తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో.. పది కార్పోరేషన్లలో ఈ రోజు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుస్తామనే ధీమాతో ఉండగా .. ప్రతిపక్షాలు మాత్రం తమ ఓటమికి కారణాలను వెతికే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో త్వరలోనే నిజామాబద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక …
Read More »దావోస్ లో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు చేరుకున్న విషయం విదితమే. దావోస్ పర్యటనలో భాగంగా అపోలో టైర్స్ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కుమార్తో మంత్రి కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. హెచ్పీఈ సీవోవో విశాల్ లాల్తో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీఆర్ వారికి …
Read More »ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో నర్సరీ..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు తాడిచెర్ల ఏఎంఆర్ కంపెనీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి భూపాలపల్లి జనరల్ మేనేజర్ గారు విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెన్కో,ఏఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా మరో ముగ్గురికి సిద్దయ్య కెటిపిపి …
Read More »దరువు ఎక్స్క్లూజివ్..మున్సిపల్ ఎన్నికలపై సౌతాఫ్రికా టీఆర్ఎస్ ఎన్నారై శాఖ స్పందన..!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా జోరుమీదుంది. టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా 2018 ముందస్తు ఎన్నికల్లో భాగంగా సామాజిక మాధ్యమాల్లో టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ విస్తృతంగా ప్రచారం చేసి టీఆర్ఎస్ పార్టీ విజయానికి దోహదపడింది. తాజాగా2020 మున్సిపల్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా సోషల్ మీడియా ద్వారానే కాకుండా ప్రత్యక్ష ప్రచారములో కూడా పాల్గొంది , అన్ని మున్సిపాలిటీలల్లో తమ మెంబెర్స్ …
Read More »ఇంటింటికి తాగునీరు అద్భుతం
2024 సంవత్సరం నాటికి ప్రతిఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్రప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్రం సాధించిందని కేంద్ర జల్జీవన్ మిషన్ టాస్క్ఫోర్స్ బృందం ప్రశంసించింది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంజినీర్లు ప్రదర్శించిన శ్రద్ధ అభినందనీయమని పేర్కొన్నది. మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగిందని, రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టు నిధుల కోసం అమలుచేసిన ఫైనాన్షియల్ విధానం మోడల్గా …
Read More »దావోస్ కు చేరుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు దావోస్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి విమానంలో ఆయన బయలుదేరి వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గోనున్నారు. నిన్న సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా ప్రారంభమైన యాబై వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు ఈ నెల …
Read More »మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న పురపాలక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కు చెందిన కాన్వాయ్ సోమవారం వనపర్తి నుండి కొత్తకోటకు వెళ్ళింది. ఈ క్రమంలో కొత్తకోట పట్టణంలోని భారత్ గ్యాస్ కార్యాలయం సమీపంలో మంత్రి కాన్వాయ్ కు బర్రె అడ్డురావడంతో …
Read More »రైతుబంధుకు రూ. 5100 కోట్లు మంజూరు
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం అన్నదాతకు పంట పెట్టుబడి అందిస్తున్న రైతుబంధు పథకానికి వ్యవసాయ శాఖ నిధులు మంజూరు చేసింది. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 5100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 వార్షిక బడ్జెట్లో …
Read More »యూకే ఎన్నారై తెరాస ప్రచారం
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు అభ్యర్థి నూనావత్ ఉష గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఎన్నారై టి.అర్.ఎస్ సెల్ – యూకే ప్రతినిధులు మరియు తెలంగాణ జాగృతి యువత రాష్ట్ర అధ్యక్షులు కోరబోయిన విజయ్. ఎన్నారై టి.అర్.ఎస్ సెల్ యూకే ప్రధాన కార్యదర్శి కడుదుల రత్నాకర్, కార్యదర్శి వినయ్ ఆకుల మరియు అధికార ప్రతినిధి రాజ్ కుమార్ శానబోయిన.. ప్రచారంలో భాగంగా ఇంటి …
Read More »వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ పోచంపల్లి
అమ్మకు అన్నంపెట్టని కొడుకు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తనన్న డట, అలాగున్నది బీజేపీ పద్దతి. రాష్ట్రానికి చిల్లిగవ్వ ఇవ్వని బీజేపీ, మున్సిపాల్టీ లను బాగు చేస్తా దా? ఢిల్లీ నుంచి వచ్చి మన గల్లీల లను వూ డు స్తదా? దీన్ని ఎవరైనా నమ్ముతారా?! అని అన్నారు శాసన మండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. సోమవారం ఆయన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో …
Read More »