టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కొండగట్టు లో ఉన్న ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన నేటి నుండే ప్రజాయాత్రను ప్రారంభిస్తున్నాను అని ఆయన తెలిపారు .ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ గురించి మీడియాకు వివరించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »స్విట్జర్లాండ్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాఖ ఆవిర్భావం
స్విట్జర్లాండ్ (దావొస్) పర్యటనలో ఉన్న మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ లోని పలువురు ఎన్నారైలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జ్యూరిచ్ నగరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే దేశ విదేశాల్లో పార్టీ శాఖలను కలిగి ఉన్నదని, తాజాగా స్విట్జర్లాండ్ లో పార్టీ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రపంచం నలుమూలల ఉన్న …
Read More »70 సీట్లు గెలుస్తామంటున్న ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో 70కి పైగా అసెంబ్లీస్థానాలను గెలుస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..ఇటీ వల ప్రధాని మోడీ చేసిన ప్రకటన ను చూస్తుంటే వచ్చే డిసెంబర్ లోనే సార్వత్రిక ఎన్నికలు వచ్చే చాన్స్ ఉందన్నారు.వచ్చేనెల నుండి బస్సు యాత్ర చేపట్టి ..జనరల్ నియోజకవర్గాల పై దృష్టి పెడతామన్నారు.ఈ బస్సు యాత్ర ద్వారా మొత్తం 119 నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ …
Read More »ఇంకో ఇరవై ఏండ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే..మంత్రి హరీష్
ఎవరు ఔనన్నా, కాదన్నాతెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు .సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లో గౌరవెల్లి జలాశయం నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు ఇవాళ భూమిపూజ చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని ప్రకటించారు.వరంగల్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో కరవు పీడిత …
Read More »ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ లకు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు.అందులో భాగంగా ఇటివల ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ సీనియర్ మంత్రి ఉమామాధవరెడ్డి తన తనయుడు సందీప్ రెడ్డితో సహా భారీ స్థాయిలో టీఆర్ఎస్ గూటికి చేరారు. తాజాగా …
Read More »కొండగట్టు రహస్యం బయటపెట్టిన జనసేన పార్టీ శ్రేణులు ..
ప్రముఖ స్టార్ హీరో ,టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సోమవారం తెలంగాణ రాష్ట్రంలోజగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి .అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ ర్ప్జు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టనున్నారు .ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసలు ప్రజాయాత్రను కొండగట్టు …
Read More »ఎన్ఆర్ఐలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు..మంత్రి కేటీఆర్
బంగారు తెలంగాణ కల సాకారంలో ప్రవాస తెలంగాణ వాసులు కలిసి రావాలని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. స్విజర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో ఆయన తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పాలసీలు, రాష్ట్రంలో వాటి అమలు వంటి అంశాల పైన మంత్రి సుధీర్గంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల పైన కూడా మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ …
Read More »పవన్ చర్యలే కాదు.. యాత్రలూ ఊహాతీతమే..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చలోరే చలోరే చల్ పేరుతో చేపడుతున్న రాజకీయ యాత్రకు సంబంధించి మీడియాకు అంతు చిక్కడం లేదు. మీడియాకు ఎటువంటి స్పష్టమైన సమాచారాన్ని సైతం ఇవ్వకుండా జనసేన పార్టీ నాయకులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే, పవన్ కల్యాణ్ తన సతీమని అన్నా, పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు నిర్వహించిన విషయం …
Read More »భార్యకు తిలకం దిద్దడం నేర్పిన పవన్..!
చలోరే ..చలోరే ..చల్ పేరుతో జనంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన రాజకీయ యాత్రను ప్రారంబించడానికి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కొలువుదీరిన కొండగట్టు ఆంజనేయుని ఆలయంకు బయలుదేరిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో ఇవాళ ఉదయం పవన్ జనసేన కార్యాలయం నుండి బయలుదేరి వెళ్ళారు.ఈ సందర్బంగా కార్యాలయం వద్దకు వచ్చిన జనసేన మహిళా కార్యకర్తలు, పవన్ చేతికి రక్ష కట్టారు. ఆపై గుమ్మడికాయ దిష్టి తీశారు. …
Read More »సినీ ఫక్కీలో పవన్ యాత్ర స్టార్ట్ .. వెండితెర పై రెండు గంటల సినిమా అనుకుంటున్నాడా..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్ర సోమవారం ప్రారంభమైంది. జనసేనపార్టీ కార్యాలయం నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరిన పవన్కు ఆయన సతీమణి అన్నా లెజ్నోవా ఎదురొచ్చి హరతి ఇచ్చి నుదుట తిలకం దిద్దారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేస్తోన్నయాత్రికి పాపం ఇంట్లోవారెవరూ హాజరు కాకపోవడమే కాస్త జాలిగొలిపే అంశం. విదేశీ భార్య చేత తిలకం దిద్దించుకుని ముందుకు సాగడం సినీ ఫక్కీలో సాగినా.. ఇక …
Read More »