ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో, మాజీ కేంద్రమంత్రి శ్రీ కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి తన విలక్షణ నటనాశైలితో రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు …
Read More »కృష్ణం రాజు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని …
Read More »గుండెపై గన్ పెట్టి.. సెక్స్..!
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ మహిళతో తన భర్త అసహజ రీతిలో సెక్స్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలో నివసిస్తున్న 30 ఏళ్ల అధికారిణికి 2020లో స్థానికుడితో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత భార్యను అదనపు కట్నం కోసం తరచూ వేధిస్తుండేవాడు. అంతే కాకుండా ఆమెకు ఇష్టం లేకుండా అసహజ శృంగారం చేసేవాడు. వద్దని ఆమె ప్రతిఘటించిన ప్రతీసారి ఆమె ఛాతీపై గన్ …
Read More »వేలంపాటలో 5 కిలోల గుమ్మడికాయ.. రేట్ తెలిస్తే పక్కా షాక్..!
మలయాళీలకు పెద్ద పండగ ఓనం. ఈ పండగలో భాగంగా రకరకాల వేలంపాటలు నిర్వహిస్తూ ఉంటూరు. వీటిలో పొట్టేళ్లు, కోళ్లుకు రూ. వేలల్లో ధర పలుకుతాయి. ఈ సారి భారీ గుమ్మడికాయకు వేలంపాట నిర్వహించగా భారీ ధర పలికింది. ఇంతకీ ఇది ఎక్కడంటే.. కేరళలోని ఇడుక్కి జిల్లా కొండ ప్రాంతానికి చెందిన చెమ్మన్నార్ గ్రామంలో ఓనం సందర్భంగా 5 కేజీల గుమ్మడికాయకు వేలంపాట నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఓ వ్యక్తి ఈ …
Read More »లోన్యాప్ నిర్వాహకుల పైశాచికత్వం.. చనిపోయారా అంటూ.. బూతులు..!
లోన్యాప్లలో అప్పులు తీసుకొని సమయానికి తిరిగి చెల్లించకపోవడంతో టార్చర్ చేస్తున్నారు యాప్ నిర్వాహకులు. లోన్ తీసుకున్న వారి కాంటాక్ట్లో ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి సదరు వ్యక్తుల్ని నిందిస్తూ తిట్టడం.. ఇష్టానుసారం మెసేజులు పంపడం చేస్తున్నారు. వీరి వేధింపులు భరించలేక చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. సదరు యాప్లో లోన్ తీసుకున్న ఓ జంట తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నా రుణయాప్ నిర్వాహకులు పైశాచికత్వం ప్రదర్శించారు. వారి కుటుంబ సభ్యులకు …
Read More »ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు ఇకలేరు..
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీనటుడు కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఇవాళ(ఆదివారం) వేకువజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో సినీరంగంలో తీవ్ర విషాదం నెలకొంది. రేపు ఉదయం హైదరాబాద్లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణం రాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో …
Read More »తెలంగాణకు అతి భారీ వర్షసూచన
రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఓ ప్రకటన విడుదల చేశారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. వర్షాలతో పాటు గంటకు సుమారు 40కి.మీ వేగంతో …
Read More »Tollywood లో విషాదం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చి అఖండ విజయం సాధించిన మహర్షి సినిమాలో రైతుగా నటించిన నటుడు గురుస్వామి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. మహర్షి మూవీలో మట్టి, రైతుల మధ్య అనుబంధాన్ని చెప్పే సీన్లో గురుస్వామి నటన ఆకట్టుకుంటుంది. కర్నూలు (D) వెల్దుర్తిలో పుట్టిన ఆయన.. చదువు పూర్తైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేసి, విజేత ఆర్ట్స్ సంస్థను స్థాపించి నాటకాలు …
Read More »ఏడాది వయసులోనే పెళ్లి ..20ఏండ్లకు ఆ పెళ్లి రద్దు.. ఎందుకంటే..?
రాజస్థాన్ జోధ్ పూర్ కు చెందిన రేఖ అనే బాలికకు ఏడాది వయసులోనే ఓ బాలుడికిచ్చి 20 ఏళ్ల కిందట బాల్యవివాహం చేశారు. తాజాగా కాపురానికి రావాలని అత్తింటివారు ఒత్తిడిచేశారు. తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లిని ఒప్పుకోనని రేఖ చెప్పడంతో కుల పెద్దలు రూ.10 లక్షలు జరిమానా విధించారు. దీంతో ఆమె ఓ ట్రస్టు సాయంతో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. విచారించిన కోర్టు.. ఆ పెళ్లిని రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది.
Read More »ఎలిజబెత్ తాగిన టీ బ్యాగ్ ఎంతనో తెలుసా..?
బ్రిటన్ రాణీ ఎలిజబెత్ II మరణంతో.. ఆమె వాడిన టీబ్యాగ్ ను Ebay అమ్మకానికి పెట్టింది. 1998లో ఎలిజబెత్ ఈ టీ బ్యాగ్ ను వినియోగించారు.. దానిని దాదాపు 12వేల డాలర్లకు Ebay అమ్ముతోంది. అంటే దాదాపు రూ.9.5 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. ఈ టీ బ్యాగ్ మార్కెట్లో రూ. 5కు దొరుకుతుంది ..కానీ రాణి యూజ్ చేసినందున రూ.9.5లక్షలకు అమ్ముతున్నారు. ఎలిజబెత్ II మరణంతో ప్రపంచ దేశాల ప్రముఖులు …
Read More »