అంబులెన్స్ కుయ్ కుయ్ మంటూ రోడ్డెక్కిందంటే చాలు.. ఎవరో ఒకరు ప్రాణాపాయంతో ఉన్నారని అర్ధం. ఇక అంబులెన్స్ డ్రైవర్లు అయితే ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నారని తెలిస్తే చాలు పరుగుపరుగున వెళ్ళి బాధితులను ఆదుకోవడం వారి కర్తవ్యం.. విది. మరి అలాంటి అంబులెన్స్ నడిపే డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు చిక్కి.. వారు చేసే వృత్తికి తలవంపులు తెచ్చారు. విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం …
Read More »బాబుకు షాక్ ..టీడీపీకి ఎమ్మెల్యే గుడ్ బై …
ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగలనున్నది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకొని ఏపీలో వైసీపీని బలహీన పరచాలి అని ఆలోచిస్తుంటే ..మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మాజీ మంత్రులు ,సీనియర్ నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీ …
Read More »ప్రపంచ తెలుగు మహాసభలు..2017
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 15 నుండి 19వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే .. కొత్త తరానికి తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం ఈ మహాసభల లక్ష్యం. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ తెలుగు మహాసభల కరదీపికను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. కార్యక్రమాల వివరాలు : పాల్కురికి సోమనాథ ప్రాంగణం …
Read More »ఉమ్మడి పాపం బాబ్లీ గాయం…కాళేశ్వరం తెలంగాణ ఘనత
స్వరాష్ట్రంగా ఎదిగిన తెలంగాణ ఏం సాధించిందనేందుకు ఇదో నిదర్శనం. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా భాసిల్లుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెనుముప్పులా పరిణమించిన ‘బాబ్లీ’ బంధనానికి విరుగుడుగా ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిలుస్తుందని ఆయకట్టు రైతులు బలంగా విశ్వసిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్ర స్థాయిలో కాళేశ్వరం పనులను పరిశీలన జరిపి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం, నిరంతరం పనులను పర్యవేక్షణ జరిపేలా చర్యలు చేపట్టడంతో నిర్ణీత గడువులోపే పనులు పూర్త య్యే అవకాశాలున్నాయని …
Read More »ఉమా మాధవరెడ్డిచేరికతో…ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖల్లాస్
ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్లో చేరనుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖల్లాస్ కానుంది. రాష్ట్రస్థాయిలోనూ టీడీపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. మంత్రిగా బాధ్యతలు నిర్వహించినందున ఆమెకు ముఖ్యనేతలతో సంబంధాలున్నాయి. మరికొంతమంది నాయకులు ఉమ బాటలో నడవటానికి మార్గం ఏర్పడినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉమామాధవరెడ్డిలాంటి సీనియర్ నేతలు కూడా టీడీపీని వీడుతుండటంతో ముఖ్యనాయకులు కూడా ఆలోచనలో పడినట్టు తెలిసింది. ఉమామాధవరెడ్డి చేరికతో భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ మరింత బలోపేతం కానుంది. …
Read More »మంత్రి కేటీఆర్ కృషితో…మళ్లీ మనమే నంబర్ వన్
పరిశ్రమల ఏర్పాటు, వాటికి అనుమతులు ఇవ్వడం, ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన సంస్కరణలను, వాటి ఫలాలను సామాన్యులకు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణకు వరసగా రెండోసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి ర్యాంకు ఖాయం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మొదటి ర్యాంకును రెండోసారి వరుసగా చేజిక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉరకలేస్తోంది.సరళ వ్యాపార విధానాల్లో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) తెలంగాణ మొదటి ర్యాంకుకు చేరువలో ఉంది. 2016లో …
Read More »క్రిస్మస్ గిఫ్టుల పంపినీ..ఈనెల 14 నుంచే
గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ సర్వమతస్థుల సుఖసంతోషాల కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. బతుకమ్మ, బోనాలతో పాటు రంజాన్, క్రిస్మస్ లకు కూడా భారీగా నిర్వహించడం ద్వారా అన్ని మతస్థులు ఆనందోత్సాహాల మధ్య ఉండేలా…ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే క్రిస్మస్ కానుకను అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు …
Read More »రహదారుల నిర్మాణంలో జాప్యాన్ని ఉపేక్షించేది లేదు..మంత్రి జగదీష్ రెడ్డి
రహదారుల నిర్మాణంలో జాప్యాన్ని ఎటువంటి పరిస్థితులలో ఉపేక్షించేది లేదని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు వంద కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టినప్పటికీ,నిర్మాణపు పనులు చేపట్టిన కాంట్రక్టర్లు పనులను వేగవంతం చేయలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణిత గడువు తేదీ లోపు పూర్తి చెయ్యాల్సిన నిర్మాణపు పనులను జాప్యం చేస్తున్న ఏజెన్సీలపై కొరడా ఝళిపించాలని ఆయన అధికారులను …
Read More »సీఎం కేసీఆర్ హర్షం..!
గొర్రెల కాపరులను ఆర్థికంగా పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన గొర్రెల పంపణీ కార్యక్రమం దిగ్విజయం కావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 7.60 లక్షల యాదవ కుటుంబాలకు గొర్రెల పంపిణీ చేస్తామని మరోసారి ప్రకటించారు. గొల్ల, కురుమల కోసం రూ.10 కోట్ల వ్యయంతో, పదెకరాల స్థలంలో యాదవ భవన్ నిర్మిస్తామన్నారు. రాబోయే కాలంలో బిసిలకు రాజకీయ అవకాశాలు ఎక్కువగా వచ్చేట్లు చేస్తామని, అందులో యాదవులకు …
Read More »కుత్భుల్లాపూర్ నుంచే అప్నాషహర్..మంత్రి కేటీఆర్ ఏం చేయనున్నారంటే..!
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనల నుంచి పుట్టుకువచ్చిన అప్నా షహర్ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండే ప్రారంభం కానుంది. టౌన్ హాల్ మీటింగ్ల పేరిట గ్రేటర్ పరిధిలోని మొత్తం 30 సర్కిళ్లలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మొదటిసారిగా కుత్బుల్లాపూర్ సర్కిల్లో ప్రారంభం కానుంది. ఇందుకు కొంపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్ వేదిక కానుంది. ఈ నెల 16న ఉద యం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి …
Read More »