Home / SLIDER (page 467)

SLIDER

సారీ.. ఆ గందరగోళంలో మేం గమనించలేదు: విఘ్నేష్‌ శివన్‌

ఇటీవలే వివాహం చేసుకున్న ప్రముఖ సినీనటి నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ వివాదంలో చిక్కుకున్నారు. భక్తుల నుంచి విమర్శలు రావడంతో సారీ చెప్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే.. పెళ్లి అయిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నయన్‌, శివన్‌ల కొత్త జంట శుక్రవారం వచ్చింది. దర్శనం తర్వాత తిరుమల మాడ వీధుల్లో వారు చెప్పులు వేసుకుని తిరగడం.. ఆలయం వద్ద ఫొటోషూట్‌ చేసుకోవడంపై వివాదం చెలరేగింది. …

Read More »

రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చేశారు: జీవన్‌రెడ్డి

గవర్నర్‌ తమిళిసై ప్రజాదర్బార్‌ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని.. రాజ్‌భవన్‌ను ఆమె రాజకీయ భవన్‌గా మార్చేశారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. అది ప్రజాదర్బార్‌ కాదని.. పొలిటికల్‌ దర్బార్‌ అని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ తమిళిసైకి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్‌ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలని ఆయన …

Read More »

ఖమ్మం వేదికగా యువతకు మంత్రి కేటీఆర్ పిలుపు

ఖమ్మం నగరంలోని ల‌కారం చెరువుపై రూ. 11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ వంతెన‌, మ్యూజిక‌ల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌, ర‌ఘునాథపాలెంలో రూ. 2 కోట్ల‌తో నిర్మించిన ప్ర‌కృతి వ‌నాన్ని మంత్రి శ్రీ పువ్వాడ అజ‌య్‌ కుమార్, ఎంపీ శ్రీ నామా నాగేశ్వర్ రావుతో క‌లిసి మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ఇవాళ మ‌న దేశంలో ఏం జ‌రుగుతుందో యువ‌త …

Read More »

పవన్‌ యాత్ర ఎందుకో ఆయనకైనా తెలుసా?: ఆర్కే రోజా

టెన్త్‌ ఫలితాలపైనా టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టింది జనం కోసమా? చంద్రబాబు కోసమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు కష్టం వస్తే పవన్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టడమో.. యాత్ర చేయడమో చేస్తారని చెప్పారు. ఇప్పుడు బస్సు యాత్ర అంటూ వస్తున్నారని.. అది ఎందుకో ఆయనకైనా తెలుసా? …

Read More »

బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలకు దిగారు. గత 8 ఏళ్లలో బీజేపీ నేతలు, వారి బంధువులపై ఎన్నిసార్లు ED, IT & CBI దాడులు జరిగాయని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అంటే సత్య హరిశ్చంద్రుని బంధువులంతా బీజేపీకి చెందినవారేనా? అంటూ మంత్రి కేటీఆర్  మండిపడ్డారు.

Read More »

ఏపీలో అధికార వైసీపీలో పదవుల జాతర

 ఏపీ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న రెండు విప్ పదవుల భర్తీ కోసం రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి  పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీకోసం పనిచేసే  ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా.. విప్ ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా విప్ ల కోసం అర్హులైన  కొఠారు అబ్బయ్య చౌదరి, …

Read More »

ఉన్మాదులుగా మారిన చంద్రబాబు..లోకేష్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు ఉన్మాదులుగా మారారని ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘అభివృద్ధి, సంక్షేమాలపై చర్చల ఊసే ఉండదు. ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారు. పార్టీ పునాదులు కదిలి …

Read More »

నిద్ర లేవగానే టీ తాగుతున్నారా?

నిద్ర లేవగానే టీ తాగుతున్నారా మీరు? .ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగుతారు. అయితే దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలా చేయడం కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. >కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. > చురుకుగా ఉండలేరు. > గ్యాస్టిక్ మ్యూకస్ ఏర్పడుతుంది. దీంతో ఆకలి తగ్గిపోతుంది. > ఎసిడిటీకి కారణమవుతుంది. >నిద్ర లేవగానే గ్లాస్ …

Read More »

డయాబెటిస్ అదుపులో ఉండాలంటే..?

డయాబెటిస్ ను ఇలా అదుపులో ఉంచండి. రోజూ అరగంట పాటు వ్యాయామం చేయండి ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకోండి ” రాత్రిళ్లు త్వరగా డిన్నర్ పూర్తి చేయండి పళ్లు, కూరలు ఎక్కువగా తీసుకోండి ఎక్కువసేపు కూర్చుని/పడుకొని ఉండవద్దు ఆ పంచదారకు బదులుగా బెల్లం లేదా తేనె తగు మోతాదులో తీసుకోవాలి

Read More »

పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగితే..?

ఉదయం లేవగానే పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. మరి అలా చేయడం వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. *జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలకు చెక్ చెప్పవచ్చు. *శరీరంలో ఉండే టాక్సిన్లు నశించి వ్యర్థాలుగా బయటకు పంపబడుతాయి. *చర్మ రక్షణకు, కేశ రక్షణకు ప్రయోజనకరం. *మల బద్దకం సమస్య నుంచి బయటపడవచ్చు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat