ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని వంటి వైసీపీ నేతలను బూతులకు కేరాఫ్ అడ్రస్ అంటూ టీడీపీ నేతలు, పచ్చ మీడియా చిత్రీకరిస్తుంది..కానీ అసలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్స్ అంటే..చింతకాయల అయన్నపాత్రుడు, బోండా ఉమ, ఆనం వెంకట రమణారెడ్డి, బుద్ధా వెంకన్న లాంటి టీడీపీ నేతలే అని చెప్పాలి.. కొడాలి నాని..చంద్రబాబు, లోకేష్ లను అరేయ్..ఒరేయ్…పప్పు నాయుడు.. రారా అంటూ కాస్త పద్దతిగా తిడతారు కానీ సీఎం జగన్ పై, వైసీపీ …
Read More »కోడ్ లాంగ్వేజీలో కోట్లు కొట్టేసా…నారావారి మాఫియా డిక్షనరీలో కొత్త పదం…టన్ను స్టీల్…!
టీడీపీ అధినేత చంద్రబాబును అపర చాణక్యుడు అని ఆయన కుల మీడియా భజన చేస్తుంది..నిజమే.. ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా…వివిధ అవినీతి కేసుల్లో విచారణ జరపకుండా కోర్టుల నుంచి ఏకంగా 18 స్టేలు తెచ్చుకున్నా.. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఎన్ని వేల కోట్లు నొక్కేసినా.. తెలివిగా తప్పించుకునే చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడు కాకపోతే మరేటీ.. తాజాగా 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ …
Read More »లోకేష్ ఆధ్వర్యంలో భీమవరం విధ్వంసం ..44 మంది యువగళం వలంటీర్లు అరెస్ట్…!
ఎంత ప్రయత్నించినా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదు..ఆ మధ్య చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు జనాలు పోటెత్తారు..దీంతో లోకేష్ పాదయాత్ర సోదిలో లేకుండా పోయింది…పవన్ క్రేజ్ ముందు లోకేష్ పాదయాత్ర వెలవెలాపోయింది..దీంతో అప్రమత్తమైన చంద్రబాబు తన దత్తపుత్రుడిని బుజ్జగించి 3 నెలల పాటు షూటింగ్ ల పేరుతో వారాహి యాత్రను ఆపేయించాడు..ఇక పచ్చ మీడియా లోకేష్ పాదయాత్రకు ఎంత జాకీలు వేసినా లాభం లేకపోతుంది…దీంతో …
Read More »సరికొత్తగా అంజలి
వర్ధమాన కథానాయిక అంజలి ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ శిష్యుడు మైఖేల్ మిలన్..అంజలి ప్రధాన పాత్రలో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. విశేషమేమిటంటే ఇందులో ఓ గొరిల్లా కీలక పాత్రలో కనిపించనుంది.ఓ మహిళకు, గొరిల్లాకు మధ్య నడిచే ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. గొరిల్లాతో వచ్చే ఎపిసోడ్స్ను థాయ్లాండ్లో చిత్రీకరించబోతున్నారని, ఇందులో శిక్షణ తీసుకున్న ఒరిజినల్ గొరిల్లా నటించనుందని తెలిసింది. గ్రాఫిక్స్ …
Read More »టీమిండియా మాజీ కెప్టెన్ బయోపిక్ లో రామ్ చరణ్ తేజ్
పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘనవిజయాలతో పాటు జాతీయ అవార్డులను గెలుపొందిన ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ వరల్డ్ స్టార్గా ఎదిగిన స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్చరణ్.. తాజాగా చరణ్ అందుకు తగ్గట్లు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ల ఎన్నిక విషయంలో ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. లేటెస్ట్ గా చెర్రీ ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్చరణ్ విషయంలో ఆసక్తికరమైన ఓ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో …
Read More »ఓటీటీలోకి జైలర్
ప్రముఖ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కి సీనియర్ నటుడు.. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ,తమన్నా ,సునీల్,శివరాజ్ కుమార్ తదితరులు ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్ . మ్యూజిక్ బ్రాండ్ అంబాసిడర్ అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక తమిళంలో ఈ మార్క్ అందుకున్న …
Read More »చంద్రబాబు ఐటీ విచారణ ఎదుర్కొంటావా..మీ బామ్మర్దిలా మెంటల్ సర్టిఫెకట్ తెచ్చుకుంటావా..?
టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది..టీడీపీ హయాంలో తాత్కాలిక భవన నిర్మాణాల పేరుతో షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకు బోగస్ కంపెనీల ద్వారా ప్రజా ధనాన్ని దారి మళ్లించి..ప్రతిగా కోట్లాది రూపాయలు కమీషన్ల రూపంలో కొట్టేసినట్లు ఐటీ శాఖ ఇటీవల షాపూజీ పల్లోంజీ గ్రూపులపై జరిపిన సోదాల్లో వెల్లడైంది. దీంతో 118 కోట్లు ముడుపుల విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది..అంతే కాదు …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలం, కంటాయపాలెం మాజీ సర్పంచ్ పల్లె సర్వయ్య, హరిపిరాల, దుబ్బ తండా, మంగళి సాయి తండాకు చెందిన కాంగ్రెస్ నేత జాటోత్ భాస్కర్ అధ్వర్యంలో 20 మంది, కొడకండ్ల మండలం, రామవరం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రావణ్, ప్రశాంత్ యాదవ్ ల అధ్వర్యంలో 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. వీరందరికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల …
Read More »గృహలక్ష్మి పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం
గృహలక్ష్మి పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గృహలక్ష్మి పథకం కార్యక్రమం అమలు, లబ్దిదారుల ఎంపిక పై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ముంతాజ్ అహ్మద్ …
Read More »గాయకుడు జయరాజ్ కు కాళోజీ నారాయణ రావు అవార్డు’
పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే ‘‘ కాళోజీ నారాయణ రావు అవార్డు’’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు దక్కింది.సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కవి జయరాజ్ …
Read More »