ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్పై సుల్తాన్పుర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బీఎమ్డబ్ల్యూ కారు కంటైనర్ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు ఇంజన్ పేలి కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన గత శుక్రవారం జరగగా ఈ ప్రమాదానికి కారణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సుల్తాన్పుర్ సమీపంలో హైవేపై నలుగురు స్నేహితులు బీఎమ్డబ్ల్యూ కారులో వెళ్తున్నారు. ఈ …
Read More »ఓటీటీలోకి కల్యాణ్రామ్ బింబిసార.. ఎప్పుడంటే!
మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా బింబిసార. థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సోషియో ఫాంటసీ సినిమా కావడంతో దీనికి తగ్గట్టు చక్కటి గ్రాఫిక్స్ను అదే రేంజులో ఆసక్తిరేకెత్తించేలా ఉండడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు బింబిసార ఓటీటీ డేట్ ఫిక్స్ చేసింది …
Read More »అభివృద్ధి నిరోధకుడు రాజగోపాల్ రెడ్డి- కూసుకుంట్ల
అభివృద్ధి నిరోధకుడైన రాజగోపాల్ రెడ్డికి ఉపఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు చేయాలని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడులో నిలిచిపోయిన అభివృద్ధి టీఆర్ఎస్ గెలుపుతోనే ముందుకు సాగుతుందన్నారు. బీజేపీకి పుట్టగతులు లేకుండా చేయాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలంలో మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడికిపోయినా ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రాజగోపాల్ …
Read More »దాదాకు మద్ధతుగా దీదీ
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఇటీవల తప్పుకున్న సంగతి విదితమే. పదవి కాలం పూర్తవ్వడంతో దాదా స్థానంలో రోజర్ బిన్నీ ఆ పదవికి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీకి మద్ధతుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందిస్తూ గంగూలీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఐసీసీ చైర్మెన్గా సౌరవ్ గంగూలీ పోటీ పడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీని అభ్యర్థించనున్నట్లు దీదీ తెలిపారు. బీసీసీఐ నుంచి …
Read More »బీజేపీపై ఎమ్మెల్సీ కడియం శ్రీహారి ఆగ్రహాం
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆటలు సాగవని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గత ఎనిమిదేండ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్య …
Read More »ప్రధానమంత్రి నరేందర్ మోదీకి నోబెల్ బహుమతి
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సికింద్రాబాద్ లోక్ సభ బీజేపీకి చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డికి ఉన్న అజ్ఞానాన్ని ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ జీకి మెడిసిన్ లేదా సైన్స్లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ …
Read More »రెచ్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్
హిందీ ‘దృశ్యం’-2 ట్రైలర్ విడుదల
ఇండియన్ ది బెస్ట్ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ తీస్తే.. అందులో ఈ సినిమా టాప్ ప్లేస్లో ఉంటుంది ‘దృశ్యం’ ఒకటి.. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఒక సంచలనం. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే గానీ, నటీనటులు పర్ఫార్మెన్స్ గాని వేరే లెవల్లో ఉంటాయి. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్హాసన్, హిందీలో అజయ్ దేవగన్లు రీమేక్ చేశారు. ఇక ఈ మూడు …
Read More »కీర్తి సురేష్ కు భోళా శంకర్ టీమ్ సర్ ఫ్రైజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్… మహానటి కీర్తి సురేష్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. గత కొన్నేళ్ళుగా వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న కీర్తి సురేష్.. ఈ ఏడాది గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. సాని కాదియం, సర్కారువారి పాట వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కీర్తి కెరీర్కు మంచి బూస్టప్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్పైన ఉన్నాయి. అందులో భోళా శంకర్ …
Read More »