రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు కృషి ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ మరో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. హైదరాబాద్ నగరంలో తీవ్ర సమస్యగా మారిన భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 20 వాహనాలను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి, కార్పొరేటర్ మమతా గుప్తా …
Read More »24 గంటల కరెంటుపై కేసీఆర్ సమీక్ష..అధికారులకు కీలక ఆదేశాలు
వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఆటో స్టార్టర్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటుకుపోయి, రైతులకు మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయితే, కొండ నాలుకకు మందేయబోతే ఉన్న నాలుక ఊడిందనే సామెత వ్యవసాయ కరెంటు విషయంలో నిజమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. రైతులు నూటికి నూరు శాతం తమ ఆటోస్టార్టర్లు తొలగించుకుంటేనే …
Read More »ప్రపంచ తెలుగు మహాసభలు..వంటకాల మెనూ ఇదే
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వంటకాలను విభిన్న రుచులతో ఏర్పాటు చేస్తున్నారు . మొదటి రోజు: తెల్ల అన్నంతో పాటు వెజ్ బిర్యాని,పట్టు వడియాలా పులుసు, బగార బైగాన్,బెండకాయా ఫ్రై , పాలకూర పప్పు,చింతకాయా పండు మిర్చి చట్ని, దోండకాయా పచ్చడి,పచ్చి పులుసు,టమాట రసం,చింతపండు …
Read More »టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ప్రతిపక్ష టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతల వలసల పర్వం మొదలయింది .ఈ రోజు మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ సీనియర్ మంత్రి ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే .ఈ సందర్భంగా వారు ఈ నెల 14న టీఆర్ఎస్ గూటికి …
Read More »2018 జూన్ కల్లా కల్వకుర్తి పూర్తి.. మంత్రి హరీశ్
పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి ప్రాజెక్టు పనులన్నిటినీ వచ్చే జూన్ కల్లా పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. యాసంగి సీజన్ లో ఎంత ఆయకట్టుకు నీరిస్తున్నారో, ఏ పంట ఎన్ని ఎకరాలలో సాగవుతున్నదో సమగ్ర అంచనా రూపొందించాలని ఆయన అన్నారు. టైమ్ లైను ప్రకారం పనులు పూర్తి చేయాలని, ఎలాంటి అలసత్వం పనికి రాదని అన్నారు. మంగళవారం ఇక్కడ జలసౌధ లో కలవకుర్తి ఎత్తిపోతల …
Read More »జొన్న రొట్టెలు లేవా..? అవి నాకు కావాలి..ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఆయన ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే .పైగా అధికార పార్టీలో ఉన్నాడు .చుట్టూ భారీగా కాన్వాయ్ ..ఎప్పుడు తన వెంట నడిచే భారీగా అనుచరవర్గం .అయితేనేమి ఆయన అవన్నీ వదిలిపెట్టి మరి ఒక సామాన్యుడిలా వ్యవహరించాడు .ఎమ్మెల్యే అంటే ఇలాగే ఉండాలి అని నిరూపించాడు . అసలు విషయానికి రాష్ట్రంలో వరంగల్ రూరల్ …
Read More »ఈనెల 14న గులాబీ గూటికి టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి …
తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గూలబీ గూటికి చేరిన సంగతి తెల్సిందే .టీడీపీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు . తాజాగా మరో సీనియర్ మాజీ మంత్రి ఒకరు గూలబీ గూటికి చేరనున్నారు .ఉమ్మడి నల్గొండ జిల్లాకు …
Read More »హైదరాబాద్ రోడ్ల దశను మార్చేందుకు…455 కోట్లతో ప్రణాళికలు
హైదరాబాద్ నగర రోడ్లు మరింత సొబగులను అద్దుకోనున్నాయి. ఇంకా చెప్పాలంటే…నాలుగు నెలల్లో నగర రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. రూ.454.75 కోట్లతో రోడ్లు వేయాలని బల్దియా నిర్ణయించింది. మార్చి 31లోపు ఈ పనులు పూర్తిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొదట పనులు పూర్తిచేసి అనంతరం అంతర్గత రోడ్లు వేయనున్నారు. ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పనులు చేసేలా …
Read More »గ్రేటర్లో కొత్తనినాదం..మనం మారుదాం..మన నగరాన్ని మారుద్దాం
గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడో కొత్త నినాదం పాపులర్. స్వచ్ఛ నమస్కారం అని పలకరించడం ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన జీహెచ్ఎంసీ ప్రస్తుతం నూతన నినాదంతో నగరవాసుల ముందుకెళ్తోంది. మనం మారుదాం… మన నగరాన్ని మారుద్దాం అనే నూతన నినాదాన్ని చేపట్టింది. ఈ నూతన విధానంతో పెద్ద ఎత్తున ప్రచార, అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నూతన నినాదంతో నగరవాసుల ముందుకు పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆదేశించినట్లు …
Read More »బీజేపీని అడ్డంగా బుక్ చేసిన దళితులను కొట్టిన భరత్రెడ్డి
నవీపేట మండలం అభంగపట్నంలోఅక్రమ మొరం రవాణాను అడ్డుకున్నందుకు ఇద్దరు దళితులను కులం పేరుతో దూషించి, కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు భరత్రెడ్డిని జిల్లా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనలో నిందితుడిని పట్టుకోవడానికి పోలీసుశాఖ తీవ్రంగా శ్రమించి సఫలీకృతమైంది. అయితే ఈ సందర్భంగా భరత్ రెడ్డి తన పార్టీ అయిన బీజేపీని బుక్ చేసే రీతిలో వ్యవహరించడం గమనార్హం. …
Read More »