Home / TELANGANA (page 634)

TELANGANA

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా దీపావళి బోనస్ ను ప్రకటించిన సంగతి మనకు తెల్సిందే. ఇందులో భాగంగా ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.64,700 లను దీపావళి బోనస్ గా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పర్మార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీం కింద సింగరేణి సంస్థ ఈ బోనస్ ను అందజేసింది. ఇందుకు మొత్తం రూ.258కోట్లను సంస్థ చెల్లించింది. తెలంగాణ …

Read More »

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..?

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు ఆర్టీసీకార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ సిబ్బందితో ఈ నెల ఇరవై ఆరో తారీఖున చర్చలు జరపనున్నట్లు సమాచారం. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ఆర్టీసీ యాజమాన్యం,అధికారులు,డ్రైవర్లు,కండక్టర్లు మంచోళ్లు. యూనియన్ల నేతలే వాళ్లను చెడగొడుతున్నారు. …

Read More »

మంత్రి కొప్పుల ఈశ్వర్ తో సౌతాఫ్రిక టీఆర్ఎస్ శాఖ అధినేత నాగరాజు భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ ను సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఈ రోజు శుక్రవారం కలిశారు..ఈ సందర్బంగా నాగరాజు టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాక చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ ను సౌతాఫ్రికాకు రావాలని ఆహ్వానించారు.

Read More »

తెలంగాణ దేశానికే ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్యం , హరితహారం నిర్వహణ ట్రాక్టర్స్ పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి హారీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఇంత అద్భుతంగా మారతాయని ఎవరూ ఊహించలేదు.పంచాయతీ ప్రణాళికతో పల్లెల …

Read More »

దేశంలోనే తొలి పార్టీ టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఒకవైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అన్ని వర్గాల మన్నలను పొందుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందుతున్నారు.తాజాగా గురువారం విడుదలైన హుజూర్ నగర్ అసెంబ్లీ …

Read More »

టీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ గురించి కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. నిన్న గురువారం విడుదలైన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ” బీజేపీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇళ్ళు అలకగానే పండుగ కాదు. ముందుంది మొసళ్ల పండుగ “అని ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై అనవసర విమర్శలు …

Read More »

ఆర్టీసీ సిబ్బందికి సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది,డ్రైవర్లు,కండక్టర్లకు ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్తని తెలిపారు. గురువారం విడుదలైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై 43,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీనిపై హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సమయం .. సందర్భం చూడకుండా ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు …

Read More »

టీపీసీసీకి కొత్త బాస్

తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి మరి తన సతీమణి అయిన ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఇటీవల జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన సంగతి విదితమే. గురువారం విడుదలైన ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై నలబై మూడు …

Read More »

ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది కొంతమంది ఆత్మహాత్యకు పాల్పడ్డారు. మరికొంతమంది గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆర్టీసీ కార్మికుల ఆత్మహాత్యకు ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డినే ప్రధాన కారణమని హైదరాబాద్ మహనగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ డ్రైవర్ రాజు పిర్యాదు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం …

Read More »

టీమ్ వర్క్ తో విజయం సాధించాం…మంత్రి జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనం హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ ప్రజలు అఖండ మెజార్టీతో శానంపూడి సైదిరెడ్డిని గెలిపించిన సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో టీమ్ వర్క్ తో విజయం సాధించాం. తామే అభ్యర్థులు అన్నట్టుగా నాయకులు, క్యాడర్ పనిచేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat