Home / TELANGANA (page 1086)

TELANGANA

డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రులు

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం దోమలెడ్గిలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం వాటిని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి… ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా రాష్ట్రంలో 2 లక్షలా 75 వేల ఇండ్లు మంజూరు చేశామన్నారు. 70 వేల నుంచి 80 వేల వరకు ఇండ్ల నిర్మాణాలకు అగ్రిమెంట్లు అయ్యాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు, నియోజక వర్గాలకు …

Read More »

తన చిన్ననాటి మిత్రుడి కోసం సీఎం కేసీఆర్ …!

ఆయన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల కలను సాకారం చేసిన ఉద్యమ రథసారధి ..గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించి అప్పజెప్పిన అధికారాన్ని ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం వినియోగిస్తూ దేశాన్నే తెలంగాణ వైపు చూసేలా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి . అంతటి చరిత్ర ..ఇంతటి హోదా ఉన్న ఆయన తను ఢిల్లీకి రాజైన ..తల్లికి కొడుకే …

Read More »

టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు

టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి .  మంత్రి ల‌క్ష్మారెడ్డి సమక్షంలో రాజాపూర్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి… కేసీఆర్ పాలనలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నదన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. పార్టీ అభివృద్ధి పనులను చూసి అన్ని పార్టీలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ …

Read More »

మెట్రోలో కేటీఆర్‌…మంత్రుల జ‌ర్నీ…యాప్ రెడీ చేసిన మంత్రి

విశ్వ‌న‌గ‌రంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో మెట్రో ప్రారంభం పట్ల ప్రజల్లో చాలా ఉత్సుకత ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మీడియా మెట్రో పట్ల ఇచ్చిన సానుకూల ప్రచారంతో పాజిటిన్ రెస్పాన్స్ వచ్చిందని మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి మెట్రోలో జ‌ర్నీ చేసిన మంత్రి ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. మెట్రో ప్రయాణ అనుభూతి కోసం ప్రజాప్రతినిధులను తిప్పామ‌ని అన్నారు. ఈనెల‌ 28న మియాపూర్లో మ‌ధ్యాహ్నం 2.15 మెట్రో …

Read More »

మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రులు

ఈనెల 28వతేదీన హైదారాబాద్ మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ను మంత్రులు కే. తారకరామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం సందర్శించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నాగోల్ నుంచి …

Read More »

నేడు మెట్రోలో ప్రయాణించనున్న రాష్ట్ర మంత్రులు..

మెట్రో ప్రయాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు రాష్ట్ర ఐటీ ,మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీ రామారావు సహా పలువురు రాష్ట్ర మంత్రులు ఇవాళ ( శనివారం) మెట్రోరైలులో ప్రయాణించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకోనున్నారు. మంత్రులతోపాటు ఎంపీలు, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మీడియా ప్రతినిధులు సైతం ఈ …

Read More »

ఫలించిన సీఎం కేసీఆర్ కృషి..!

తెలంగాణ జీవప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో ముఖ్యమైన మైలురాయిని దాటింది. తెలంగాణ ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చివేయగల ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ తుది దశ అనుమతి ఇచ్చింది. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడంతో మొదలయిన కాళేశ్వరం అనుమతుల ప్రస్థానం ఇప్పుడు చరమాంకానికి చేరింది. ప్రతిపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కోర్టుల్లో వేసిన, వేయించిన 197 కేసులు, ప్రజాభిప్రాయ సేకరణలో చేసిన అల్లర్లు.. …

Read More »

తెలుగు మహాసభలకు రాష్ట్రపతి

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన వస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. వచ్చే నెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నది. 19వ తేదీన లాల్ బహదూర్ స్టేడియంలో ముగింపు వేడుకలు ఘనంగా జరపనున్నది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు …

Read More »

2018లో ప్రభుత్వ సెలవులు ఇవే..

వచ్చే (2018) ఏడాదిలో సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సంవత్సరం రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. మొత్తం 28 సాధారణ సెలవులు ఇవ్వగా, అందులో మూడు ఆదివారాలు, ఒక రెండో శనివారం ఉన్నాయి. బోగి, ఉగాది పండుగలు ఆదివారం వచ్చాయి. ఐచ్ఛిక సెలవులు(ఆప్షనల్ హాలిడేస్) 22 ఇవ్వగా, అందులో …

Read More »

`డబుల్‌’ ఇండ్ల నాణ్యత అద్భుతం-యూపీ, పుదుచ్చేరి, ముంబై ఐఏఎస్‌లు

దేశంలోనే మొదటిసారిగా నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌ న్యూబోయిగూడలోని ఐడీహెచ్‌ కాలనీలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సముదాయాన్ని శుక్రవారం మూడు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. పేదల కోసం పూర్తి ఉచితంగా, సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన ఇండ్లని నిర్మించి అందజేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును వారు అభినందించారు. అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కి)కి చెందిన ఫ్రొఫెసర్‌ రాఘవేంద్ర నేతృత్వంలో ఉత్తరప్రదేశ్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat