Home / SLIDER (page 499)

SLIDER

సరికొత్త పాత్రలో మాధురీ దీక్షిత్

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఆనంద్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఓ ఆసక్తికర పాత్రలో నటించనుంది. అమెజాన్ ప్రైమ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పేరు ‘మజా మా’. ఇది కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మాధురీ హోమో సెక్సువల్గా నటించనున్నట్లు కొన్ని హిందీ సైట్లు పేర్కొన్నాయి. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా ఈ పాత్రని తీర్చిదిద్దినట్లు …

Read More »

ఆ తెలుగు న్యూస్ ఛానెల్ ను ట్విట్టర్ లో ఆటాడుకున్న మహేష్ అభిమానులు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా..కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కి  ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సర్కారు వారి పాట. అయితే తాజా చిత్రమైన’సర్కారు వారి పాట’ చూసేందుకు ఎవరూ రాక థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని టీవీ9లో కార్యక్రమం ప్రసారమైంది. బాగా హర్ట్ అయిన మహేశ్ ఫ్యాన్స్ టీవీ 9ను ట్విటర్లో ఘోరంగా ట్రోల్ …

Read More »

OTT లోకి సర్కారు వారి పాట.. ఎప్పుడంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పరిశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ ..ప్రిన్స్  మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్  జంటగా నటించిన తాజా లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. దాదాపు నూట ముప్పై కోట్లకుపైగా వసూళ్లను సాధించినట్లు మీడియాలో ప్రసారం జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు …

Read More »

సమంతతో విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’.. ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌

లవ్‌స్టోరీ నేపథ్యంలో ప్రముఖ హీరో విజయ్‌దేవరకొండ, టాప్‌ హీరోయిన్‌ సమంత కలిసి నటిస్తున్న మూవీకి సూపర్‌ టైటిల్‌ను టీమ్‌ అనౌన్స్‌చేసింది. మజిలీ, నిన్నుకోరి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తున్నట్లు మూవీ టీమ్‌ ప్రకటించి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసింది. ఇప్పటికే కాశ్మీర్‌ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్‌ కొనసాగుతోంది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై …

Read More »

పుదీనా టీతో అద్భుత ప్రయోజనాలు 

పుదీనా టీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి.. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .. *పుదీనా టీ తీసుకుంటే శరీరంలోని నొప్పులను నయం చేస్తుంది. * శరీరంలో వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. * పుదీనా టీని తాగితే తలనొప్పి తగ్గుతుంది. * పుదీనాలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పొట్టకే కాకుండా చర్మానికి మేలు చేస్తాయి. చర్మం లోపలి నుంచి మెరుస్తుంది.

Read More »

వాకింగ్‌ వెళ్తుండగా యాక్సిడెంట్‌.. సినీ నిర్మాత మృతి

వాకింగ్‌కు వెళ్తుండగా యాక్సిడెంట్‌ జరిగి ఓ సినీ నిర్మాత మృతచెందారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కన్నడ సినీ నిర్మాత బాల్‌ రాజ్‌ వాకింగ్‌ చేసేందుకు జేపీ నగర్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరారు. వాకింగ్‌ చేసేందుకు తన కారు ఆపి రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న ఓ వెహికల్‌ ఆయన్ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స …

Read More »

ద్రాక్షతో అనేక లాభాలు ..?

ద్రాక్షతో అనేక లాభాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మరి ద్రాక్ష వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ద్రాక్షలో  విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లభిస్తుంది. గుండె జబ్బులను నివారించడంలో ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ద్రాక్షలోని పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు శరీరంలోని కొవ్వును నియంత్రణలో ఉంచుతాయి. మైగ్రేన్ తగ్గుతుంది. మూత్ర పిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.

Read More »

కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ దమ్మున్న సవాల్

కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో  పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వంపై,సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు కూడా చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో …

Read More »

భారతీయుడికి అసామాన్య గుర్తింపు.. ప్రకటించిన పోప్‌

మనదేశంలో 18వ శతాబ్దంలో పుట్టి క్రిస్టియానిటీని స్వీకరించిన దేవ సహాయం పిళ్లైకు ఇక నుంచి దైవదూతగా గుర్తింపు లభించనుంది. క్రిస్టియన్ల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వాటికన్‌ సిటీలో ఆదివారం జరిగిన ప్రత్యేక వేడుకలో దేవసహాయం పిళ్లైను దైవదూతగా పోప్‌ ప్రాన్సిస్‌ ప్రకటించారు. ఈ గుర్తింపు లభించిన తొలి భారతీయ సామాన్యుడిగా పిళ్లై చరిత్రలో నిలిచిపోనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి గతంలో ట్రావెన్‌కోర్‌ రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ జిల్లాలోని హిందూ నాయర్ల …

Read More »

తెలంగాణలో మరో కొలువుల జాతర

తెలంగాణ రాష్ట్రంలో భారీ మొత్తంలో ‘విద్యుత్తు’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. వెయ్యి జూనియర్‌ లైన్‌మెన్‌, 201 సబ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) ఆదివారం నోటిఫికేషన్‌ జారీచేసింది. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా, జూన్‌ 17న రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్‌ ఇంజినీర్‌ పోస్టులకు జూన్‌ 15 నుంచి దరఖాస్తులు స్వీకరించి, జూలై 31న రాత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat