Home / TELANGANA (page 236)

TELANGANA

అర్బన్ ఫారెస్టులకు అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా తెలంగాణ అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రాష్ట్రంలో 109 అర్బన్ ఫారెస్టులను, హెచ్ఎండీఏ పరిధిలో 59 పార్కులను హరితహారంలో అభివృద్ధి చేశారు. తెలంగాణలో అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిని అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించింది. అర్బన్ ఫారెస్టులపై రాసిన వ్యాసం ఆ సంస్థ ఆన్ లైన్ …

Read More »

తెలంగాణలో కోకాకోలా రూ. 1,000 కోట్ల పెట్టుబడులు- మంత్రి కేటీఆర్

కోకాకోలా సంస్థ గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేద‌ని, 25 ఏండ్లుగా మంచి సేవ‌లందిస్తోంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో రూ. 600 కోట్ల పెట్టుబ‌డులు పెట్టడం సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. నూత‌న ప‌రిశ్ర‌మ కోసం ఇక్క‌డ 48.53 ఎక‌రాల స్థలాన్ని ప్ర‌భుత్వం కేటాయించింది. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో హిందుస్థాన్ కోకాకోలా బేవ‌రేజ‌స్ సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం గురువారం నాలుగు ఒప్పందాల‌ను కుదుర్చుకుంది. …

Read More »

తెలంగాణ రైతాంగానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు..!

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర  విద్యాశాఖ మంత్రివర్యులు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రికేసీఆర్ గారి చొరవతో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కండ్లు మండి సరికొత్త కుట్రలకు తెరలేపింది. రైతులపై కక్ష కట్టిన …

Read More »

బాలుడికి మంత్రి కేటీఆర్ భరోసా

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బాలుడు లింగం తరుణ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తరుణ్ కు కిడ్నీ మార్పిడి అనివార్యమని వైద్యులు సూచించారు. ఇందుకు దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు …

Read More »

‘కేంద్రం కొత్త పథకం తెచ్చింది’.. కేటీఆర్‌ సెటైర్లు!

పెట్రోల్‌, డీజిల్‌ ధరల ఇప్పటికే వ్యంగ్యాస్త్రాలతో కేంద్రంపై విరుచుకుపడుతున్న తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. చమురు ధరలను కంట్రోల్‌ చేయడంలో ఫెయిల్‌ అయినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజలపై రూ.26.5లక్షలకోట్ల పెట్రో పన్నుల భారం పడిందని …

Read More »

పోలీసులపై హల్‌చల్‌.. ఎంఐఎం కార్పొరేటర్‌ అరెస్ట్‌

పోలీసులపై హల్‌చల్‌ చేసి దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్‌ను ముషీరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులపై దుర్భాషలు మాట్లాడటంతో భోలక్‌పూర్ కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌పై చర్యలు తీసుకున్నారు. ఇటీవల భోలక్‌పూర్‌లో జరిగిన ఘటనే కార్పొరేటర్‌ అరెస్ట్‌కు దారితీసింది.  అర్ధరాత్రి దాటిన తర్వాత భోలక్‌పూర్‌ ప్రాంతంలో షాపులు బంద్‌ చేయాలని పోలీసులు అక్కడికి దుకాణదారులకు సూచించారు. సోమవారం అర్ధరాత్రి ఆ ప్రాంతానికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పారు. అయితే అక్కడి షాపు ఓనర్స్‌ …

Read More »

ధాన్యం కొనేదాక బీజేపీ స‌ర్కారుతో కొట్లాడుతాం

తెలంగాణ రాష్ట్రంలోని వ‌రి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై కొట్లాడుతామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ‌లో యాసంగిలో పండించిన రైతులు పండించిన ధాన్యాన్ని పంజాబ్ త‌ర‌హాలో కేంద్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ బుధ‌వారం నాగ్ పూర్ జాతీయ ర‌హదారిపై క‌డ్తాల్ జంక్ష‌న్ వ‌ద్ద రైతులు, టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిదులు, కార్య‌క‌ర్త‌లు రాస్తారోకో నిర్వ‌హించారు. జాతీయ ర‌హ‌దారిపై బైటాయించి రైతుల‌ను …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల‌పై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకో

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల‌పై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. తెలంగాణ‌లో రైతులు పండిం‌చిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరా‌లని డిమాండ్‌ చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌తో పాటు కార్య‌క‌ర్త‌లు ధ‌ర్నాల‌కు దిగారు. ప‌లు చోట్ల ర‌హ‌దారుల‌పై నాయ‌కులు బైఠాయించారు. నాగ‌పూర్‌, ముంబై, బెంగ‌ళూరు, విజ‌య‌వాడ జాతీయ రహ‌దా‌రు‌లపై నిర‌సన తెలు‌పా‌లని టీఆ‌ర్‌‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి‌డెంట్‌, ఐటీ‌శాఖ మంత్రి కే …

Read More »

మళ్లీ పెరిగిన పెట్రోల్ డిజీల్ ధరలు

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్‌  , డీజిల్‌పై  దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై మరో 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డించాయి. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోలు రూ.118.59, డీజిల్‌ రూ.104.62గా ఉన్న ధరలు రూ.119.49కి, డీజిల్‌ రూ.105.49కి చేరాయి.

Read More »

తెలంగాణలో నేటినుంచి ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలో నేటినుంచి ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌ దరఖాస్తుల స్వీకరించనున్నారు. అభ్యర్థులు సొంత నంబర్లు, ఈమెయిల్‌ మాత్రమే ఇవ్వాలని కన్వీనర్లు పేర్కొన్నారు. దరఖాస్తుల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సమీప కేంద్రాలలో దరఖాస్తులు త్వరగా సమర్పించాలని అధికారుల సూచించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat