రాష్ర్టాన్ని యాభై ఏళ్ల పరిపాలించిన వారు మౌళిక సదుపాయాలు బాగాలేవని తమకు చెప్పడం నీతులు చెప్పడం చిత్రంగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సర్కిల్ వద్ద పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రశాసన్ నగర్ – తట్టీఖాన వరకు 900ఎంఎం డయా నీటి పైపులైన్, కళింగ ఫంక్షన్ హాల్ – రోడ్ నెంబర్ 12 కమాన్ వరకు 450 …
Read More »దళితులపట్ల సీఎం కేసీఆర్ కున్న ధార్శినికతకు ఇదే నిదర్శనం ..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్థూన్న విద్యార్దులకు ప్రతి ఆదివారం కోడికూరతో కూడిన భోజనం అందించేలా పూర్తి స్తాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మూడు నుండి పదవతరగతి వరకు ఎస్సీ వసతి గ్రూహలలో చదువుకుంటున్న విద్యార్దులందరికి ఇది వర్తిస్తుందని అయన ప్రకటించారు.ఈ మేరకు అయన మంగళవారం రోజున బియ్యం అన్నంతో పాటు …
Read More »సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం ..
బంగారు తెలంగాణ సాధించే దిశలో తెలంగాణ రాష్ట్రం జాతి,మత విద్వేషాలకతీతమైన ఒక ప్రేమైక సమాజంగా వెలుగొందాలనే కలలుగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు ఉర్దూ భాషను తెలంగాణ రాష్ట్ర అధికారిక ద్వితీయ భాషగా ప్రకటించడం అందరు హర్షించదగిన గొప్ప ముందడుగు అని తెరాస ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కొనియాడారు . తెరాస ఆస్ట్రేలియా మైనారిటీ శాఖా అధ్యక్షుడు జమాల్ మొహమ్మద్ అధ్యక్షతన …
Read More »తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్ దేవుడు -వైసీపీ ఎమ్మెల్యే సురేష్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమలుపు సురేష్ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో విలేఖర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడుగా మారాడు . గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు …
Read More »జానారెడ్డి పై లక్ష్మణ్ ఫైర్
కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి తీరుపై బీజేసీ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. శాసనసభలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై లఘు చర్చ జరుగుతున్న సందర్భంగా.. జానారెడ్డి అడ్డుకున్నారు. బాలల దినోత్సవ సందర్భంగా.. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రు జయంతిపై చర్చ చేపట్టాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.ఈ నేపధ్యంలో బీజేపీ సభ్యులు లక్ష్మణ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై లక్ష్మణ్ కోపం చేశారు. …
Read More »బండారం బయటపడుతుందనే అక్కసుతోనే చర్చకు కాంగ్రెస్ అడ్డుపడుతుంది..హరీష్
ఇవాళ శాసనసభలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై లఘు చర్చ జరుగుతున్న సందర్భంగా.. కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి అడ్డుకున్నారు. బాలల దినోత్సవ సందర్భంగా.. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రు జయంతిపై చర్చ చేపట్టాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి హరీష్రావు ఫైర్ అయ్యారు . బాలల దినోత్సవం రోజున తెలంగాణ పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని వారికి విద్యాఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం చేపడితే.. కాంగ్రెస్ దాన్ని …
Read More »ఈ నెల 15న టీఆర్ఎస్లోకి గండ్ర..
జయశంకర్ భూపాలపల్లి టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను చంద్రబాబు పంపారు. తెలంగాణ టీడీపీ నేతల్లో కొందరి వైఖరి నచ్చకనే.. టీడీపీ కార్యకర్తల కోరిక మేరకు పార్టీకి రాజీనామా చేసినట్లు తన రాజీనామా లేఖలో సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఈ నెల 15న తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరనున్నారు .
Read More »మంచి నీటి కొరత లేకుండా చేశా౦.. కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మంచి నీటి కొరత లేకుండా చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నగరంలో మంచినీటి సమస్య లేదన్నారు. మంచినీటి సరఫరా విషయంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో గత సంవత్సరంలోనే వెయ్యి కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ …
Read More »గోడౌన్ల నిర్మాణానికి 1,024 కోట్లు.. మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్రంలో గోడౌన్ల నిర్మాణానికి రూ. 1,024 కోట్లు ఖర్చు చేసినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గిడ్డంగుల నిల్వ సామర్థ్యం పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు 14.67 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లను పూర్తి చేశామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోప్రభుత్వ గోడౌన్లు ఖాళీగాపెట్టి ప్రయివేటు గోడౌన్లలో మెటీరియల్ పెట్టేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వ …
Read More »అందరం కలిసికట్టుగా బంగారు తెలంగాణను నిర్మించుకుందాం..ఈటెల
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు.ప్రజా ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని మంత్రి ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అనడం తప్పు అని స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసుకునేందుకే అప్పులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు మారుతున్నాయి …
Read More »