డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (డీసీఐ) ను ప్రైవేటీకరణ చేయబోతున్నారు అన్న భయంతో ఉన్న అక్కడి ఉద్యోగులు తాజాగా పవన్ కళ్యాణ్ ని హైదరబాద్ లో కలిసారు. తమని కాపాడగలిగింది పవన్ కళ్యాణ్ మాత్రమే అని నమ్ముతున్న వాళ్ళు డీసీఐ విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. అక్కడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు హైదరాబాదుకి వచ్చి, జనసేన పరిపాలన కార్యాలయంలో పవన్కి తమ సమస్యలు చెప్పుకుని, డీసీఐ …
Read More »వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా ఇటు ఒక పక్క ప్రజల సమస్యల మీద పోరాడుతూనే మరో వైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .కానీ ఇటీవల రాష్ట్రంలో జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప …
Read More »వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు..
తెలంగాణ రాష్టంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అక్టోబర్ మొదటి వారంలో మొదలు కానున్నాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రాజకీయంగా కీలకమైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నియోజక వర్గాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నారట. మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఈ పర్యటన ప్రారంభిస్తారట. మరో 14 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజక వర్గాలుగా పర్యటించాలని …
Read More »తెలుగు రాష్ట్రాల్లో పీక్కు వెళ్ళిన బిగ్బాస్ పీవర్.. ఇంతకీ విన్నర్ ఎవరు..?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బిగ్బాస్ షోలో ఎన్టీఆర్ హోస్టింగ్కు మంచి మార్కులే పడ్డాయి. ఇక చివరి అంకానికి వచ్చిన బిగ్బాస్ షో విన్నర్ ఎవరన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. దీనిపై బిగ్బాస్ హౌస్లోనూ పెద్ద చర్చ.. అనేక సర్ప్రైజ్లకు చోటుండే బిగ్బాస్లో 68 రోజుల్లో ట్విస్టుల మీద ట్విస్టులు. ఫైనల్కు చేరిన ఐదుగురు కొత్త లుక్తో అందంగా కనిపించారు. విజేత ఎవరనేది బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్బాస్ …
Read More »సంచార పశు వైద్యశాల అంబులెన్స్ జెండా ఊపి ప్రారంభిన మంత్రి తుమ్మల ..
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు విద్య వైద్య రంగాల్లో పలు మార్పులను తీసుకువస్తోన్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలో వైద్య రంగాన్ని ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రులను మోడల్ ఆస్పత్రులుగా తయారుచేస్తుంది .దీనిలో భాగంగా పశు వైద్యాస్పత్రులను కూడా సర్కారు ఆధునికరిస్తుంది .రాష్ట్ర వ్యాప్తంగా సంచార పశు వైద్యశాల అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది .ఆ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని …
Read More »నాలుగు గోడల మధ్య చేయాల్సింది.. అక్కడ అవలీలగా చేసేస్తున్నహీరోయిన్లు..!
రంగుల ప్రపంచంలో శృంగారం ఒలకబోస్తున్న హీరోయిన్లు సాంప్రదాయాన్ని ఎప్పుడో విడిచిపెట్టారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనిని బహిరంగంగా అవలీలగా చేసేస్తూ ఒక రేంజ్లో రెచ్చిపోతున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. బాలీవుడ్ నుండి హాలీవుడ్కి చెక్కేసి అక్కడి వాతావరణానికి తగ్గట్లు అందాలను ఆరబోసేస్తున్నారు. తెర వెనుక.. తెర ముందు ఏం చేసింది బహిరంగంగానే చెప్పేస్తున్నారు. రీసెంట్గా ప్రియాంకా చోప్రా మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారాయి. హాలీవుడ్లో ఒక రియాలిటీ షో …
Read More »చంద్రబాబు అండ్ బ్యాచ్కి స్టన్నింగ్ షాక్.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సంచలన ప్రకటన..!
ఏపీ రాజకీయాల్లో సంచలనాలకి మారు పేరు అయిన జేసీ దివాకర్ రెడ్డి ముక్కు సూటిగా మాట్లాడే తత్వం..ప్రతిపక్షానికి అయినా, స్వపక్షానికి అయినా అప్పుడప్పుడు చురకలు అంటించడం జేసీ నైజం. ఎప్పుడు సంచలన నిర్ణయాలని తీసుకునే జేసి దివాకర్ రెడ్డి.. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇప్పటికే జేసీ స్టేట్మెంట్తో తల పట్టుకున్న చంద్రబాబు బ్యాచ్కి మరో షాక్ ఇచ్చారు జేసీ. జేసీని …
Read More »” జగనే సీఎం.. ఇది మాత్రం పక్క “
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధికారంలోకి వస్తుందా ..?.గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న అవినీతి అక్రమాలపై ..ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న ప్రధాన ప్రతిపక్ష నేత ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా ..?.ఇప్పటికే అవినీతిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నింపిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమా ..?అంటే అవును …
Read More »