టాలీవుడ్ దర్శకుడు మల్లికార్జున రావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రెండేళ్ల క్రితం ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన మల్లికార్జున రావు రోడ్డు యాక్సిడెంట్కు గురయ్యారు. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేకపోయినా తీవ్ర గాయాలు కావడంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
Read More »హైదరాబాద్ కు మరో ఖ్యాతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. ఆరోగ్యకరమైన నగరాల్లో హైదరాబాద్ కు ఏడో స్థానం దక్కింది. GOQII అనే సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పన్నెండు నగరాల్లో ఇండియా ఫిట్ రీపోర్టు 2020పేరుతో నిన్న బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. చండీగఢ్ కు మొదటి స్థానం దక్కింది. రెండో స్థానంలో జైపూర్ నిలిచింది. మూడో స్థానంలో ఇండోర్ నిలిచాయి. ఇక ఆ …
Read More »తయారీ కేంద్రంగా తెలంగాణ…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో భాగంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో సమావేశమైన మంత్రి శ్రీ #కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం వాణిజ్య కేంద్రంగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఊతంతో.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మేటి కంపెనీల రాకతో .. తెలంగాణ రాష్ట్రం తయారీ కేంద్రంగా మారింది. అనేక కీలకమైన ప్రాజెక్టులు తెలంగాణకు మణిహారంగా నిలుస్తున్నాయి. అత్యధిక స్థాయిలో …
Read More »మంత్రి కేటీఆర్ తో గూగుల్ సీఈఓ భేటీ
దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక మంత్రి కేటీ రామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF20) సదస్సులో పాల్గొన్నారు. పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఆల్ఫాబెట్ ఇంక్ కంపెనీతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ తో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గూగుల్ సంస్థ పనితీరుతో పాటు సంస్థ అభివృద్ధి,పెట్టుబడులు తదితర పలు అంశాలపై చర్చించారు. …
Read More »జయ్ పిరామల్తో మంత్రి కేటీఆర్తో భేటీ..!!
తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ ఫార్మా సంస్థ పిరమాల్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. కొత్త వసతుల రూపకల్పన, వేర్హౌజ్ విస్తరణ కోసం ఆ నిధులను ఖర్చు చేయనున్నది. బుధవారం దావోస్లో పిరామల్ సంస్థ చైర్మన్ అజయ్ పిరామల్తో .. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. దావోస్లో ఉన్న తెలంగాణ పెవీలియన్ వద్ద పిరామల్ సంస్థతో మంత్రి కేటీఆర్ అనేక సంప్రదింపులు జరిపారు. అయితే …
Read More »టీఆర్ఎస్దే విజయం..ఎమ్మెల్సీ పల్లా
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొట్ట మొదటి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. దాదాపు 80శాతం పోలింగ్ జరిగినట్టు తెలుస్తోందన్న ఆయన… ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగడం హర్షణీయమన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్లు బ్రహ్మాండంగా స్పందించారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకంతో ఓటు వేశారని.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన …
Read More »కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన మంత్రి జగదీష్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు పరిధిలోని నెహ్రు నగర్లో ఏర్పాటు చేసిన 136వ పోలింగ్ బూత్లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.
Read More »కేసీఆర్ సాక్షిగా బాబు ఇజ్జత్ తీసిన మంత్రి కొడాలి నాని
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాక్షిగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇజ్జతు ను మంత్రి కొడాలి నాని తీసేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ రాజధాని మార్పిడి.దీనికి వ్యతిరేకంగా టీడీపీ ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తుంది. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదం జరిగింది. ఆ తర్వాత బిల్లుపై చర్చలో భాగంగా మంత్రి కొడాలి …
Read More »కేసీఆర్ నా పెద్దకొడుకు -వృద్ధురాలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బుధవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసిన.. తాను మాత్రం కారు గుర్తుకే ఓటు వేస్తాను. కేసీఆర్ నాకు పెద్ద కొడుకు అంటూ ఒక వృద్ధురాలు కేసీఆర్ పై.. టీఆర్ఎస్ పై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా వెల్లడించింది. ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా ఉస్మానీయా యూనివర్సిటీ …
Read More »అడ్డంగా దొరికిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డంగా దొరికారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో మంగళవారం రాత్రి ప్రచారం చేసేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నించారు. ఈ విషయం తెల్సిన స్థానిక టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ,నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడ్దుకున్నారు. ఈ …
Read More »