తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం బాన్సువాడకు చేరుకున్న కేంద్రమంత్రి మండలంలోని కొయ్యగుట్ట అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఆపై బాన్సువాడ పట్టణంలోని బీజేపీ కార్యకర్త తుప్తి ప్రసాద్ ఇంట్లో నిర్మల సీతారామన్ అల్పాహారం చేశారు. లోక్సభ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్రమంత్రి పర్యటిస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో రేషన్ …
Read More »దేశంలో కొత్తగా 6168 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 6168 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,42,507కు చేరాయి. ఇందులో 4,38,55,365 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,932 మంది మరణించారు. మరో 59,210 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9685 మంది కరోనా నుంచి బయటపడగా, 21 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.రోజువారీ రికవరీ రేటు 1.94 శాతంగా ఉందని తెలిపింది. ఇక …
Read More »నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ-MLA Kp
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని చంద్రానగర్ లో కాలనీవాసుల సౌజన్యం రూ.5 లక్షలు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు రూ.2 లక్షల ఆర్థిక సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారు, బాలానగర్ ఏసీపీ గంగారాం గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp కృషి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »గూస్బంప్స్ తెప్పిస్తున్న వీరమల్లు’ గ్లింప్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడేప్పుడో విడుదలై పరాజయం పాలైన ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత వచ్చిన ‘వకీల్ సాబ్’తో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం తర్వాత ‘భీమ్లా నాయక్’తో మరో సాలిడ్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ …
Read More »పొట్టి డ్రస్ లో మత్తెక్కిస్తోన్న అనన్య నాగేళ్ల
తెలంగాణలో సొంత జాగా ఉన్నవాళ్లకు Good News
తెలంగాణలో సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వారికీ రూ.3లక్షలు పంపిణీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం దసరా పండుగ తర్వాత ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. కరోనాతో గత రెండేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం తగ్గడం వల్ల ఈ పథకాన్ని ప్రారంభించలేకపోయాం . దసరా తర్వాత నిధులు ఇవ్వాలని నిర్ణయించాం’ అని గజ్వేల్ (మ) శేరిపల్లి గ్రామాల్లో డబుల్ …
Read More »యాదాద్రిలో ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఈ రోజు శుక్రవారం ఉదయం రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వయంభువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి వేదాశీర్వచనం అందించారు.. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఎమ్మెల్సీ వెంట ఎంపీపీ నారాయణరెడ్డి, నర్సింహారెడ్డి, చిన్నంరెడ్డి, గోవింద్ …
Read More »కెమెరాతో క్లిక్ క్లిక్ మంటున్న పూజా.. వామ్మో ఎన్ని అందాలో..
చెవినొప్పి అని వెళ్తే చెయ్యి తీసేశారు!
బీహార్లోని పట్నాలో దారుణం చోటుచేసుకుంది. చెవినొప్పితో ఓ యువతి హాస్పిటల్కి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె తన చేయిని కొల్పోయింది. అసలేం జరిగిందటే.. శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవినొప్పితో పట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ హాస్పిటల్కి వెళ్లింది. ఇందుకు జులై 11న వైద్యులు సూచించిన ఇంజక్షన్ను నర్సు రేఖ ఎడమ చేతికి వేసింది. అనంతరం శస్ర్తచికిత్స చేసి ఇంటికి పంపించారు. తర్వాత రేఖ చేయి …
Read More »