Home / BUSINESS / అదానీ NDTV ని ఎంతకు కొన్నారో తెలుసా..?

అదానీ NDTV ని ఎంతకు కొన్నారో తెలుసా..?

ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ అయిన NDTV ను దక్కించుకున్నరు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్.. ఇప్పటికే 29% వాటాను దక్కించుకున్న అదానీ గ్రూప్ మరో ఇరవై ఆరు శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.493కోట్లను భారీ ఆఫర్ ను జారీ చేసింది.

ఈ ఆఫర్ విజయవంతమైతే NDTV లో అదానీ వాటా యాబై ఐదు శాతం కు చేరింది. NDTV ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్ పీఆర్ హోల్డింగ్ లో తమ గ్రూపు సంస్థలను వారెంట్లను మార్పిడీ చేసుకోవడం ద్వారా 29.16% వాటా వచ్చిందని అదానీ గ్రూప్ మంగళవారం విడుదల చేసిన ప్రకటన తెలిపింది.

దీంతో షేరుకు రూ.294 ధరతో ఇన్వెస్టర్ల నుండి 1,67,62,530 ఈక్విటీ షేర్ల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ జారీ చేస్తున్నట్లు పేర్కోంది. ఈ ఏడాది మూడు వందల శాతం పెరిగిన NDTV షేరు ధర మంగళవారం బీఎస్ఈలో  రూ.366 వద్ద ముగిసింది. ఈ ధరకంటే అదానీ ఓపెన్ ఆఫర్ ధర రూ.19.71 శాతం తక్కువ.. అయితే NDTV లో వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ .. రాధికా రాయ్ ఇద్దరికి కంపెనీలో 32.26% ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat