Home / SPORTS (page 150)

SPORTS

మా కెప్టెన్ ధోనీనే.. చాహల్

యువ క్రికెట‌ర్లంద‌రికీ.. ఇప్ప‌టికీ ధోనీనే కెప్టెన్ అని స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అంటున్నాడు. కాగా, స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఓ మీడియాకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ధోని గురించి ఆస‌క్తి క‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాడు. భార‌త కెప్టెన్సీ నుంచి పూర్తి స్థాయిలో త‌ప్పుకున్న‌ప్ప‌టికీ మైదానంలో ధోని కెప్టెన్ త‌ర‌హా పాత్ర పోషిస్తున్నాడ‌ని తెలిపాడు. వికెట్ల వెనుక నిల్చొని బంతులు ఎలా వేయాలో బౌల‌ర్ల‌కు సూచిస్తుంటాడ‌ని… అలాగే కెప్టెన్ కోహ్లీకి అవ‌స‌ర‌మైన …

Read More »

కొచ్చి ట‌స్క‌ర్స్‌కు రూ.850 కోట్ల పరిహారం!

2011లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి నిషేధానికి గురైన కొచ్చి టస్కర్స్ కు రూ. 850 కోట్ల భారీ పరిహారం దక్కనుంది. గత కొంతకాలంగా కొచ్చి టస్కర్స్ తో ఉన్న వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అందుకు సిద్ధమైంది. ఈ మేరకు రూ. 850 కోట్ల రూపాయల పరిహారాన్ని కొచ్చికి చెల్లించడానికి సిద్ధమైంది. ‘కొచ్చి టస్కర్స్ రూ.850 కోట్ల పరిహారాన్ని కోరింది. దీనిపై నిన్న‌ …

Read More »

న్యూజిలాండ్‌తో రెండో వన్డే నేడే!

తొలి వన్డేలో పరాజయంతో తీవ్ర ఒత్తిడిలో పడిన టీమ్ ఇండియా ఇప్పుడు లెక్క సరిచేయడంపై దృష్టిపెట్టింది. దీనికోసం గత మ్యాచ్‌లో చేసిన తప్పులను సవరించుకునేందుకు సిద్ధమైంది. ఇక కివీస్ పరిస్థితి మెరుగ్గా ఉంది. మేటి జట్లు బోల్తా కొట్టిన ఈ పిచ్‌లపై ఇద్దరే ఇద్దరు టీమ్‌ఇండియాను ఊడ్చేశారు. దీంతో ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. కాబట్టి భారత్ ఏమాత్రం అలసత్వం చూపినా సిరీస్ …

Read More »

పెళ్లి కోసం క్రికెట్‌ నుంచి విశ్రాంతి కల్పించమని బీసీసీఐని కోరిన.. కోహ్లీ….. అనుష్క

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతారా అని క్రికెట్‌, సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా వీరిద్దరూ డిసెంబరులో పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఇరువురికి చెందిన కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల డిసెంబరులో క్రికెట్‌ నుంచి విశ్రాంతి కల్పించమని బీసీసీఐని కోరిన …

Read More »

రొనాల్డో ఈ అవార్డు అందుకోవడం ఇది ఐదోసారి

పోర్చుగల్‌ దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రతిష్ఠాత్మక ‘ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు-2017’ను అందుకున్నాడు. రొనాల్డో ఈ అవార్డు అందుకోవడం ఇది ఐదోసారి. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోలింగ్‌లో మెస్సి, నెయ్‌మర్‌ నుంచి రొనాల్డో గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. చివరికి వారిని వెనక్కినెట్టి రొనాల్డో ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎన్నికయ్యాడు. 2016లో కూడా ‘ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు’ను రొనాల్డో అందుకున్న …

Read More »

న్యూజీలాండ్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌

న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్‌కు, శ్రీ‌లంక‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియాను ప్ర‌క‌టించారు సెలెక్ట‌ర్లు.టీ20 సిరీస్‌కు కొత్త కుర్రాళ్ల‌కు ఛాన్స్ ఇచ్చారు. శ్రేయాస్ అయ్య‌ర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు. అలాగే కే.ఎల్‌.రాహుల్‌, మ‌నీష్ పాండేను జ‌ట్టులోకి తీసుకున్నారు. న‌వంబ‌ర్ 1న ఢిల్లీలో జ‌రిగే తొలి టీ20కి మాత్ర‌మే ఆశీష్ నెహ్రాను ఎంపిక చేశారు. టెస్ట్ సిరీస్‌ల కోసం స్పెష‌లిస్ట్‌ల‌ను ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకున్న ముర‌ళీ విజ‌య్ రీ …

Read More »

కోహ్లీ..అనుష్క‌ల‌ పెళ్లి ఎప్పుడంటే..?

టీమ్ ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఒక్కటి కాబోయే త‌రుణం వ‌చ్చేసింద‌ని స‌మాచారం. డిసెంబరులో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని అటు సినీ వ‌ర్గీయులు.. ఇటు క్రికెట్ వ‌ర్గీయులు కూడా అవున‌నే అంటున్నాయి. అయితే తేదీలు మాత్రం ప్రకటించాల్సి ఉందట‌. మరోవైపు డిసెంబరులోనే శ్రీలంకతో టెస్ట్, వన్డే సిరీస్‌లు ఉండడంతో కోహ్లీ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా.. లేదా.. అన్న విషయం తెలియరాలేదు. …

Read More »

డాక్టర్ ను కల్సిన అనుష్క ,విరాట్ ..

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత కొద్ది రోజులుగా ప్రేమ పక్షులుగా విహరిస్తున్న సంగతి విదితమే .తాజాగా వీరిద్దరూ మొన్న దీపావళికి చాలా ప్రకటనల్లో కలిసి కనిపించారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ప్రేమను ఒలకబోసుకున్నారు. అందరినీ అలరించడం చూసి ప్రేక్షకులూ ఫిదా అయ్యారు. తాజాగా ఈ ప్రేమ జంట ఒక వైద్యుడిని కలసింది. బాలీవుడ్‌ అందాల భామలు కత్రినా కైఫ్‌, …

Read More »

శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

భారత్ గడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. నవంబరు 16 కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో తొలి టెస్టు జరగనుంది. శ్రీలంకతో జరిగే మొదటి రెండు టెస్టులకు 16 మంది సభ్యులలతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. గత కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు …

Read More »

ఆసియా కప్ హాకీ : ఫైనల్లో భారత్ ఘన విజయం

ఢాకాలో జరిగిన ఆసియా కప్ హాకీ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. ఢాకాలో ఈ రోజు మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. భార‌త్ త‌రుపున ఆకాష్ దీప్ సింగ్‌, మన్‌దీప్ సింగ్‌లు చెరొక గోల్‌ను వేశారు. అంతకు ముందు టోర్నీ ఆరంభంలో మ‌లేషియా జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఆసియా కప్ సాధించిన యువ ఆటగాళ్లపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat