Home / TELANGANA (page 574)

TELANGANA

మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఏకపక్ష విజయం ఖాయం..మంత్రి కొప్పుల

రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ మంత్రి పెద్దపల్లి జిల్లాలో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. మొదట పెద్దపల్లి మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగుండదని తెలిపారు. పార్టీ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని మంత్రి ఆశాభావం వ్యక్తం …

Read More »

మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతు..మంత్రి గంగుల

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతవుతుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే పురపాలక ఎన్నికల్లో ప్రతిపక్షాలు చాపచుట్టడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ వాళ్లకింక రాష్ట్రంలో పట్టుందనే భ్రమలో ఉన్నారనీ.. ఎన్నికల తర్వాత బిక్కు మొఖాలేసుకోవడం ఖాయమని మంత్రి అన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు మనుగడ లేదని మంత్రి …

Read More »

నా కల నెరవేరింది..వినోద్ కుమార్

వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఐటీ పరిశ్రమలు ప్రారంభం కావడంతో తన కల నెరవేరిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వరంగల్ లో ఐటీ పరిశ్రమలను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఐటీ రంగ ప్రతినిధులు, పలువురు ప్రొఫెసర్లు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో వినోద్ కుమార్ తన …

Read More »

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది… మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు… పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్‌తో పాటు ఈ ఎన్నికలు ఆపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. దీంతో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయినట్టు అయ్యింది. కాసేపట్లో నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. జనవరి 10న నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ జనవరి 11న నామినేషన్ల పరిశీలన …

Read More »

ప్లాస్టిక్ రహితంగా మేడారం జాతర..మంత్రి కేటీఆర్

అసియా ఖండంలోనే అతి పెద్ద జాత‌ర‌, తెలంగాణ కుంభ‌మేళా, అతి నిష్ఠ క‌లిగిన ఆదివాసీ బిడ్డ‌ల, అడ‌విత‌ల్లుల జాత‌ర మేడారం జాత‌ర‌ను ప్లాస్టిక్ ర‌హితంగా నిర్వ‌హించుకుందామ‌ని, ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుందామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, ప‌ట్ట‌ణ‌, మున్సిప‌ల్ అభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. మేడారం జాత‌ర‌లో ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను వాడొద్దంటూ… ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి, ప్ర‌త్యేకంగా రూపొందించిన డాక్యుమెంట‌రీ (ఆడియో విజువ‌ల్)ని, ఎవీని ప్ర‌ద‌ర్శించే ఎల్ ఇ డి …

Read More »

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు

ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఎంతో దూరదృష్టితో అమలు చేస్తున్న పల్లె ప్రగతిని సద్వినియోగం చేసుకుని మన గ్రామాలను ఏ లోటు లేని పల్లెలుగా మార్చుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు పిలుపునిచ్చారు. గత 30 రోజుల ప్రణాళికలో కొత్తగూడెంలో పాల్గొన్నామని, అప్పటి పల్లె ప్రగతిలో చాలా కార్యక్రమాలు చేపట్టామని, ఈసారి రెండో దశలో గ్రామంలో ఇంకా మిగిలిన పనులన్ని పూర్తి …

Read More »

మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి సుప్రీంకోర్టు ఝలక్

తెలంగాణ అధికార  టీఆర్ఎస్ పార్టీ తరపున మండలికి ఎన్నికైన భూపతిరెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో భూపతిరెడ్డిపై నాటి చైర్మన్‌ అనర్హత వేటు వేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేసిన భూపతిరెడ్డికి అక్కడ చుక్కెదురైంది. చైర్మన్‌ ఆయనను అనర్హుడిగా ప్రకటించడాన్ని నాడు హైకోర్టు సమర్థించింది. అయితే దీనిపై ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించి హైకోర్టు తీర్పుపై జోక్యం …

Read More »

బీజేపీలోకి టీటీడీపీ సీనియర్ మాజీ నేత

తెలంగాణ తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేత ,మాజీ మంత్రి మోత్క్లుపల్లి నరసింహులు ఆ పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా మోత్కుపల్లి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్దా సమక్షంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు దీనికోసం బీజేపీ అధ్యక్షుడు …

Read More »

ఈ నెల 13న సీఎంలు కేసీఆర్ జగన్ భేటీ.. అందుకేనా..?

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల పదమూడో తారీఖున భేటీ కానున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో …

Read More »

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇందులో భాగంగా జూబ్లి బస్ స్టేషన్ నుండి ఎంజీబీఎస్ మధ్య మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే పూర్తైన ఈ మార్గంలో అన్ని పనులు పూర్తయ్యాయి. గత సంవత్సరం నవంబర్ నెల నుండి ట్రయల్ రన్ నడుస్తోంది. ఈ రన్ లో అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని నివేధికలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat