రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్ల ఆత్మరక్షణ సంబంధించిన శిక్షణ తీసుకొవాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. బుధవారం రామగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బాలికలచే నిర్వహించిన కళరిపయట్టు కళాప్రదర్శనను గవర్నర్ దంపతులు తిలకించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ ఆత్మరక్షణ నేర్చుకొవడం మన జీవితానికి చాలా ఉపయోగపడతుందని, మనం శారిరకంగా, మానసికంగా ధృడంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయని గవర్నర్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో 15 …
Read More »నీలి విప్లవానికి మద్య మానేరు ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలి..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర జల కూడలి గా మారిన మధ్య మానేరు జలాశయంను నీలి విప్లవానికి కేంద్రబిందువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్ ప్రగతిభవన్ లో సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి పై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర మంత్రి తారక రామారావు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో …
Read More »కంటి వెలుగు పథకం మాదిరి రాష్ట్ర ఆరోగ్య సూచిక
తెలంగాణ వ్యాప్తంగా విజయవంతమైన కంటి వెలుగు పథకం మాదిరే రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలనేది తన కోరిక అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో హెల్త్ ప్రొఫైల్ ఉంటుంది. హెల్త్ ప్రొఫైల్ …
Read More »గర్వపడుతున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీరామారావు ట్విట్టర్ సాక్షిగా సిరిసిల్ల నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలు రావడంపై స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్” గోదావరి బ్యాక్ వాటర్ సిరిసిల్ల శివారుకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది”అని అన్నారు. సిరిసిల్ల జలకళను సంతరించుకున్న తరుణంలో గోదారమ్మ పరవళ్లతో రైతుల కళ్లలో చెరగని సంతోషం నిండుకున్నది. తెలంగాణ కోటి ఎకరాలను మాగాణంగా మార్చేందుకు వేసిన జలబాటలు.. శ్రీరాజరాజేశ్వర …
Read More »ఫారెస్ట్ కాలేజీ, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
సొంత నియోజకవర్గం గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ …
Read More »తెలంగాణలో గ్రామాలకు మహర్దశ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రణాళికలు రచించి, అమలుచేస్తున్నది. గత సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు నిర్వహించిన పల్లెప్రగతిలో గుర్తించిన పనులన్నీ ప్రాధాన్య క్రమంలో చేపడుతున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు ఉపాధిహామీ పథకం నిధులను వినియోగిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఉపాధిహామీ పథకం కింద …
Read More »తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గవర్నర్ తమిళ సై నిన్న మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ పంపుహౌస్ (కన్నెపల్లి), లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బరాజ్లను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ “సీఎం కేసీఆర్ అత్యంత …
Read More »ప్లకార్డులతో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన
పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆర్థికమాంద్యం ప్రభావం దేశంపై లేదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. …
Read More »సికింద్రాబాద్ పరిధిలో చర్చీల్లో క్రిస్టమస్ కానుకల పంపిణి
తెలంగాణ అన్ని మతాల ప్రజల నివాసానికి సముహారంగా నిలుస్తోందని, మైనారిటీ ల ప్రయోజనాలను ప్రస్తుత ప్రభుత్వం పరిరక్షించ గలుగుతుందని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో చర్చీల్లో క్రిస్టమస్ కానుకల పంపిణి కార్యక్రమం సోమవారం కోలాహలంగా ప్రారంభమైంది. సితాఫలమంది లో ని చర్చి అఫ్ లేడీ ఆఫ్ పెర్పేతుయాల్ హెల్ప్ లో నిర్వహించిన కానుకల పంపిణి కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ …
Read More »యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం..మంత్రి కేటీఆర్ ఏమని ట్వీట్ చేశారంటే..!!
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. కొత్త హంగులతో ఆలయం భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ క్రమంలో ఆలయ పునర్నిర్మాణ పనులపై మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్ మరో గొప్పతనం అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆలయ పునర్నిర్మాణం మొత్తం రాతితోనే జరిగిందన్న ఆయన… రెండున్నర లక్షల టన్నుల గ్రానైట్ ను ఉపయోగించినట్లు తెలిపారు. యాదాద్రి ఆలయం …
Read More »