Home / TELANGANA (page 1157)

TELANGANA

స్వ‌రాష్ట్రం సాకారం ఫ‌లం…కాక‌తీయ టెక్స్ టైల్ పార్క్‌…

దాదాపు ఐదు దశాబ్దాలపాటు పదివేలమందికి పైగా ఉపాధి కల్పించి, వరంగల్ నగరానికి కరెంటును కూడా సరఫరాచేసి.. వలసపాలకుల కూటనీతికి చరిత్రగా మారిపోయిన ఆజంజాహి మిల్లును మరిపించేరీతిలో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంకల్పం ఇప్పుడు సాకారమవుతున్నది. నాటి ఆజంజాహికి ఆరురెట్లు అధిక విస్తీర్ణంలో.. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. దాదాపు రెండు లక్షలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన లక్ష్యంగా.. …

Read More »

పార్టీ మార్పుపై రేవంత్ అనుచరవర్గం క్లారీటీ ..!

తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఓటుకు నోటు కేసు నిందితుడు ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరనున్నారని ప్రస్తుతం వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత రెండు రోజులుగా రేవంత్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రస్తుతం ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే …

Read More »

రైతులకు నష్ట పరిహారం అందజేసిన ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ..

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో  వేంసూరు మండలం ఇటివల మార్లపాడు గ్రామ రైతుల గేదెలు విద్యుత్ షాక్ తో మరణిస్తే నష్ట పరిహారంగా విద్యుత శాఖ అధికారులు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్  పిడమర్తి రవి  ద్వరా సంబందిత రైతులకు 80000/ 40000/ చిక్కులను పంపిణి చేసారు …

Read More »

ఈ నెల 27 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ..

తెలంగాణ రాష్ట్ర శాసనసభ  సమావేశాల తేదీలు వచ్చాయి .అందులో భాగంగా ఈ నెల 27 నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అధికారులు అసెంబ్లీ కార్యదర్శికి ఈ మేరకు ప్రతిపాదనలను పంపారు. సభ నిర్వహణపై 26న బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. సుమారు 20 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో శాసనసభ సమావేశాలపై మంత్రులు హరీష్ రావు&తారకరామారావు మరియు ప్రజాప్రతినిధులతో చర్చించి …

Read More »

రేవంత్ బాటలో మరో సీనియర్ నేత -టీటీడీపీకి గుడ్ బై …

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఓటుకు నోటు కేసు నిందితుడు అయిన కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ జాతీయ అధ్యక్షుడు ,ప్రధాని అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీ సమక్షంలో త్వరలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వార్తలను ప్రచురించింది …

Read More »

టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై ..

ఏపీ లో ఒకవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలను తమ పార్టీలోకి నయానో భయానో ..కోట్లు ఆశచూపో ..ప్రాజెక్ట్లులు కట్టబెట్టి మరి చేర్చుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు .అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ బుట్టా రేణుకను తమ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెల్సిందే . అయితే ఏపీలో ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దామని బాబు …

Read More »

‘ఒకే చోట ముగ్గురు యువ‌తుల మృత‌దేహాలు’.. అంత‌కు ముందు ..!

సంగారెడ్డి జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లం ప‌రిధిలోగ‌ల కొల్లూరులో దారుణం చోటు చేసుకుంది. కొల్లూరులోని ఓఆర్ఆర్ స‌మీపంలో ముగ్గురు యువ‌తుల మృత‌దేహాలు క‌ల‌క‌లం సృష్టించాయి. అయితే, యువ‌తుల మృత‌దేహాలు నిర్మానుష్య ప్రాంతంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. మృతులంతా 20 ఏళ్ల‌ లోపు వారేన‌ని పోలీసులు గుర్తించారు. మృతులు హైద‌రాబాద్‌కు చెందిన యువ‌తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read More »

వైద్య విద్యార్థులు మద్యం మత్తులో నడిరోడ్డు మీద హల్ చల్

వైద్య విద్యార్థులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఓ ప్రైవేట్‌ స్కూల్‌ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, బస్సు డ్రైవర్‌పై అనుచితంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మేడ్చల్‌ మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పూడూర్‌ గ్రామ పరిధిలోని బీఎన్‌ఆర్‌ పాఠశాలకు చెందిన స్కూల్‌ బస్సు సోమవారం సాయంత్రం మెడిసిటీ ఆస్పత్రి సమీపంలో విద్యార్థులను ఇంటి వద్ద దింపి తిరిగి వస్తోంది. ఘనాపూర్‌ వద్ద బస్సు వెనుక …

Read More »

వరంగల్ రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం…

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ రోహిణి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఓ ఆపరేషన్ ధియేటర్ లో ఆక్సిజన్ సిలిండర్ పేలి.. షార్ట్ సర్క్యూట్ అయ్యి.. మంటలు చెలరేగాయి. అక్టోబర్ 16వ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో.. రెండో అంతస్తులో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది.. ఆస్పత్రిలోని 198 మంది ఇన్ పేషంట్లను బయటకు తీసుకొచ్చారు. …

Read More »

తూప్రాన్‌లో ఫుడ్ ప్యాకింగ్ యూనిట్….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆర్‌పీ సంజీవ్ గోయంక గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నది. సంజీవ్ గోయంక గ్రూపు.. మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో.. ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ సెంటర్‌ను ప్రారంభించనున్నది. సుమారు రూ.200 కోట్లతో ఆ వ్యాపారకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఈ అంశంపై సంజీవ్ గోయంకతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వ్యాపార సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు.. ప్రభుత్వ విధానాలను.. ఈసందర్భంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat