మంద కృష్ణ మాదిగ పెట్టిన ప్రతి సభ విద్వంసం చేసి మాదిగల పేరు చెడగొడుతున్నాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య మాదిగ మండిపడ్డారు. శాంతియుతంగా వర్గీకరణపై ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంను బదనం చేసేందుకు రాష్ట్రపతి పర్యటన అడ్డు కోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. తాను ఒక్కడే ఎదగాలని కార్యకర్తలను తొక్కిపెట్టాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య ఆరోపించారు. వర్గీకరణ విషయంలో ఎంత మందిని చంపాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నాడని …
Read More »మందకృష్ణకు గట్టి కౌంటర్ ఇచ్చి టీ ఎమ్మార్పీఎస్…
తిరుమలగిరి లో జయలక్ష్మి గార్డెన్ లో మాదిగ, మాదిగ ఉపకులాల ముఖ్యనాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్, 31 జిల్లాల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగపల్లి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ తన వ్యతిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడని మండిపడ్డారు. వర్గీకరణతో పాటు మాదిగ జాతి అభివృద్ధే తెలంగాణ …
Read More »కార్టూన్ల ప్రదర్శనకు మంచి స్పందన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో అట్టహాసంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్టూన్ల ప్రదర్శన ప్రపంచ నలుమూలల నుండి తరలివస్తున్న సాహిత్య , కవులు, రచయితలు , తెలుగు భాషాఅభిమానుల౦దరిని ఆకట్టుకుంటుంది .ఈ క్రమంలో ప్రముఖ కార్టూనిస్ట్ వెంకటరమణ రావు నెల్లుట్ల వేసిన 340 కవులు ,కళాకారుల కార్టూన్లన్నింటికి మంచి …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ కి తొలిగిన ఆఖరి అడ్డంకులు
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తుది దశ పర్యావరణ అనుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోన్న కాళేశ్వరం పనులు.. తుది దశ పర్యావరణ అనుమతులు రావడంతో మరింత వేగవంతం కానున్నాయి. ఇంతకు ముందే అటవీ, భూగర్భ జలశాఖ, కన్స్ట్రక్షన్ మెషినరీ డైరెక్టరేట్ అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందిన విషయం విదితమే. తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, …
Read More »రేపు హైదరాబాద్కు రాష్ట్రపతి..షెడ్యుల్ ఇదే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. 19న మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు రామ్నాథ్ చేరుకుంటారు. అక్కడ్నుంచి రాజ్భవన్కు చేరుకుని.. సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ రోజు రాత్రి రామ్నాథ్ రాజ్భవన్లోనే బస చేస్తారు. 20వ …
Read More »గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మోదీ స్పందన
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్లలో ఆ రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. जीता विकास, जीता गुजरात। जय जय गरवी गुजरात! — Narendra Modi (@narendramodi) December 18, 2017 హిమాచల్ ప్రదేశ్లో కమలం వికసించిందని, అభివృద్ధికి ఘన విజయం లభించిందని పేర్కొన్నారు. గుజరాత్ గురించి ఇచ్చిన ట్వీట్లో ‘‘అభివృద్ధి గెలిచింది, గుజరాత్ …
Read More »పేద ప్రజల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్
పేద ప్రజల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేసారు.మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.నల్లగొండ జిల్లాలోని హలియా మండల కేంద్రంలో నిరుపేద క్రిస్టియన్లకు ప్రభుత్వం తరపున ఉచితంగా వస్ర్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు నిరుపేదలను ఓటు బ్యాంకుగానే చూశారని చెప్పారు. కానీ తమ ప్రభుత్వం పేదల కోసం …
Read More »రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తాం..ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్ఫష్టం చేశారు. ఇవాళ ఆమె ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ నిర్మాణ పనులను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఐటీ హబ్ పూర్తయితే ఖమ్మంలోనే ఉపాధి దొరుకుతుందని భరోసానిచ్చారు. ఖమ్మంతో పాటు …
Read More »రాహుల్ గాంధీ పై బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వాఖ్యలు
రాహుల్ గాంధీ గాలిలో తిరిగి చెప్పిన గాలి మాటలు గాలిలోనే కొట్టుకుపోయాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు . గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు.గుజరాత్లో బీజేపీ విజయానికి కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ ఫథకాలను బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారన్నారు.గుజరాత్లో అభివృద్ధి ఎజెండానే తప్ప ఎలాంటి …
Read More »గుజరాత్ రిజల్ట్ పై కేటీఆర్ సంచలన ట్వీట్..!
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన గుజరాత్ ఎన్నికల్లో.. దాదాపు ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోమారు అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ని కూడా లాగేసుకుంది. అయితే సోమవారం ఉదయం నుంచి పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్షణ క్షణం ఉత్కంఠం రేపుతూ.. ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మొదట బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. ఆ తర్వాత కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చింది.. ఇక ఆ …
Read More »