధికారులకు అధికారాలున్నాయా..? అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండండి అని కలెక్టర్ల సదస్సులో బాబు ఆదేశిలివ్వడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినా…మరో ఎమ్మెల్యే బోండా …
Read More »