ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 మాజీ సీఈఓ అయిన రవిప్రకాశ్ గత కొద్ది రోజుల కింద పోర్జరీ సంతకం కేసులో అరెస్ట్ .. విచారణ తదితర చర్యలను ఎదుర్కున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజరాహిల్స్ పోలీసులు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు. తమ విధులకు అటంకం కలిగిస్తున్నారనే నేపంతో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read More »కాన్వాయ్ ఆపి మరి …తన గొప్ప మనస్సును చాటిన మంత్రి సబితా
తెలంగాణ రాష్ట్ర మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ముడిమ్యాలకు సమీపంలో దామరగిద్దకు వెళ్తున్న బంటు నర్సింహులు అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. అతడు గాయపడి రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. అదే సమయంలో సొంతూరు కౌకుంట్ల నుంచి హైదరాబాద్ మహనగరానికి వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాద విషయాన్ని గుర్తించి తన కాన్వాయ్ ను ఆపి మరి ఆవ్యక్తిని …
Read More »భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర దంపతులను ఆశీర్వదించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు శనివారం నాడు ఉదయం శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు భూపాల్ పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి దంపతుల నూతన గెస్ట్ హౌస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »వరంగల్ దేవీనవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి అనుగ్రహ భాషణం..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో భక్తుల నీరాజనాల మధ్య దిగ్విజయవంతంగా సాగిపోతుంది. హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ నవరాత్రులలో కార్యక్రమంలో గత ఆరు రోజులుగా స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు కూడా స్వామివారు స్వయంగా రాజశ్యామల అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి, …
Read More »మంత్రి కేటీఆర్ పై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంసల జల్లు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో జరిగిన ‘మైక్రాన్ డెవలప్మెంట్ సెంటర్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ గురించి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”భారతదేశంలో అత్యంత డైనమిక్ రాజకీయ నాయకుడు కేటీఆర్. ప్రతి ఒక్కరినీ హైదరాబాద్ వైపు నడిపించే సత్తా తన సొంతం.ఆయన పట్ల నాకు గొప్ప గౌరవం, అభిమానం ఉంది ఎందుకంటే ఆయన మన దేశంలో అత్యంత ప్రతిభావంతులైన మంత్రులలో …
Read More »జీ హుజూర్ అందామా?.. జై హుజూర్ నగర్ అందామా..?
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది. ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ తరపున మంత్రి,ఆ పార్టీ వర్కింగ్ …
Read More »తెలంగాణ ప్రభుత్వం సీరియస్
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు ఈ రోజు శనివారం నుంచి సమ్మెకు దిగిన సంగతి విదితమే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడే బస్సులు ఆయా డిపోలకు పరిమితమైపోయాయి. అయితే పండుగ సీజన్లో ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ చర్యలను తీసుకుంది.మరోవైపు సమ్మెకు దిగిన కార్మికులపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల్లోపు ఆయా …
Read More »హైదరాబాద్ దే అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరోసారి ప్రపంచ ఖ్యాతి దక్కింది. ప్రపంచంలోనే ఆకర్షణీయ నగరాల జాబితాల్లో చోటు లభించిన ఇండియాలోని మూడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కు అగ్రస్థానం దక్కింది. ఆ తర్వాత స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీ,ముంబాయి నిలిచాయి. అయితే మొత్తం ప్రపంచంలో 102 ఆకర్షణీయ నగరాల్లో హైదరాబాద్ కు అరవై ఏడు స్థానం దక్కింది. సింగపూర్ నగరానికి మొదటి స్థానం. జ్యూరిచ్ నగరానికి రెండో …
Read More »తెలంగాణ హరితహారానికి అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని ,అడవుల శాతాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన కార్యక్రమం హరితహారం. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటుగా సామాన్య ప్రజానీకం కూడా పాల్గోని తమవంతు పాత్ర పోషిస్తూ మొక్కలను నాటుతూ హరితహారం లో భాగస్వాములవుతున్నారు. ఈ క్రమంలో హరితహారానికి అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు దక్కింది. బ్రెజిల్ లో జరిగిన పచ్చదనం పెంచేందుకు,అటవీ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యల …
Read More »తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.హైదరాబాద్ మెట్రో శుభవార్త
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు ఈ నెల ఐదో తారీఖు నుంచి నిరావదిక సమ్మెను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో తన సర్వీసుల సమయాన్ని పెంచుతున్నట్లు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. దీంతో మార్నింగ్ ఐదు గంటల నుంచి ఆర్ధరాత్రి పన్నెండున్నర వరకు మెట్రో సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రద్ధీని పురస్కరించుకుని అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన …
Read More »