Home / SLIDER (page 375)

SLIDER

ఆ టైమ్‌లో చిరు మామయ్య చాలా సీరియస్ అయ్యారు: వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాతో బాలనటుడిగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ తాజా ఆ సినిమా నాటి సంగతులను ఓ టీవీ ప్రోగ్రాంలో గుర్తు చేసుకున్నాడు. ఈ మూవీలో ఓ బాబు ఎటువంటి చలనం లేకుండా కేవలం కుర్చీలో కూర్చొని ఉంటాడు కదా తనే వైష్ణవ్ తేజ్. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో చాలా …

Read More »

2 కిలోల పులస.. రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి అంటారు. అది పులస చేపకు ఉండే క్రేజ్. తాజాగా కాకినాడ జిల్లా యానాం మార్కెట్లో 2 కిలోల బరువున్న పులస చేప రికార్డ్ రేట్ పలికింది. మంగళవారం స్థానికి మార్కెట్లో నిర్వహించిన వేలంపాటలో పార్వతి అనే మహిళ 2 కేజీల పులసను రూ. 19 వేలకు దక్కించుకున్నారు. భైరవపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని అమ్మాడు. ఈ సీజన్‌లో ఇదే …

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 8,586 కేసులు వెలుగుచూడగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,649 కరోనా కేసులు నమోదయ్యాయి. 36 మంది వైరస్ మరణించారు. మరో 10,677 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో 96,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 210.58 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

రాజశేఖర్ హీరోగా సరికొత్త మూవీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజశేఖర్ హీరోగా సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ మీడియా సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. పవన్ సాదినేని దర్శకుడు. ఈ మూవీకి ‘మాన్స్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హైదరాబాద్లో షూటింగ్ లాంఛనంగా మొదలైంది. తొలి సన్నివేశానికి ప్రవీణ్ సత్తారు క్లాప్ నిచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని డైరెక్టర్ పవన్ సాధినేని తెలిపాడు.

Read More »

‘ఇండియన్-2’ గురించి బ్రేకింగ్ న్యూస్

విశ్వనటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇండియన్-2’. గతంలో షూటింగ్ కొంతభాగం పూర్తయిన సంగతి విధితమే.. కరోనా పరిస్థితులు, సెట్లో ప్రమాదం, దర్శక నిర్మాతల మధ్య విభేదాలతో షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా ఇండియన్-2 షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు శంకర్ ప్రకటించాడు. గతంలో బ్లాక్ బ్లస్టర్ అయిన ‘భారతీయుడు’కు సీక్వెల్గా ఈ సినిమా వస్తుండగా.. కాజల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read More »

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో విషాదం

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే తుదిశ్వాస విడిచారు. తన తండ్రి అంత్యక్రియలు స్వగ్రామం కరీంనగర్ జిల్లా కమలాపూర్లో ఈరోజు బుధవారం నిర్వహించనున్నట్లు ఈటల తెలిపారు.

Read More »

బిగ్ బి కు కరోనా పాజిటీవ్

బాలీవుడ్ కి చెందిన సీనియర్ హీరో.. నటుడు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా వేదిక అయిన ట్విటర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు. బిగ్ బీకి కరోనా సోకడం ఇది రెండోసారి కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. …

Read More »

అనిల్ అంబానీకి ఐటీ షాక్

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఆదాయం పన్ను శాఖ విచారణ నోటీసులు జారీ చేసింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో రహస్యంగా నిధులను దాచారు అనే దానిపై ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈ ఖాతాల్లో దాదాపు 814కోట్లకు పైగా అప్రకటిత నిధులున్నాయి. వీటికి సంబంధించి రూ.420కోట్లు పన్నుల ఎగవేత జరిగిందని ఐటీ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నల్లధనం చట్టం కింద ఈ నోటీసులను జారీ చేసినట్లు …

Read More »

అదానీ NDTV ని ఎంతకు కొన్నారో తెలుసా..?

ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ అయిన NDTV ను దక్కించుకున్నరు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్.. ఇప్పటికే 29% వాటాను దక్కించుకున్న అదానీ గ్రూప్ మరో ఇరవై ఆరు శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.493కోట్లను భారీ ఆఫర్ ను జారీ చేసింది. ఈ ఆఫర్ విజయవంతమైతే NDTV లో అదానీ వాటా యాబై ఐదు శాతం కు చేరింది. NDTV ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్ పీఆర్ హోల్డింగ్ లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat