క్రమశిక్షణ ఉల్లంఘనపై టీఆర్ఎస్ పార్టీ కఠినంగా వ్యవహరించే అవకాశం సీరియస్గా పరిగణిస్తోంది. ఎమ్మెల్సీ భూపతి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీర్మానించారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సమావేశమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై చర్చించారు. భూపతి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టిఆర్ఎస్ నిజామాబాద్ ఇంచార్జ్, పార్టీ ప్రధాన …
Read More »కర్ణాటక మంత్రితో కలిసి..కీలక సమావేశాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కే తారకరామారావుకు విశేష గౌరవం దక్కింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏక్స్ కాన్- 2017 సదస్సులో భాగంగా నిర్వహిచిన nextgen ఇన్ప్రాస్టక్చర్ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సును కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆర్వీ దేశ్ పాండేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పన ద్వారా మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. …
Read More »బెంగళూరులో మంత్రి కేటీఆర్…10వేల ఉద్యోగాల కల్పించే కంపెనీతో ఒప్పందం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు బెంగళూరు పర్యటన విజయవంతం అయింది. తెలంగాణలో మౌళిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు (infrastructure equipment manufacturing park) ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్క్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, శ్రేయి ఇన్ప్రాస్టక్చర్ కంపెనీ (ఒట్టివో ఏకాణమిక్ జోన్స్ ) తో ఒక అవగాహన ఒప్పందాన్ని ఈరోజు కుదుర్చుకుంది. బెంగుళూరులో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం జహీరాబాద్లోని …
Read More »వైద్య ఆరోగ్య శాఖలో 2,108 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2108 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది. భర్తీ కానున్న పోస్టుల వివరాలు : స్టాఫ్ నర్స్ లు 1603 టెక్నికల్ అసిస్టెంట్లు 110 టెక్నిషియన్స్ 61 గ్రేడ్ 2 ఫార్మసిస్టులు …
Read More »హోంగార్డులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హోంగార్డులపై వరాల జల్లు కురిపించారు.ఇవాళ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ హోంగార్డులతో సమావేశమయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డితోపాటు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ… హోంగార్డుల జీతం రూ.20 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతి సంవత్సరం హోంగార్డుల మొత్తం జీతంపై రూ.1000 పెంపు అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో హోంగార్డులు రూ.12వేల జీతంతో …
Read More »హోంగార్డులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హోంగార్డులపై వరాల జల్లు కురిపించారు.ఇవాళ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ హోంగార్డులతో సమావేశమయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డితోపాటు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ… హోంగార్డుల జీతం రూ.20 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతి సంవత్సరం హోంగార్డుల మొత్తం జీతంపై రూ.1000 పెంపు అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో హోంగార్డులు రూ.12వేల జీతంతో …
Read More »ఆ తేడాను గుర్తించని వారే…తెలుగు మహాసభలపై విమర్శలు..ఎమ్మెల్సీ కర్నె
మన యాస, భాషకు చక్కటి వేదిక ప్రపంచ తెలుగు మహా సభలని అందరూ భావిస్తుంటే కొందరు కువిమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. భాష, ప్రాంతం వేరన్న సంగతి గుర్తించలేవి వారే ఇలా విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ యాసను మాట్లాడనివ్వని పరిస్థితుల్లో…భాషకు తల్లులు ఉండరని ఉద్యమంలో చెప్పామని ఆయన వివరించారు. భారత మాత, తెలంగాణ తల్లి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో ఆంధ్ర మాత ఉండేదని…కుట్రతో …
Read More »తెలుగు మహాసభలు..కాంగ్రెస్కు ఘాటు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ పల్లా
ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో కొందరు ఉద్దేశపూర్వక విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయేలా మహాసభలు ఉండనున్నాయని తెలిపారు. సభ ప్రారంభం రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్లు నరసింహన్ ,విద్యాసాగర్ రావు హాజరవుతారు.ముగింపు రోజు భారత రాష్ట్రపతి పాల్గొంటారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 8000 మంది హజరవుతున్నారని ఎమ్మెల్సీ పల్లా తెలిపారు. పద్యం, గద్యం వంటి వాటితో పాటు తెలుగు …
Read More »ప్రముఖ చానల్ లైవ్ డిబేట్లో.. పక్కలేస్తానని ఒప్పుకున్న బండ్ల గణేష్..!
ఏపీ సినీ రాజకీయ వారసత్వాల పై తాజాగా చర్చ నిర్వహించిన తెలుగు చానల్ లైవ్లో ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టారు. బండ్ల గణేష్ ఆ చానల్ లైవ్లో ఉండగా.. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ లైన్లోకి వచ్చారు. అయితే సినీ రాజకీయ వారసత్వాల పై రోజా తనదైన వివరణ ఇస్తుండగా.. బండ్ల గణేష్ మధ్యలోకి వచ్చి నోరుజారారు. రోజాని కామెంట్స్ …
Read More »బ్రేకింగ్..టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా
టీఆర్ఎస్లోకి వలసలజోరు కొనసాగుతున్నది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్రెడ్డి మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో వారు భేటీ అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్రెడ్డి ఇవాళ రాజీనామా చేశారు. ఈమేరకు వారు తమ రాజీనామా …
Read More »