తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు .నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరతారు . ఆ పార్టీకి చెందిన అగ్రనేతలతో టచ్ లో ఉన్నాడు .అందుకే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,టీడీఎల్పీ పదవుల నుండి తప్పిస్తున్నాం అని తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ …
Read More »సీఎం కేసీఆర్కు శాంతిదూత అవార్డు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించి, మూడేండ్లుగా సుపరిపాలన అందిస్తున్న సీఎం కే చంద్రశేఖర్రావు నిజమైన లౌకికవాది అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు . మూడేండ్లుగా శాంతియుత వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ శాంతిదూత అవార్డును ప్రకటించింది. బుధవారం హైదరాబాద్లోని రవీంధ్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తరఫున డిప్యూటీ సీఎం మహమూద్అలీ ఈ …
Read More »నేడు టీఆర్ఎస్ఎల్పీ భేటీ
తెలంగాణభవన్లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నేడు జరుగనున్నది. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సమావేశంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సభ్యులంతా విధిగా సమావేశాలకు హాజరుకావడంతోపాటు ప్రభుత్వపథకాలపై సమర్థంగా మాట్లాడేలా సిద్ధమవ్వాలని సూచించనున్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికంటే ముందుగా మధ్యాహ్నం రెండు గంటలకు 67 మందితో రాష్ట్ర కమిటీ సమావేశం జరుగనున్నది. …
Read More »మంత్రి కేటీఆర్ను కలిసిన మలేషియా హైకమిషనర్
రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను మలేషియా హైకమిషనర్ హిదాయత్ అబ్దుల్ హమీద్ కలిశారు. ఈ భేటీ సందర్భంగా మంత్రి కేటీఆర్ పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాలను, విధానాలు, పెట్టుబడుల సానుకూలతను మలేషియా ప్రతినిధి బృందానికి వివరించారు. అదేవిధంగా ఐటీ కొత్త విభాగాల్లో ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. టీ హబ్ ద్వారా అంకుర సంస్థలు, వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే …
Read More »“నా తెలంగాణ కోటి రతనాల వీణ”థీమ్ సాంగ్ సూపర్
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ విడుదల చేసిన థీమ్ సాంగ్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ పాటలో తెలంగాణ అందాలను కళ్లకు కట్టేలా చూపించారు. చారిత్రాత్మక కట్టడాలు, ప్రముఖ చెరువులు, జలపాతాలతో పాటు ఇక్కడి ప్రకృతి అందాలు, మట్టి వాసనలను అద్భుతంగా తెరకెక్కించారు‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ దాశరథి కృష్ణమాచార్యలు గీతంతో పాట సాగుతుంది.. తెలంగాణ ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ, బోనాలను ప్రత్యేకంగా చూపించారు. గోల్కొండ …
Read More »స్వరాష్ట్రానికి తిరిగి వస్తామంటున్నసూరత్ నేతన్నలు..!
– పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కలిసిన సూరత్ నేతన్నలు – తెలంగాణకి తిరిగి రావాలన్న ముఖ్యమంత్రి పిలుపుకి, పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కృతజ్ఞతలు తెలిపిన నేతన్నలు – తెలంగాణలో టెక్స్టైల్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే వారందరికీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇతర రాష్ట్రాలకు పొట్టచేత పట్టుకుపోయిన నేతన్నలు తిరిగి రాష్ట్రానికి వస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ …
Read More »27న అసెంబ్లీ ముట్టడి..ఉత్తమ్
ఈ నెల 27న గాంధీ భవన్ నుంచి పాదయాత్రగా వెళ్లి అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్ లో సమావేశమైన కిసాన్ సెల్… ఏకగ్రీవ తీర్మానాలు ప్రకటించింది. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఇవ్వాలని నిర్ణయించామన్నారు . పత్తి క్వింటాలుకు 5వేలు తగ్గుకుండా చూస్తామన్నారు. నష్టపోయిన మొక్కజొన్న, వరి పంటలకు… ఎకరాకు 15 వేలు, పత్తికి 25 వేల నష్టపరిహారం చెల్లించాలని ఉత్తమ్ కుమార్ …
Read More »ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి …
ఆధిపత్య రాజకీయాలకోసం హత్యరాజకీయాలకు పాలపడి ఒక్కో గ్రామంలో ఐదునుండి పదిమంది కార్యకర్తలు హత్యకు గురవడానికి కారణభూతులైన నేతలే ఇప్పుడు సూర్యాపేట కేంద్రంగా అఖిలపక్షము అంటూ ప్రజల్ను గందరగోళం పడేసేందుకు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు అఖిల పక్షంగా ఏర్పడ్డ నేతలు చేసిన పరస్పర హత్యారాజకీయాలతో హత్యలకు గురైన కార్యకర్తల ఘోరీలు సూర్యాపేటకేంద్రంగా వారు నెరుపుతున్న రాజకీయాలను చూసి …
Read More »టీటీడీపీ నేతలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ …
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం మరింతగా ముదిరింది. టీడీపీ పదవుల నుండి రేవంత్ రెడ్డిను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాయడంపై రేవంత్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ …
Read More »కాంగ్రెస్ నేతల దగ్గర సరుకు లేదు -మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు టీఆర్ఎస్ఎల్పీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నేతల దగ్గర సరుకు లేదు… సబ్జెక్ట్ లేదని పేర్కొన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామనడం కాంగ్రెస్ అసహన రాజకీయాలకు నిదర్శనమన్నారు. చర్చకు సిద్ధమంటుంటే.. కాంగ్రెస్ వీధి పోరాటాలు చేస్తామంటోందని, ప్రతిపక్ష నేత జానారెడ్డి అసెంబ్లీ ముట్టడిని సమర్థిస్తారో లేదో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలని …
Read More »