Home / TELANGANA (page 481)

TELANGANA

ఆడబిడ్డలకు సర్కారు కానుక కళ్యాణలక్ష్మీ

తెలంగాణలో ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మల్యాల మండల పరిషత్‌ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా సంక్షోభ పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఎన్నికల కోసం కాకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా …

Read More »

గ్రామాల అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం

తెలంగాణ రాష్ట్రములోని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ కొనియాడారు. మండలంలోని నాగునూర్‌, లచ్చక్కపేట గ్రామాల్లో మంగళవారం సీసీరోడ్లు, కుల సంఘ భవనాల నిర్మాణ పనులను ప్రారంభించారు. లచ్చక్కపేటలో రూ.2.76 లక్షలతో చేపట్టే గౌడ సంఘ భవనం, రూ.2.76 లక్షలతో చేపట్టే మున్నూరుకాపు సంఘ భవనం, రూ.10 లక్షలతో మూడు సీసీరోడ్లు, నాగునూర్‌లో రూ.2.76 లక్షల చొప్పున రెండు ముదిరాజ్‌ …

Read More »

బ్రేకింగ్ : దుబ్బాక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారు..!

దుబ్బాక అసెంబ్లి నియోజకర్గానికి జరిగే ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపెట సుజాత పేరును ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. ‘‘సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కృయాశీల పాత్ర పోషించారు. ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని …

Read More »

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

పేద ప్రజలకు వరం ముఖ్యమంత్రి సహాయనిది అని వరంగల్ తూర్పు నియోజకవర్గ  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఈ రోజు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబందించిన 53మంది లబ్దిదారులకు చెందిన 20,50000/- రూపాయల విలువ చేసే 53 చెక్కులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లబ్దిదారులకు అందజేసారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మేలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వం అన్నారు..పేదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు …

Read More »

రాష్ర్టాలకు వచ్చేది కొల్లగొట్టాలే ఇచ్చేది ఎత్తగొట్టాలే-మంత్రి హారీష్ రావు విశ్లేషణ

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా.. రాజకీయంగా  కూలగొట్టడం- ఆర్థికంగా కొల్లగొట్టడం బీజేపీ పాలకుల విధానంగా మారింది. కొల్లగొట్టే ప్రక్రియకు జీఎస్టీ విధానాన్ని ఓ అస్త్రంగా మార్చుకున్నది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని నిర్లజ్జగా కాలరాస్తోంది. మెడ మీద కత్తి పెట్టి తమ విధానాలను అనుసరించే విధంగా రాష్ర్టాలను నిస్సాయస్థితిలోకి నెడుతోంది.  నేటి జీఎస్టీ సమావేశం ఇలాంటిదే. జీఎస్టీ పూర్వాపరాల్లోకి వెళితే.. జీఎస్టీ విధానం బీజేపీ అల్లిన ఓ సాలెగూడుగా …

Read More »

రూ.7.30 లక్షలతో నూతన కమ్యునిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాల్ రెడ్డి నగర్ లో రూ.7.30 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరీష్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, శుభకార్యాలకు, పండగలకు కమ్యూనిటీ హాల్ …

Read More »

కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు

పరకాల నియోజకవర్గం లోని పరకాల మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బండారీ రజిత-కుమారస్వామి మరియు వార్డు మెంబర్లు బొచ్చు తిరుపతి, పసుల దేవేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకోసం …

Read More »

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు ..?

త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ అధికారికంగా ఈ రోజు సోమవారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నర్సారెడ్డి సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.గతంలో నాలుగు సార్లు గెలుపొందిన అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు బీజేపీ నుంచి రఘునందన్ రావు …

Read More »

తెలంగాణలో 2లక్షలు దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,335 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. అయితే ఇప్పటి వరకూ మొత్తంగా 2,00,611కి కరోనా కేసులు చేరుకున్నాయి. మరణాల సంఖ్య మొత్తంగా 1,171కి చేరుకుంది.తాజాగా తెలంగాణలో 27,052 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ మొత్తంగా 1,72,388 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు …

Read More »

ఉద్యమంలా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత హరితహారానికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమంలా ముందుకు వెళ్తుంది. వివిధ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆనందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై మొక్కలు నాటుతున్నారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రముఖ వైద్యులు మార్కండేయులు తన 46వ పుట్టిన రోజు సందర్భంగా చిలుకూరులో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో 46 మొక్కలు నాటారు. అలాగే.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat