కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు నేడు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నదుకు చాలా ఆనందంగా ఉందని అననారు. ఎన్టీఆర్ …
Read More »మంత్రి కేటీఆర్ను కలిసిన ఆస్ట్రేలియన్ బృందం
ఆస్ట్రేలియన్ కాన్సులేట్ బృందం రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ను కలిసింది. ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనవర్ షాన్కెల్లీ, ఇండియా ఎకనామిక్ స్ట్రాటజీ పీటర్ వర్గీస్తో కూడిన ప్రతినిధి బృందం మంత్రితో భేటీ అయింది. సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలపై మంత్రి కేటీఆర్ ప్రతినిధి బృందానికి వివరించారు. తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మరింత ప్రయత్నం జరగాలన్నారు. విద్య, వ్యవసాయం, టూరిజం …
Read More »సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే చెన్నమనేని
మిడ్ మానేరు కాళేశ్వరం ద్వారా ప్యాకేజీ – 9 మల్కపేట రిజర్వాయర్ నుంచి నిమ్మపెల్లి మూలవాగు ప్రాజెక్టులోకి లిఫ్టు ద్వారా నిమ్మపెల్లి, వట్టివల్ల, మరిమడ్ల, గర్జనపల్లి, అడవి పదిర, మద్దిమల్ల తదితర గ్రామాలలో 10 వేల ఎకరాలకు నిళ్లందించే లిఫ్టుకు 167 కోట్ల నిధులు మంజూరు పరిపాలనా అనుమతి వచ్చిన సందర్భంగా వేములవాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి హృదయ పూర్వక దన్యవాదాలు …
Read More »విద్యుత్ టెస్టింగ్ లో మెట్రో సక్సెస్..!
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అత్యంత కీలకమైన విద్యుత్ పరీక్ష నెగ్గింది. దీంతో త్వరలోనే పూర్తిస్థాయి ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఎల్అండ్ టీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 20 న నిర్దేశిత మార్గాన్ని సిద్ధం చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. బేగంపేట, అమీర్ పేట, ఎస్సార్ నగర్ రూట్లో పూర్తిస్థాయి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. సోమవారం(నవంబర్-6) బేగంపేట నుంచి SR నగర్ రూట్లో కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్ …
Read More »బీజేపీ ఎమ్మెల్యేలపై మంత్రి కేటీఆర్ ఫైర్
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు . శాసనసభలో ప్రశ్న వాయిదా వేసుకొని పారిపోయిన పరిస్థితి బీజేపీ సభ్యులది అని కేటీఆర్ విమర్శించారు. సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనకు చర్చకు బీజేపీ నోటీసు ఇచ్చిందని తెలిపారు. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇక ఇవాళ ఉదయం కిషన్రెడ్డి తనకు ఫోన్ చేసి.. …
Read More »ధర్మం చేయమని కాలు పట్టుకుని..!
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగడ మండలం తిరుమలగిరి బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర.. అక్కడ భిక్షాటన చేసే వ్యక్తి జాతరకు వచ్చిన వారిని ధర్మం చేయమని కాలు పట్టుకుని వదలకుండా చెమటలు పట్టించాడు. జాతరకు వచ్చిన ఓ యువకుడి కాలు పట్టుకుని వదలకుండా డబ్బులు ఇవ్వమని పట్టుబట్టాడు. సదరు యువకుడు డబ్బులు ఇచ్చేవరకు వదలలేదు. ప్రశాంతంగా దైవ దర్శనం కోసం వస్తే.. ఈ భిక్షగాళ్ల గోల భరించలేకపోతున్నామని భక్తులు …
Read More »ఇది నిజంగానే ఆ పిచ్చి…లోయలో పడి ప్రేమికులు
సెల్ఫీల మోజులో నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నా… సెల్ఫీల పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా హైదరాబాద్లోనూ సెల్పీ ప్రేమికుల పాలిట శాపంగా మారింది. సెల్ఫీ తీసుకుంటుండగా.. లోయలో పడి ప్రేమికులు తీవ్రగాయాలయ్యాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మెహదీపట్నంకు చెందిన నాగరాజు, నిజామాబాద్కు చెందిన ప్రియాంక నార్సింగ్లోని ఓ ప్రముఖ స్టోర్లో పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మంగళవారం ఉదయం… …
Read More »తెలంగాణలో భూమి లెక్క తేల్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ..
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ భూభాగం 2.76 కోట్ల ఎకరాలు ఉందని తెలిపారు. మొత్తంగా తెలంగాణలో 10,885 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 10,806 గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాలున్నాయని తెలిపారు. మొదటగా గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయాలని సూచించాం. …
Read More »26 సెఫ్టీ ఫీచర్లతో పాస్బుక్ రూపకల్పన..కేసీఆర్
కొత్త పాస్బుక్లను 26 సెఫ్టీ ఫీచర్లతో వచ్చే ఏడాది జనవరి 26న పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై చర్చ సందర్భంగా సీఎం ఈ విషయాన్ని ప్రకటించారు. జనవరి 26న శాసనసభ్యులందరూ తమ తమ నియోజకవర్గాల్లో రైతులకు పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. గతంలో మాదిరిగా పాస్బుక్స్ ఉండవని సీఎం తేల్చిచెప్పారు. పాస్పోర్టు తరహాలో పటిష్టంగా పాస్బుక్స్ ఉంటాయన్నారు. కొత్తగా వచ్చే పట్టాదారు పుస్తకాలు …
Read More »భూరికార్డుల ప్రక్షాళనపై సీఎం కేసీఆర్ క్లారీటీ ..
తెలంగాణ రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. త్వరలోనే భూముల లెక్కలకు ముగింపు పలకబోతున్నామని సీఎం ఉద్ఘాటించారు. భూముల లెక్కలు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందునే.. భూరికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. భూరికార్డుల ప్రక్షాళనపై అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని సీఎం స్పష్టం చేశారు. భూరికార్డుల ప్రక్షాళనపై సుమారు …
Read More »