Home / TELANGANA (page 566)

TELANGANA

జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు

తెలంగాణ మహా జాతర సమ్మక్క- సారలమ్మ జాతరకు అటవీ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది మధ్య జరిగే జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరవుతారనే అంచనా ఉంది. ఈ మేడారం జాతర పూర్తిగా ములుగు జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలోనే జరుగుతుంది. దీంతో భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయటంతో పాటు, అటవీ ప్రాంతానికి ఎలాంటి నష్టం జరగని రీతిలో అటవీ …

Read More »

తెలంగాణ రాత్రి బడి ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంలో భాగంగా మనం చదువుకుందాం..! నిరక్షరాస్యతను నిర్ములిద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం ఏంఆర్పీఏస్ డప్పు చంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ రాత్రి బడి- బాల కార్మికులను బడిలో చేర్పించే కార్యక్రమ బ్యానర్ ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గారు …

Read More »

పచ్చదనం పునరుద్దరణ ప్రతి వొక్కరి బాధ్యత

భవిష్యత్తు తరాలకు ధన సంపద కన్నా వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యమనే సిఎం కెసిఆర్ స్పూర్తినికొనసాగించాల్సిన బాధ్యత మనందరిమీదా వున్నదని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ను ఎంపీ అభినందించారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్….వారు జపాన్ లో ప్రజాదరణ పొందిన మియావాకి పద్దతిలో …

Read More »

వ్యవసాయ ఆధారిత రంగాలను బలోపేతం చేయాలి.

హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నాబార్డ్ ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ కి ముఖ్య అతిధిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రం. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు. రైతుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్.వ్యవసాయం చాలా కష్టమైంది. వ్యవసాయం చేసే రైతుకు ఒకప్పుడు గొప్ప గౌరవం లభించేంది. వ్యవసాయం పట్ల ఆయా ప్రభుత్వాల …

Read More »

స్వచ్ భారత్ లో ” టి హెచ్ ఆర్ సిద్దిపేట టీమ్” అద్వితీయం…

బెంగళూరు లో జరుగుతున్న స్వచ్ భారత్ మిషన్ ఎక్సపోసర్ 2020 లో మన సిద్దిపేట లో జరుగుతున్న స్వచ్ సిద్దిపేట ప్రోగ్రాం గురించి మంత్రి హరీష్ రావు గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ తో చేస్తున్న కార్యక్రమాలు అనగా వేస్ట్ మానేజ్మెంట్, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సేగ్రిగేషన్, ప్లాస్టిక్ ఫ్రీ టౌన్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, స్వచ్ ఆరోగ్య సిద్ధిపేట కోసం fssai ద్వారా హోటల్స్ …

Read More »

రేపు నిజామాబాద్‌లో నర్సింగ్ విద్యార్థుల కొవ్వొత్తుల మార్చ్…!

ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని . ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)  2020 సంవత్సరాన్ని “నర్సు మరియు మిడ్వైఫరీ సంవత్సరంగా” ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ , తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు, ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగులు అందరూ కలసి 24 వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి కొవ్వొత్తి …

Read More »

పచ్చదనం పునరుద్దరణ ప్రతి వొక్కరి బాధ్యత..!!

భవిష్యత్తు తరాలకు ధన సంపద కన్నా వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యమనే సిఎం కెసిఆర్ స్పూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిమీదా వున్నదని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ను ఎంపీ అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్….వారు జపాన్ లో ప్రజాదరణ పొందిన …

Read More »

ఆదాయాన్ని పెంచాలి… పేదలకు పంచాలనేది టీఆర్‌ఎస్‌ విధానం..!!

ఆదాయాన్ని పెంచాలి… పేదలకు పంచాలనేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సంక్షేమం విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలకు సంబందించిన 2020–21 వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనల తయారీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయా శాఖల ఉన్నతాధికారులతో గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసరా పెన్షన్ల రూపంలో సీఎం …

Read More »

ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక..!!

మున్సిపల్‌ మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 27న కొత్త పాలకమండళ్ల సమావేశం నిర్వహించి.. ఆ సమావేశంలోనే ఎన్నిక పక్రియ నిర్వహించ నున్నట్టు ఈసీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దీంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో గెలిచిన సభ్యులు జనవరి …

Read More »

మేడారం జాతరలో ఎలాంటి లోపాలు ఉండద్దు..!!

మేడారం జాతరలో భక్తులకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి లోపాలుగాని, నిర్లక్ష్యం గాని ఉండకుండా చూసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేడారం జాతరపై అత్యంత శ్రద్ద పెట్టి ఆర్థిక మాంద్యం ఉన్నా 75 కోట్ల రూపాయలు ఇచ్చారని, వీటిని సద్వినియోగం చేసి భక్తులకు మంచి వసతులు కల్పించాలని కోరారు. మేడారం జాతర పనులపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat