తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహమద్ షకీల్ అమీర్ గురువారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో భేటీ అయిన సంగతి విదితమే. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీ వర్గం నుండి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అయిన తనకు అన్యాయం జరిగిందని తీవ్ర …
Read More »పార్లమెంటుకు కొత్త భవనం…బీజేపీ ఇకనైనా మారుతుందా?
తెలంగాణలో నూతన సచివాలయం నిర్మాణపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం కొత్త పార్లమెంటు నిర్మాణానికి సిద్ధమవుతోంది. 2022లో భారత స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండుతాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలా లేక ఉన్న బిల్డింగ్ను మరింత ఆధునీకరించాలా అన్న ఆలోచనల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. …
Read More »ఖమ్మంలో తొలిసారి అడుగుపెట్టిన మంత్రి పువ్వాడ ఏం చెప్పారంటే…!!
రవాణాశాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్న సీనియర్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తొలిసారి ఖమ్మంలో పర్యటించారు.ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో జరిగిన టీఆర్ఎస్ స్వాగత సభలో మంత్రి అజయ్ పాల్గొని ప్రసంగించారు. మంత్రివర్గంలో చోటు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో అందరినీ కలుపుకొని టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. …
Read More »లండన్ లో ఘనంగా 7వ సారి “గణపతి ” నిమజ్జనం
లండన్ నగరం లోని హౌంస్లో లో ప్రాంతం లో ఘనంగా వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్జనం జరిగింది.హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(HYFY) లండన్ ఆధ్వర్యంలో ఘనంగా 7వ సారి వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని …
Read More »బాలాపూర్ లడ్డూ ఏ ఏడాది ఎంత ధర
వినాయక చవితి అంటే ముందు గుర్తోచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత బాలాపూర్ లడ్డూ. అంతగా ఈ రెండు ప్రాచుర్యం పొందాయి. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ముప్పై తొమ్మిదేళ్ల కింద అంటే సరిగ్గా 1980లో ఏర్పాటైంది. కానీ లడ్డూ వేలం మాత్రం పద్నాలుగేళ్లు అంటే 1994లో మొదలైంది. అప్పట్లో కొలను మోహాన్ రెడ్డి రూ. 450కే దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాదికి మరల అతనే రూ.4,500లకు సొంతం చేసుకున్నాడు. …
Read More »షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న ఎంపీ జోగినపల్లి,ఎమ్మెల్సీ పోచంపల్లి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు,టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్ చైర్మన్ డా. కె. వాసుదేవరెడ్డి, వారి మిత్రులు రాజేష్ ఖన్నా ఈ రోజు షిర్డీ సాయిబాబా ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నట్లు …
Read More »అండగా ఉంటా..
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పుల్లిగిల్ల సత్తయ్య కొన్ని రోజుల కిందట వ్యవసాయ పనుల మీద పోలానికెళ్లాడు. దురదృష్టావత్తు విద్యుత్ ప్రమాదానికి గురై మరణించాడు. మంత్రి హారీశ్ రావు ఇంటికి వచ్చి తమ బాధను వ్రెళ్లదీసుకున్న సత్తయ్య కుటుంబానికి భరోసానిచ్చారు. ప్రభుత్వం తరపున అందాల్సిన నష్టపరిహారంపై అధికారులతో మాట్లాడి …
Read More »మంత్రి కేటీఆర్ కు మద్ధతుగా రెబల్ స్టార్ ప్రభాస్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు ఇటు ప్రజల్లో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులల్లో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెల్సిందే. మంత్రి కేటీఆర్ ఏమి పిలుపునిచ్చిన కానీ దానికి మంచిగా రెస్పాండవుతారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. తాజగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ,మలేరియా వ్యాధులు ప్రభలంగా ఉన్న పరిస్థితులు నేలకొన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ …
Read More »కొత్త ట్రాఫిక్ రూల్స్ ..తొలి బాధితుడు ఇతడే..?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సరికొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా చలనాలు ఏకంగా రెండు నుంచి నాలుగు రెట్లు పెంచింది కేంద్రం. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో మారిన కొత్త రూల్స్ పై,చలనాలపై ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత అమలు చేస్తామని ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే తెలిపాయి. అయితే తెలంగాణలో మాత్రం మారిక కొత్త రూల్స్ కు బలి అయ్యాడు ఒక బాధితుడు. నల్లగొండ …
Read More »తెలంగాణలో వేగంగా పట్టణీకరణ
తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పట్టణీకరణ జరుగుతుంది సీఈడీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం మూడున్నర కోట్లు. ఇందులో పట్టణాల్లో నివసించే వారి సంఖ్య మొత్తం 1.36 కోట్లుగా ఆ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణ జనాభా మొత్తం నలబై శాతం దాటుతుందని తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న పలు సంస్కరణలతో పాటుగా పరిపాలన …
Read More »