Home / TELANGANA (page 668)

TELANGANA

సింగరేణి కార్మికులకు మరో గుడ్ న్యూస్..!!

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త. సింగరేణి సంస్థలో పనిచేసి డిస్మిస్ అయిన కార్మికులకు మళ్లీ ఉద్యోగాలు రానున్నాయి. డిస్మిస్ అయిన ఉద్యోగుల్లో అర్హత కలిగిన వారికి తిరిగి ఉద్యోగం ఇవ్వడానికి గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి యాజమాన్యం మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీంతో 356 మంది డిస్మిస్డ్ కార్మికులకు తిరిగి సింగరేణిలో ఉద్యోగాలు రానున్నాయి. వివిధ కారణాల రీత్యా 2000 సంవత్సరం నుంచి 2018 వరకు డిస్మిస్ అయిన …

Read More »

బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలి..మంత్రి హరీష్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేద మహిళలు ఆధారపడే బీడీ తయారీ పరిశ్రమపై జిఎస్టీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. శుక్రవారం గోవాలో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక …

Read More »

తెలంగాణ వ్యవసాయరంగ పథకాలు బాగున్నాయి

తెలంగాణలో వ్యవసాయ రంగంలో పురోగతిపై బీహార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందం అధ్యయనం చేసింది. తెలంగాణలో వ్యవసాయ పథకాలు బాగున్నాయని బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. విత్తన రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా వరి, మొక్కజొన్న విత్తనాలు దిగుమతి చేసుకుంటామని ప్రేమ్ కుమార్ చెప్పారు.

Read More »

నీటి పారుదల,విద్యుత్ రంగంలో కొత్త సంస్కరణలు

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం దాని అనుబంద రంగాలలో సాదించిన పురోగతి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, పశుసంవర్థక శాఖ, చేపల పెంపకం లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ లో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు, మఔలిక సదుపాయాల గురించి అద్యయనం చేసి, బీహార్ కృషి రోడ్ మ్యాప్ తయాఋ చేయడానికి ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందాన్ని తెలంగాణకు …

Read More »

అసెంబ్లీలో మాట్లాడుతూ కంటతడ పెట్టిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ రోజు ఉదయం మొదలైన బడ్జెట్ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ అసెంబ్లీలో కంటతడపెట్టారు. ఆమె మాట్లాడుతూ” తన తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని .. తన తండ్రి డయాలసిస్ రోగి కావడంతోనే ఆర్థికంగా తాము చితికిపోయామన్నారు. డయాలసిస్ రోగులు,వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని “ఆమె …

Read More »

తెలంగాణలో 21 ఫుడ్ పార్కులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీ రామారావు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ” సత్తుపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్, బండతిమ్మాపురంలో స్నాక్స్ ,మల్లేపల్లిలో స్వీట్ ఆరెంజ్, మహబూబాబాద్ జిల్లా కంపల్లి ,రఘునాథపాలెంలో మిరప,సిరిసిల్లలో మొక్కజొన్న ,నర్సంపేటలో పండ్లు,మసాలా దినుసులు,జహిరాబాద్ లో గుడ్లు,మాంసం ,మునుగొడు దండు మల్కాపూర్లో ఆగ్రో క్లస్టర్,సిద్దిపేటలో వెజిటబుల్ క్లస్టర్ పార్కులను ఏర్పాటు చేస్తామని …

Read More »

మంత్రి హారీశ్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ

తన్నీరు హారీష్ రావు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత.. ఆర్థిక శాఖ మంత్రి. అతను కాంగ్రెస్ సీనియర్ నేత.. ప్రస్తుత ఎమ్మెల్యే.. దాదాపు పద్నాలుగేళ్ల నుండి వీరిద్దరి మధ్య మాటల్లేవు. కలవడాల్లేవు. అయిన అతను వేరే పార్టీ.. ఇతను వేరే పార్టీ కలవాలని.. మాట్లాడాలని ఎక్కడైన రాజ్యాంగంలో రాసి ఉందా అని అడక్కండి. అసలు విషయం ఏమిటంటే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి అప్పటి …

Read More »

తొలిసారిగా గోవాకు మంత్రి హారీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం గోవాకు చేరుకున్నారు. ఈ రోజు నుంచి మొదలు కానున్న జీఎస్టీ 37వ కౌన్సిల్ సమావేశానికి హాజరవ్వడానికి వాణిజ్య పన్నులు,రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కల్సి ఆయన గోవాకు చేరుకున్నారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బీడీ,షాబాద్ బండలపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీటిపై ఉన్న జీఎస్టీ …

Read More »

రూ. 50 కోట్లతో మిర్చి ఆహారశుద్ధి పరిశ్రమ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో పసుపు, కారం, మిర్యాలగూడలో రైస్, బస్తాయి, చెన్నూర్‌లో మాన్యువల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు …

Read More »

ఇండియాకే ఆదర్శమైన ఇర్కోడ్ గ్రామం..

ప్రజలంతా చేయి చేయి కలిపితేనే ఇర్కోడ్ గ్రామాభివృద్ధి సాధ్యమని సంకల్పించారు. ప్రజా భాగస్వామ్యం.! పంచాయతీ పాలకవర్గ కృషి.! అధికారుల ప్రయత్నం.! ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ దిశానిర్దేశంతో ఇర్కోడ్ గ్రామానికి జాతీయ పురస్కారం దక్కింది. సరిగ్గా రెండేళ్ల కిందట జాతీయ అవార్డును స్వంతం చేసుకున్న ఇర్కోడ్ గ్రామం అదే స్ఫూర్తితో ఇవాళ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్-2019పురస్కారానికి ఎంపికైంది. స్వచ్ఛత స్వశక్తి కరణ్- …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat