స్టార్టప్లకు టీహబ్ వేదికగా నిలిచిందని రాష్ట్ర ఐ టీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీహబ్తో బోయింగ్ హారిజాన్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఏరోస్పేస్ ఆవిష్కరణలను శక్తివంతం చేసేందుకు మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సమక్షంలో టీహబ్తో బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నారు. IT Minister @KTRTRS and@amitabhk87, CEO @NITIAayog launched the @Boeing HorizonX …
Read More »ఏఎస్ఈ సంస్థ చైర్మన్తో మంత్రి కేటీఆర్ భేటీ
ఇవాళ్టి నుంచి ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్) ప్రారంభంకానుంది. హెచ్ఐసీసీలో సాయంత్రం సదస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోసింగపూర్కు చెందిన సెమీకండక్టర్ల సంస్థ ఏఎస్ఈతో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఇవాళ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో ఏఎస్ఈ గ్రూపు సంస్థ ప్రతినిధులు కలిశారు. …
Read More »చంద్రబాబుకు నో చెప్పిన ఇవంకా ….
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నేటి నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు దాదాపు ప్రపంచంలోని 150 దేశాల నుండి పది హేను వందల మంది ప్రతినిధులు హాజరు కానున్న సంగతి తెల్సిందే .ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ,ఆయన వ్యక్తిగత సలహాదారి ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇవంకా ట్రంప్ కూడా హాజరవుతున్నారు . ఈ …
Read More »మెట్రో + ఇవాంకా హైదరాబాద్లో రారండోయ్…వేడుక చూద్దాం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర చరిత్రలో మంగళవారం మరో చారిత్రాత్మక దినోత్సవం కానుంది. నగరానికే మణిహారం లాంటి మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఒకవైపు…ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్) హైదరాబాద్లో మొదలవనుంది. మొత్తం దక్షిణాసియాలోనే ఇంతటి మహా సదస్సు తొలత హైదరాబాద్లో జరుగుతుండడం విశేషం. ఈ రెండు వేడుకల కోసం ఇప్పటికే హైదరాబాద్ నగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. …
Read More »హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా..
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్లో పాల్గొననున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామును మూడు గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, కాన్సులేట్ జనరల్ కేథరీన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన హోటల్కు బయలుదేరారు. దాదాపు గంట అనంతరం మాధాపూర్లోని ట్రైడెంట్ హోటల్కు చేరుకున్నారు.
Read More »సీఎం కేసీఆర్ నా అభిమాన నాయకుడు.. సంపూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను నటుడు సంపూర్ణేష్ బాబు కలిసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఇవాళ అయన కేసీఆర్ తో దిగిన ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేసి ఏం రాశాడంటే.. ‘ తెలంగాణ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ను. ఆయనను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ కల ఇన్నేళ్ళకు నెరవేరింది. మంత్రి కేటీఆర్ గారిని కూడా కలవడం …
Read More »రేపు హైదరాబాద్ కు ఇవాంక.. షెడ్యూల్ ఇదే
మరికొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాలపట్టి ఇవాంక ట్రంప్ హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టనున్నారు. రేపు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం తను బస చేసే హోటల్ వెస్ట్ ఇన్ కు వెళ్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు హోటల్ నుంచి హెచ్ఐసీసీకి బయల్దేరుతారు. సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్తో కలిసి ఇవాంక …
Read More »జీఈఎస్ ప్రతినిధులకు గొల్లభామ చీరలు..!
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా పేరు వింటే ‘గొల్లభామ’ చీరెలు టక్కున గుర్తొస్తాయి. పాల కడవతో ఒయ్యారంగా నడచివెళ్లే గొల్లభామల బొమ్మలను చీరలోను, దాని అందమైన అంచుల్లోను రెండుదారాల అల్లిక పద్ధతిలో కలనేసి ఆకట్టుకునేలా ఉండే గొల్లభామ చేనేత చీరలు ప్రపంచానికి పరిచయం కానున్నాయి. ఈ చేనేత చీరలకు ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్ లో రేపటి నుంచి మూడు …
Read More »ఎంటర్ప్రెన్యూర్,ఇన్నోవేషన్ హబ్గా హైదరాబాద్..భారత్లో అమెరికా రాయబారి కెన్ జెస్టర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ను ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడం కీలక చర్యలు తీసుకుంటున్నదని భారతదేశంలో అమెరికా రాయబారి కెన్ జెస్టర్ ప్రశంసించారు. ఈ విషయం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన జెస్టర్తో మంత్రి కేటీఆర్ సమావేవం అయ్యారు. ఈ భేటీ గురించి జెస్టర్ ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ను కలవడం సంతోషకరమని …
Read More »జీఈఎస్పై పీఎంఓ ప్రత్యేక ట్వీట్…నీతి అయోగ్ ప్రత్యేకయాప్
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ హైదరాబాద్లో ప్రారంభం కానుండటంపై ప్రధానమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. దక్షిణాసియాలోనే మొదటిసారిగా హైదరాబాద్లో జీఈఎస్ నిర్వహిస్తున్నారని…ఇందుకు హైదరాబాద్ వేదికగా నిలుస్తున్నదని సోమవారం రాత్రి పీఎంఓ కార్యాలయం ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వం, భారత సర్కారు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపింది. కాగా, జీఈఎస్ కోసం నీతి అయోగ్ ప్రత్యేక యాప్ రూపొందించగా…భారీ డౌన్లోడ్లు అయ్యాయి.జీఈఎస్ను విజయవంతంగా …
Read More »