Home / TELANGANA (page 1001)

TELANGANA

పరేడ్‌ మైదానంలో ఘనంగా గణతంత్ర వేడుకలు..

భారతదేశ  69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం.. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ త్రివిధ దళాల గౌరవ వందం స్వీకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన శకటాలను తిలకించారు.అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More »

29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది..నాయిని

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ వేడుకలకు హజరయ్యారు.హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నాయి ని మాట్లాడుతూ.. అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోని 29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని …

Read More »

సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శం..గవర్నర్

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను గవర్నర్‌ నరసింహన్ ఆవిష్కరించారు.‌అనంతరం రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాల అమలులో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతలను అధిగమించి ఇప్పుడు ఏకంగా వ్యవసాయానికి …

Read More »

“పవన్.. పాపం పసివాడు” అంట… రేణుకా చౌదరి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ మహిళ నాయకురాలు రేణుకా చౌదరి “పవన్.. పాపం పసివాడు” అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!’ అంటూ వ్యాఖ్యానించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం …

Read More »

మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికగా హైదరాబాద్

మరో అత్యంత ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదిక అవుతుంది. ఈ నెల ( జనవరి ) 27 నుండి 31 వరకు జీవకణ శాస్త్రం-18 సదస్సు హైదరాబాద్ లో జరగుతుంది. మొదటిసారిగా ఈ సదస్సుకి భారత్ ఆతిధ్యం ఇస్తుంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ సెల్ బయాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ, ఏసియన్ ఫసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ(ఏపీఓసీబీ)లు కలసి …

Read More »

హైదరాబాద్‌ లో న్యూస్‌ ఛానెల్‌ యాంకర్‌ కు వేధింపులు…యాసిడ్‌ పోస్తానంటూ

యువకుడిపై ఓ న్యూస్‌ ఛానెల్‌ యాంకర్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్‌లోని ఓ న్యూస్‌ ఛానెల్‌లో పని చేస్తున్న యాంకర్‌(28) మారుతి నగర్‌ చైతన్యపురి కాలనీలో ఉంటోంది. గత మూడు రోజులుగా రవీందర్‌ అనే వ్యక్తి ఆమె కార్యాలయానికి ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. తనను పెళ్ళి చేసుకోవాలని లేదంటే తనతో పాటు తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఆరోపించింది. ప్రతిరోజూ తనను వెంబడిస్తున్నాడని ఈ …

Read More »

మెట్రో రైల్ ఎండీగా కేవీబీ రెడ్డి..

కేవీబీ రెడ్డి ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు.. కేవీబీ నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మెట్రో రైల్ (హైదరాబాద్) సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్ & టి ఎండి, సీఈఓ ఎన్ఎస్ సుబ్రహ్మణ్యన్ కు త్వరలోనే కేవీబీ రెడ్డి రిపోర్ట్ చేయనున్నారు. భోపాల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ (NIT) …

Read More »

గణతంత్ర దినోత్సవ కానుక – 423 ఉద్యోగాల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ

గణతంత్ర దినోత్సవం కానుకగా టీఎస్‌పీఎస్‌సీ నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 423 కొలువుల భర్తీని ఈ ప్రకటనల ద్వారా చేపట్టనుంది. పూర్తి వివరాలకు తమ వెబ్‌సైట్‌ను సందర్వించాలని టీఎస్‌పీఎస్‌సీ సూచించింది. ప్రకటన నంబరు  ఉద్యోగం పేరు విభాగం ఖాళీలు  02/2018. ఉద్యానవన అధికారి  ఉద్యానవన శాఖ కమిషనర్‌ కార్యాలయం -27 03/2018. అసిస్టెంట్‌ లైబ్రెరియన్‌ వైద్యవిద్య డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌- 06 04/2018. ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌ 2, డీఎంఈ, …

Read More »

తెలంగాణలోని ప్రతి అంగుళం భూమి లెక్కతేలాలె..సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోని అన్ని రకాల భూములకు సరైన లెక్కలుండాలని, ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో తేల్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల నిగ్గు తేలిందని, ఇదే తరహాలో పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా ప్రతీ భూమి తేల్చాలని సిఎం పేర్కొన్నారు . మార్చి 11న రాష్ట్ర …

Read More »

ప‌వ‌న్‌పై వ్యంగ్యాస్త్రాలు సందించిన రేవంత్‌రెడ్డి..

కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధినేత ప‌వ‌న్ మూడు రోజుల రాజ‌కీయ యాత్రపై కాంగ్రెస్ సీనియ‌ర్‌నేత హ‌నుమంత్‌రావు ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. వీహెచ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ కూడా స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం అభ్యర్థిగా సీనియర్ నేత వి.హనుమంతరావు ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తే ఆ పార్టీకి తాను మద్దతు ఇస్తానని జనసేన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat