Home / SLIDER (page 2290)

SLIDER

వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి…!

తెలంగాణ రాష్ట్ర౦లోని నల్లగొండ జిల్లాలో బత్తాయి, నిమ్మ, దొండ మార్కెట్ల నిర్మాణం జరుగుతున్నదని..రెండు, మూడు నెలల్లో వాటిని పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో గతం కంటే 20 రెట్ల స్థాయిలో 2.35 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించినట్లు తెలిపారు. నల్లగొండ పట్టణంలో మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి రైతు బజార్ …

Read More »

బట్టబయలైన బాబు బోగస్ ఓట్ల బాగోతం…కుప్పంలో 43 వేల బోగస్ ఓట్లు…!

ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత వరకు కుప్పంలో ఓటమి ఎరుగని నేతగా చంద్రబాబుకు పేరుంది. దశాబ్దాలుగా కుప్పం టీడీపీకి కంచుకోటగా నిలుస్తోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ పాగా వేసినా కుప్పంలో మాత్రం చంద్రబాబుకు ఎదురులేకుండా పోయింది. అయితే బాబు గెలుపు వెనుక షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.. కుప్పంలో దాదాపు 43 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు సాక్షాత్తు …

Read More »

వాల్మీకి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం..

హైదరాబాద్ లోని  బషీర్‌బాగ్‌లో భారతీయ విద్యాభవన్‌లో ఆదికవి శ్రీ వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కడియం… వాల్మీకి బంధువులందరి అభిమానంతో ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతున్నదని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వాల్మీకి …

Read More »

జ‌గ‌న్ టైం స్టార్ట్.. వైసీపీలోకి కాంగ్రెస్‌ నేత..!

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో వైసీపీలోకి లోకి వలసలు జోరందుకున్నాయి. ఇటీవ‌ల నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పొందిన వైసీపీ ఏమాత్రం ఖంగుతిన‌కుండా.. న‌వ‌ర‌త్నాలు, వైఎస్సార్ కుటుంబం ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతుంది. ఇప్ప‌టికే వైఎస్సార్ కుటుంబంలో 80 ల‌క్ష‌ల మంది వ‌చ్చి చేర‌గా.. అనేక మంది ముఖ్య నేత‌లు, కార్య‌క‌ర్తలు కూడా వైసీపీలోకి క్యూలు క‌డుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్‌ నేత పీజేఆర్‌ సుధాకర్‌బాబు …

Read More »

సౌర విద్యుత్తు ఉత్పత్తిలో… దేశంలో తెలంగాణ అగ్రస్థానం..!

సౌర విద్యుదుత్పత్తితో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరింది. ఈ విద్యుదుత్పత్తి గణనీయంగా పెరగడంతో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు తేరుకున్నాయి. ప్రస్తుతం రోజూ గరిష్ఠంగా 2,357 మెగావాట్ల మరో 4 నెలల్లో అదనంగా వెయ్యి మెగావాట్లు పెరిగి జనవరికల్లా 3400 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. సేద్యానికి నిరంతరాయ సరఫరాతో… గతనెలలో రాష్ట్రంలో రోజువారీ విద్యుత్తు వినియోగం అత్యధికంగా 9 వేల మెగావాట్లకు చేరడంతో భారీగా ‘భారత ఇంధన ఎక్స్ఛేంజి’(ఐఈఈ)లో …

Read More »

డ్ర‌గ్స్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే మ‌న‌వుడు అరెస్ట్‌.. చిక్కుల్లో ర‌వితేజ‌..!

టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు మనవడు..ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభ ల మనుమడు గీతా విష్ణు గంజాయి కేసులో పోలీసులు అరెస్టు చేశారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బెంగుళూరులో ఆయనపై గంజాయి రవాణాకేసు నమోదు కాగా పోలీసులకు ఆయన లొంగిపోయారు. గీతా విష్ణు బెంగళూరులో ఓ యాక్సిడెంట్ చేశారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోయింది. కారులో భారీ ఎత్తున గంజాయి దొరకడంతో.. పోలీసులు …

Read More »

సింగరేణిలో 60.46 శాతం పోలింగ్ నమోదు..!

సింగరేణి వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. కార్మికులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు.  మధ్యాహ్నం 12 గంటల వరకు 60.46 శాతం పోలింగ్ నమోదు అయింది. కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాలో 63.95 శాతం పోలింగ్ నమోదు అయింది. శ్రీరాంపూర్‌లో 60 శాతం, మందమర్రిలో 59.23 శాతం, బెల్లంపల్లిలో 71.66 శాతం, భూపాలపల్లిలో 52 శాతం, రామగుండం ఆర్‌జీ1లో 60 శాతం, ఆర్‌జీ2లో 52 శాతం పోలింగ్ నమోదు అయినట్టు పోలింగ్ అధికారులు తెలిపారు.

Read More »

వైఎస్ ” తిరుమల ఏడు కొండల్ని రెండు కొండలు” చేద్దామనుకున్నారా ? .వాస్తవం ఎంత..?

2005 లొ తిరుమల అనే గ్రామం లొ పంచాయతి ఎన్నికలు జరగాలి అని ఒక అనామకుడు హైకొర్టు ని ఆశ్రయించాడు.తిరుమల లొ రాజకీయము తగదు అనే ఉద్దేశం తొ 2005 న పంచాయితి రాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రి అయిన జే.సి దివాకర్ రెడ్డి గారి ఆద్వర్యం లొ ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న ఒక జి.ఒ విడుదల చెసింది (జి.ఒ నెంబర్ 338) ఆ జీవొ లొ …

Read More »

రష్మీతో డేటింగ్ చేయాలంటే..5000 సార్లు అలా చేస్తే చాలు..!

బుల్లితెర హాట్ కామెడీ జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి క్రేజ్ సంపాదించిన రష్మీ గౌత‌మ్‌.. అప్పుడ‌ప్పుడూ వెండితెర‌పై కూడా మెరుస్తోంది. అయితే వెండితెర పై ర‌ష్మీకి ఇంకా బ్రేక్ రాలేద‌నే చెప్పాలి. గ‌తంలో గుంటూర్ టాకీస్ చిత్రంలో హాట్ షో చేసిన ర‌ష్మీ మ‌ళ్ళీ కొంత గ్యాప్ త‌ర్వాత నటిస్తున్న‌ సినిమా నెక్స్ట్ నువ్వే. ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం నిర్మాణాంతర పనుల్లో బిజీగా …

Read More »

టీడీపీ కంచు కోటలో బాబుకు షాక్ …ఖుషిలో వైసీపీ శ్రేణులు ..

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన జిల్లా అది .అప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లా ఒకేసారి టీడీపీ పార్టీకి కంచుకోటగా తయారైంది .ఆ జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు అంటేనే టీడీపీ ప్రభంజనం ఎలా ఉందో మనకు అర్ధమవుతుంది .అంతటి కంచుకోట అయిన ఆ జిల్లాలో ఇప్పుడు ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat