Home / SPORTS (page 143)

SPORTS

పదేళ్ళ తర్వాత టీంఇండియా చెత్త రికార్డు ..

మూడు వన్డేల సిరిస్ లో భాగంగా టీంఇండియా ,శ్రీలంక ల మధ్య మొదటి వన్డే అహ్మదాబాద్ లోని ధర్మశాల మైదానంలో జరిగింది .ముందు బ్యాటింగ్ చేసిన టీంఇండియా కేవలం 112పరుగులకే కుప్పకూలింది .తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన లంక విజయం సాధించింది .లంక కేవలం మూడు వికట్లను కోల్పోయి ఇరవై ఓవర్లలో 114 పరుగులు చేసింది .దాదాపు పదేండ్ల తర్వాత టీంఇండియా చెత్త రికార్డును సొంతం చేసుకుంది .ఈ క్రమంలో మొదట …

Read More »

రెండో వికెట్ కోల్పోయిన లంక …

టీంఇండియాతో ధర్మశాలలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో పర్యాటక జట్టు శ్రీలంక ఇన్నింగ్స్ లో రెండో వికెట్ ను కోల్పోయింది .మొదట బ్యాటింగ్ చేసిన ఆతిధ్య జట్టు టీంఇండియా మొత్తం వికెట్లను సమర్పించుకొని 112 పరుగులకు అల్ ఔట్ అయింది .అయితే తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన లంక పది ఓవర్లు ముగిసే వరకు రెండు వికెట్లను కోల్పోయి నలబై రెండు పరుగులను చేసింది .తరంగ ముప్పై ఐదు పరుగులతో …

Read More »

కోహ్లీకి దగ్గరలో మరో రికార్డు ..

టీం ఇండియా కెప్టెన్ ,వరసగా రికార్డుల మోత మోగిస్తున్న విరాట్ కోహ్లీ మరో రికార్డుకు దగ్గరలో ఉన్నారు .ఇప్పటికే ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ కేవలం పాంటింగ్ కు సాధ్యమైన రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యాడు . అప్పట్లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ లో ఆసీస్ మాజీ కెప్టెన్ ఇటు టెస్టు,వన్డే ,ట్వంటీ ట్వంటీ …

Read More »

39ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ ..

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును సొంతం చేసుకున్నాడు .దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో దాదాపు 39 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టాడు .ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో కల్పి రెండు వందల తొంబై మూడు పరుగులు చేశాడు కోహ్లీ . దీంతో కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు చేసిన టీం ఇండియా ఆటగాళ్ళ జాబితాలో కోహ్లీ …

Read More »

13న ”ధోనీ రిటైర్మెంట్‌”..!

ధోనీ రిటైర్మెంట్.. అవును మీరు చ‌దివింది నిజ‌మే. ఈ నెల 13వ‌ తేదీ నుంచి క్రికెట్ గ్రౌండ్‌కు త‌న‌కు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు ధోనీ. ఇన్నాళ్ల‌పాటు క్రికెట్‌కు ఎన‌లేని సేవ‌లు అందించిన ధోనీ హ‌ఠాత్తుగా త‌న రిట‌ర్మైంట్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించేశాడు. ఇందుకు సంబంధించి సంబంధిత యంత్రాంగం ధోనీకి వీడ్కోలు ప‌లికేందుకు ఘ‌నంగా ఏర్పాట్లు చేస్తోంది. కానీ, ఇక్క‌డ ఓ ట్విస్ట్ ఉందండి బాబూ.. మీరు అనుకున్న‌ట్టు ఈ నెల 13న …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న మిథాలి రాజ్

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ ఇవాళ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి జరిగే సుప్రబాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి ఆశీస్సులు పొదారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ…రాబోయే సంవత్సరంలో టీ20 ప్రపంచ కప్ కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా క్రికెట్ జట్టుపై స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ వుండాలని ప్రార్థించానన్నారు. స్వామి …

Read More »

విరాట్‌ కోహ్లీ డబుల్ సెంచరీ

టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శ్రీలంకతో జరిగే టెస్టులో డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.. చివరిదైన మూడో టెస్టులో ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్‌ సెంచరీ మార్కును చేరాడు. దాంతో వరుసగా రెండో డబుల్‌ సెంచరీని తన ఖాతాలో వేసుకుని అరుదైన మైలురాయిని అందుకున్నాడు. మరొకవైపు తన టెస్టు …

Read More »

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై…మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశంసలు కురిపించింది. తనలో కోహ్లీ ఎంతో స్ఫూర్తిని నింపాడని ఆమె తెలిపింది. తాను ఇంత గొప్పగా రాణించడానికి కారణం కోహ్లీనే అని చెప్పింది. సీఎన్ఎన్-న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – 2017లో మిథాలీ స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. మన దేశంలో …

Read More »

కుంబ్లే కోసం తెగించిన దాదా ..

టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత క్యాబ్ అధ్యక్షుడు అయిన సౌరబ్ గంగూలీ ,టీం ఇండియా మాజీ సీనియర్ లెజండరీ స్పిన్నర్ ,మాజీ కెప్టెన్ ,కోచ్ అయిన అనిల్ కుంబ్లే మధ్య ఉన్న దోస్తానం మనందరికీ తెల్సిందే .కెప్టెన్ గా గంగూలీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కుంబ్లే వైపే చూసేవాడు .అంతగా వాళ్ళ మధ్య సాన్నిత్యం ఉంది .అయితే తాజాగా గంగూలీ కుంబ్లే గురించి సంచలన విషయం బయటపెట్టాడు .దాదా …

Read More »

ఘనంగా ముగిసిన ఏషియన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్

హైదరాబాద్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 20 వ ఏషియన్ హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ ఘనంగా ముగిసింది. హోరా హోరీగా జరిగిన ఫైనల్స్ లో బహ్రెయిన్ దేశ జట్టు ఛాంపియన్ షిప్ ను గెలుచుకుంది. ఖతార్ జట్టు రన్నర్ అప్ గా నిలిచింది. ముఖ్య అతిధిగా హాజరైన టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జె. సంతోష్ కుమార్ , ఏషియన్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat