హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలోని పాపిరెడ్ది కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య పిల్లల్ని చంపేసి తానూ ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని కోహిర్కు చెందిన నాగరాజు, సుజాత దంపతులు. వీరికి సిద్ధప్ప, రమ్మశ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. నాగరాజు స్థానికంగా సేల్స్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. సుజాత ఇంట్లో ఉంటూ టైలర్గా పనిచేస్తోంది. అయితే …
Read More »సూపర్ ట్విస్ట్ ఇచ్చిన నయన్ దంపతులు..!
ప్రస్తుతం ఎక్కడ వింటున్నా నయనతార- విగ్నేష్ శివన్ దంపతుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు ఒక్కటైన నాలుగు నెలలకే మగ కవలలకు తల్లిదండ్రులయ్యామని చెప్పారు. దీంతో అందరూ ఈ జంట సరోగసి ద్వారా పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నారని అన్నారు. పిల్లలు పుట్టిన సంతోషం ఎంతో కాలం లేకుండానే వివాదంలో చిక్కుకున్నారు ఈ జంట. సరోగసి ప్లాన్ చేశారని కోర్టు వరకు వెళ్లింది ఈ వివాదం. …
Read More »వెంకీమామ కోసం రామ్ చరణ్..!
విశ్వక్ సేన్ హీరోగా అశ్వత్ మారి ముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఓరి దేవుడా.. విక్టరీ వెంకటేశ్ ఇందులో ఓ మెయిన్ రోల్ అయిన దేవుడిగా కనిపించనున్నారు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. అంతే కాకుండా రాజమండ్రిలో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగా పవర్స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్గా రానున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో …
Read More »హాట్ హాట్ అందాలు చూపిస్తూ.. డోస్ పెంచేసిన ఇషా గుప్తా!
కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ను వెనక్కి నెట్టి.. నెం1గా కాంతార!
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ.. డైరెక్షన్ చేసిన మూవీ కాంతార. సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ సినిమాలను సైతం బీట్ చేసి నెంబర్ 1గా నిలిచింది. సాధారణ సినిమాగా కన్నడ థియేటర్లలో రిలీజై ప్రభంజనం సృష్టిస్తోంది కాంతార సినిమా. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్లుగా నిలిచిన కేజీఎఫ్-2, …
Read More »యూట్యూబ్లో డీఎస్పీ నగ్న వీడియోలు.. సైబర్ నేరగాళ్ల వల!
చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన నగ్న వీడియోలు యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయని వాటిని తొలగించేందుకు డబ్బు కావాలని డిమాండ్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఈమేరకు డీఎస్పీ నుంచి రూ.97,500 వసూలు చేశారు. డీఎస్పీ ప్రవర్తనను గమనించిన తోటి పోలీసు అధికారి విషయం తెలుసుకుని అది సైబర్ క్రైమ్ అని చెప్పడంతో డీఎస్పీ కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. డీఎస్పీ సీహెచ్ …
Read More »హైదరాబాద్ కు మరో ఘనత
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ అవార్డునూ దక్కించుకొన్నది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ప్రదానం చేశారు. నగరానికి విశ్వఖ్యాతి రావడానికి సీఎం కేసీఆర్ …
Read More »ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు ఝలక్
తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు ఝలక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ గులాబి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బూర నర్సయ్యగౌడ్ లేఖ రాశారు.. కాగా బూర నర్సయ్య మునుగోడు టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. ఉపఎన్నిక సందర్భంగా ఒక్కసారి కూడా తమతో సంప్రదించలేదని …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒక బ్రాండ్. తాను తీసే సినిమాల్లో హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు పూరి. అతి తక్కువ సమయంలో క్వాలిటీ సినిమా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు. ఇండస్ట్రీ హిట్లు అతని ఖాతాలో ఉన్నాయి. అందుకే పూరికి వరుసగా ఫ్లాపులున్న ఆయన్ని అభిమానించేవారు మాత్రం అతని బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గదంటారు. ‘లైగర్’తో పరాజయాన్ని తర్వాత …
Read More »84 మంది కొత్త నటీనటులతో ‘హసీనా’
నవీన్ ఇరగాని దర్శకత్వంలో ఎస్.రాజశేఖరరెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రియాంక డే టైటిల్ పాత్రను పోషించిన చిత్రం ‘హసీనా’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో మొదలైంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ను హీరో అడవి శేష్ రిలీజ్ చేసి ‘ఇది హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం. 84 మంది కొత్త నటీనటులతో …
Read More »