Home / SLIDER (page 357)

SLIDER

మరోసారి వార్తల్లో ఎమ్మెల్యే రాజయ్య

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితికి చెందిన… స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తాను రెండు కళ్ల లాంటి వాళ్లమని అన్నారు. అయితే… ఒకేవైపు చూస్తే, మరో కన్ను పోతుందని అన్నారు. ఇక కడియం ఎమ్మెల్సీగా ఎన్నికై కేవలం ఆరు నెలలే …

Read More »

మార్కెట్లో ఐపోన్ 14 మోడల్స్.. ఫీచర్స్ అదుర్స్..!

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం ఐఫోన్ 14 మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఇవే కాకండా వాచ్‌ సిరీస్ 8, ఎయిర్‌పాడ్స్ ప్రో, వాచ్‌ ఎస్ఈ2లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్స్ – ఐఫోన్ 14లో 6.1 ఇంచ్ ఓఎల్‌ఈడీ స్క్రీన్, ఐఫోన్ 14 ప్లస్‌లో 6.7 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. – బ్లూ, పర్పుల్, ప్రోడక్ట్ రెడ్, స్టార్‌లైట్, మిడ్ నైట్ కలర్స్‌లో …

Read More »

మెగాస్టార్ మూవీ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా పవర్‌స్టార్

మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. త్వరలో మెగా బ్రదర్స్‌ ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగనుంది. ఈ ఫంక్షన్‌కు చిరు తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్పెషల్ గెస్ట్‌గా హాజరవ్వనున్నారు. మోహన్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మలయాళం సూపర్‌హిట్‌ లూసిఫర్‌కు రీమేక్. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకులముందుకు రానుంది గాడ్ ఫాదర్.

Read More »

చంచల్‌గూడ జైలు నుంచి రిలీజైన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్

ఐదు సంవత్సరాలు చంచల్‌గూడ జైల్లో ఖైదీగా ఉన్న పాతబస్తీ గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్ నేడు విడుదలయ్యాడు. 2017లో నకిలీ పాస్‌పోర్ట్‌తో సౌదీ అరేబియా నుంచి వస్తూ ముంబయి ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోయాడు. దీంతో అయూబ్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. తర్వాత అయూబ్‌ను నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించగా 5 ఏళ్లు రిమాండ్‌ ఖైదీగా శిక్ష అనుభవించాడు. అతడిపై పాతబస్తీ పరిధిలోని చాలా పోలీస్టేషన్లలో కేసులు ఉన్నాయి.  

Read More »

మద్యం కోసం నడిరోడ్డు మీద కొట్టుకున్న పోలీసులు..!

సాధారణంగా మందుబాబులు కొట్లాటకు దిగితే వారికి రెండు తగిలించి సర్దిచెప్తుంటారు పోలీసులు. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. ఉత్తరప్రదేశ్‌లోని జగమ్మన్‌పూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో యూనీఫాంలో ఉన్న ఇద్దరు పోలీసులు పట్టపగలు అది కూడా నడిరోడ్డు మీద మద్యం కోసం చితక్కొట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న హోంగార్డు, కానిస్టేబుల్‌ నడిరోడ్డు మీద నుంచి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఒకర్ని మరొకరు కొట్టుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ …

Read More »

ఈ దీపావళికి టపాసులపై పూర్తి నిషేధం..!

దీపావళి వస్తుందంటే చాలు.. చిన్నా పెద్దా అంతా ఏకమై టపాసుల మేత మోగిస్తారు. వీధి వీధులంతా రంగులమయం కావాల్సిందే.. కానీ ఈసారి ఎక్కడా క్రేకర్స్ సౌండ్ వినిపించకూడదని దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి నాడు టపాసులను పూర్తిగా బ్యాన్ చేసింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్. ఈనెల 28 నుంచి ప్రారంభం …

Read More »

అరకోటి మందికి ఆసరా పెన్షన్లు: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరకోటి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. దేశంలో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మాత్రం బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులకు, తాజాగా డయాలసిస్‌ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలో కొత్త పెన్షన్‌దారులకు ఆసరా కార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పంపిణీ …

Read More »

కరెంటు షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే Kp చొరవతో రూ.9 లక్షల పరిహారం అందజేత…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని కళావతి నగర్ కు చెందిన జావిద్ (30) ఐడిపిఎల్ లోని ఓ మినీ ఇండస్ట్రీలో ఎలక్ట్రీషన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా 24 జూలై 2022న ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మరణించాడు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక చొరవ చూపి సదరు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి రూ.9 లక్షల …

Read More »

పశ్చిమ బెంగాల్ మంత్రి మొలోయ్‌ ఘటక్‌  ఇళ్లపై సీబీఐ దాడులు

 పశ్చిమబెంగాల్‌ కి చెందిన అధికార పార్టీ టీఎంసీ నేత.. ఆ రాష్ట్ర  న్యాయశాఖ మంత్రి మొలోయ్‌ ఘటక్‌  ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్‌కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్‌సోల్‌లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో మొలోయ్‌పై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో బొగ్గు స్మగ్లింగ్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat