శర్వానంద్ హీరోగా అక్కినేని అమల ముఖ్యపాత్రలో నటించిన మూవీ ఒకే ఒక జీవితం. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి స్పందన వచ్చింది. దీంతో సినీప్రియులు ఒకే ఒక జీవితం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తోందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు నుంచి అంటే.. ఒకే ఒక జీవితం ప్రముఖ ఓటీటీ …
Read More »ప్రభాస్కి షాక్.. కోర్టు నోటీసులు!
ఓం రౌత్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజైంది. అప్పటి నుంచి విపరీతమైన ట్రోల్స్ను ఎదుర్కొంటున్నారు చిత్రబృందం. తాజాగా దిల్లీ కోర్టు కూడా ఈ టీమ్కు షాకిచ్చింది. ప్రభాస్తో పాటు మొత్తం ఆదిపురుష్ టీమ్కు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఆదిపురుష్ టీజర్లో యానిమేషన్లు ఓ రేంజ్లో ఉన్నాయి. దీనివల్ల ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ …
Read More »విజయ్తో రిలేషన్.. రష్మిక ఏమందంటే!
రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని, కలిసే మాల్దీవులు వెళ్లారని రకరకాల రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడేతే రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో కూడా విజయ్కు సంబంధించిన వస్తువులు ఏమైనా కనిపించకపోతాయా అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ పిక్లో రష్మిక పెట్టుకున్న సన్ గ్లాసెస్ విజయ్వే అంటూ రచ్చ చేశారు. తాజాగా రష్మిక తన రిలేషన్పై ఓపెన్ అయ్యింది. తన మనసులోని మాటల్ని …
Read More »ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి
యూపీ మాజీ సీఎం.. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ తో, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడు …
Read More »నయనతార ,విఘ్నేశ్ గురించి కస్తూరి ట్వీట్.. వివాదంలో సీనియర్ నటి
సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న సీనియర్ నటి.. హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్ లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కవలలకు తల్లిదండ్రులు అయినట్లు ఈ జంట ఇప్పటికే ప్రకటించారు. దీంతో నయన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సరోసగి పద్ధతిలో ఈ జంట …
Read More »దుమ్ము లేపోతున్న జిన్నా Latest Song
మా ప్రస్తుత అధ్యక్షుడు … తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు విష్ణు హీరోగా .. బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్.. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా తాజాగా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం జిన్నా . ఫన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో పాయల్ పల్లెటూరి యువతిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. తాజాగా Jaru mitaya Song లిరికల్ వీడియో సాంగ్ను …
Read More »ములాయం మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ఎంపీ రవిచంద్ర
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాత్రంత్య సమరయోధులు జయప్రకాష్ నారాయణ్ వంటి గొప్ప జాతీయ నాయకుల అడుగు జాడల్లో నడిచారు.. ముఖ్యమంత్రి గా,ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు, ఎంపీ అఖిలేషుకు,వారి …
Read More »ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆయన మృతితో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అన్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమాజ్వాదీ పార్టీ నాయకులు, విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ …
Read More »రేపు యూపీకి సీఎం కేసీఆర్
యూపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా.. ఏడు సార్లు ఎంపీగా.. కేంద్ర మంత్రిగా పని చేసిన మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి చెందిన సంగతి విదితమే. ఆయన అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రేపు ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. రేపు జరగనున్న సమాజ్వాదీ పార్టీ …
Read More »ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ (82) ఈ రోజు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాష్ట్రంలోని గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ములాయం మరణవార్తను ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. …
Read More »