ఇండియాజాయ్ -2019 ఎక్స్పోని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, సినీ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి నమ్రతా శిరోద్కర్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సీఈవో రాజీవ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేశంలో అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ ఇది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ …
Read More »ప్రశాంత్ ను తీసుకొచ్చేందుకు సహాకరిస్తా-మంత్రి కేటీఆర్
ఏపీలోని వైజాగ్ కు చెందిన ప్రశాంత్ ,దరీలాల్ అనే ఇద్దరు యువకులు పాకిస్థాన్ దేశంలోని బహవల్ పూర్ లోని ఎడారిలో దాక్కొన్నట్లు ఈ నెల పద్నాలుగో తారీఖున రాత్రి దాదాపు ఎనిమిది గంటల సమయంలో ఆ ప్రాంతానికి చెందిన గూడచారి చోళిస్థాన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలేమి లేకపోవడంతో ఆ దేశ కంట్రోల్ ఆఫ్ ఎంట్రీ యాక్ట్ కింద కేసు నమోదు …
Read More »అన్ని విధాలుగా అండగా ఉంటాం
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సింగపూర్ కు చెందిన వ్యాపార ,వాణిజ్య సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగ అండగా ఉంటాము. ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయసహాకారాలుంటాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు ము న్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. నిన్న మంగళవారం మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ లో తన కార్యాలయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ …
Read More »దాంతో 70ఏళ్ల దరిద్రం పోయింది
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న మంగళవారం హుస్నాబాద్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కల్సి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచలన నుంచి వచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పల్లెల ,గ్రామాల ముఖ చిత్రం” మారిందన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ స్థానిక అధికారులు,ప్రజల …
Read More »రైతన్నల సంతోషమే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు మంగళవారం జిల్లా నీటిపారుదల, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులతో పాటు ఎన్సీపీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..” జిల్లాలోనే చెరువులన్నీ నీటితో కళకళాడాలి. చెరువుల నీటితో పల్లెలు గ్రామాలు బాగుపడాలి. రైతన్నలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం”ఆని అన్నారు. ఈ …
Read More »తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు..!!
‘ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ -2019 ‘ అవార్డు ప్రదానం కార్యక్రమం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర వాణిజ్య, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేంద్ర పారిశుధ్య శాఖ కార్యదర్శి పరమేశ్వర్ అయ్యర్, తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్ రావు …
Read More »మంత్రి కేటీఆర్ తో సమావేశమైన సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం..!!
సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియన్ మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం ఈరోజు మసబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా సింగపూర్ మరియు తెలంగాణలో మద్య మరింత బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలను నెలకొల్పేందుకు అవసరమైన అంశాల పైన చర్చించారు. ఇప్పటికే తెలంగాణలో అనేక కంపెనీలు, సంస్థలు కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని మంత్రి కాన్సుల్ జనరల్ తెలియజేశారు. …
Read More »గీసుకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిజీబిజీ
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పరిధిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గీసుగొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసుబుక్కులు ఎమ్మెల్యే అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశానికి వచ్చిన రైతుల వినతులు స్వీకరించి,తక్షణమే తగుచర్యలు తీసుగకోని రైతుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ గారికి ఆదేశించారు. …
Read More »తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ సెగ
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్ దాడి సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. జిల్లాలో లంబాడిపల్లెకు చెందిన కనకయ్య అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్, అటెండర్ దివ్యలపై పెట్రోల్ చల్లాడు. ఇంతలో అతడిని మిగితా సిబ్బంది అడ్డుకున్నారు. తన భూమిని ఎంఆర్ఓ సిబ్బంది పట్టా చేయట్లేదని రైతు కనకయ్య వారిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. కాగా, సిబ్బంది మాత్రం అన్నదమ్ముల మధ్య భూవివాదం కారణంగానే పట్టా …
Read More »రూ.5 భోజన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఈ రోజు మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆకలితో అలమటించే వారి పొట్ట నింపేందుకు రూ. 5కే భోజన కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మరియు రుచికరమైన భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. అనంతరం కొంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నూతన పౌరసేవ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి …
Read More »