Home / TELANGANA (page 683)

TELANGANA

రేవంత్ రెడ్డికి గట్టి షాక్.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మారుస్తారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే. టీపీసీసీ చీఫ్ గా అనుముల రేవంత్ రెడ్డిని నియమిస్తారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చేశారు అంట సీనియర్ నేతలు. ఆ …

Read More »

నేటి నుంచే తెలంగాణ పల్లె ప్రగతికి బాటలు

తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఆరంభమవుతున్నది. ఏండ్ల తరబడి వెనుకబడి, కంపుకొట్టే మురికికాల్వలు, గతుకుల రోడ్లతో ఉండే గ్రామాలకు మంచిరోజులు వచ్చాయి. పల్లెల ప్రగతికోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న 30 రోజుల ప్రణాళిక శుక్రవారం అధికారికంగా మొదలుకానున్నది. అయితే తొలి ముప్పై రోజుల ప్రణాళికలో ఏమి ఏమి చేయాలంటే..! -సెప్టెంబర్ 6 నుంచి నెలపాటు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలి. -ప్రతి గ్రామానికి ఒక మండలస్థాయి అధికారిని పర్యవేక్షకుడిగా నియమించాలి. -జిల్లాస్థాయిలో …

Read More »

పరువు పొగొట్టుకున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. కే లక్ష్మణ్ మరో సారి తన పరువును తానే తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు టీఆర్ఎస్ సర్కారుపై అసత్యప్రచారాలు చేయడం.. వాటిపై టీఆర్ఎస్ నేతలు,మంత్రులు నిజనిజాలతో తిప్పికొట్టడంతో లక్ష్మణ్ అసత్యప్రచారాన్ని ప్రజలు నమ్మడంలేదు. తాజాగా లక్ష్మణ్ మాట్లాడుతూ” తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత ఉంది. యూరియా కోసం ఒకరైతు క్యూలో నిలబడి చనిపోయాడని అసత్యప్రచారం చేయడమే కాకుండా ఆ పార్టీకి చెందిన …

Read More »

గ్రూప్‌-4 అభ్యర్థులకు గుడ్‌న్యూస్…!

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్‌ – 4 ఎగ్జామ్స్ ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా ఈ నెల 9 నుంచి అక్టోబరు 18 వరకు గ్రూప్‌-4 రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిమిత్తం అభ్యర్థులు రెడ్డి ఉమెన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో హాజరుకావాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు.కాగా గత ఏడాది టీఎస్‌పీఎస్సీ గ్రూప్ -4 నోటిఫికేషన్ విడుదల చేసింది. …

Read More »

కేటీఆర్ కృషి…సిరిసిల్లలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు..!

చేనేత ఖిల్లా..సిరిసిల్ల ఇక చదువుల ఖిల్లాగా మారబోతుంది..సిరిసిల్ల ప్రజల చిరకాల కోరికను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెరవేర్చబోతున్నారు. నేతన్నల బిడ్డలకు ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తాజాగా సిరిసిల్లలో జేఎన్‌టీయూకు అనుబంధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలోని పేరుగాంచిన ఇంజనీరింగ్ కళాశాలలకు తీసిపోని విధంగా అత్యున్నత ప్రమాణాలతో.. వచ్చే విద్యాసంవత్సరం(2020-21) నుంచే ఈ నూతన ఇంజనీరింగ్ కాలేజీని అందుబాటులోకి తీసుకురావాలని కేటీఆర్ …

Read More »

గోవా బీచ్‌ను తలపిస్తున్న తెలంగాణ బీచ్.. ఎక్కడ ఉందో తెలుసా..?

మనలో చాలా మంది ముఖ్యంగా యూత్ ఒక్కసారైనా గోవా వెళ్లాలని, అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని భావిస్తారు. అయితే చాలా మంది ఖర్చు ఎక్కువ అవుతుందని వెనుకాడుతారు. అయితే తెలంగాణలో మినీ గోవాకు వెళ్లండి..సేమ్ టు సేమ్ గోవా బీచ్‌లోలాగే ఎంజాయ్ చేస్తారు..నాదీ గ్యారంటీ…ఇంతకీ ఈ తెలంగాణ మినీ గోవా ఎక్కడ ఉందంటారా..అయితే ఛలో మిమ్మల్ని తెలంగాణ మినీ గోవాకు తీసుకువెళతాను..ఒకపక్క ఆధ్యాత్మిక దేవాలయాలు, మఠాలు, ప్రాచీన మానవుడి ఉనికిని …

Read More »

మీరే కథానాయకులంటూ సీఎం కేసీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక బహిరంగ లేఖను రాశారు. అయితే ఈ లేఖలో గ్రామపంచాయతీలను ఉద్ధేశించి ఆయన రాశారు. ఆ లేఖలో ఏముందంటే..? ప్రియమైన తెలంగాణ ప్రజలకు నా నమస్సుమాంజులు. రాష్ట్రంలోని ప్రతి పల్లె దేశంలో కెల్లా ఆదర్శ పల్లెగా నిలవాలనే నా ఆరాటం. అదే నా లక్ష్యం. ఈ లక్ష్యంతోనే మన ప్రభుత్వం సమగ్రాభివృద్ధి ప్రణాళికను రూపొందించిన సంగతి విదితమే. ఈ …

Read More »

పల్లెల ప్రగతికి సీఎం కేసీఆర్ శ్రీకారం..!

తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఆరంభమవుతున్నది. ఏండ్ల తరబడి వెనుకబడి, కంపుకొట్టే మురికికాల్వలు, గతుకుల రోడ్లతో ఉండే గ్రామాలకు మంచిరోజులు వచ్చాయి. పల్లెల ప్రగతికోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న 30 రోజుల ప్రణాళిక శుక్రవారం అధికారికంగా మొదలుకానున్నది. ప్రతి గ్రామానికి నియమితులైన స్పెషలాఫీసర్లు ఉదయం గ్రామాల్లో సభ నిర్వహించి, సీఎం కేసీఆర్ సందేశాన్ని వినిపిస్తారు. అనంతరం ఊరంతా తిరిగి పనులను గుర్తించనున్నారు. వాటిపై నివేదిక సిద్ధంచేసి, నిబంధనల ప్రకారం గ్రామసభ …

Read More »

తెలంగాణకు కొత్త సచివాలయం అవసరమా.. కాదా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు నూతన సచివాలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నూతన సచివాలయం నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీ ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సచివాలయంపై నివేదిక ఇవ్వాలని మంత్రి వర్గ ఉపసంఘంతో పాటు నిపుణులతో కలిసి కమిటీను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుత సచివాలయంపై నివేదికను ముఖ్యమంత్రికి అందజేసింది కమిటీ. ఈ …

Read More »

కొత్త సెక్రటేరియట్ తప్పనిసరి.. నిపుణుల కమిటీ నివేదిక ఇదే..!!

ప్రస్తుతమున్న సెక్రటేరియట్ భవనం ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నందున, సెక్రటేరియట్ కోసం కొత్త భవనం నిర్మాణమే సముచితమని నిపుణుల కమిటీ, కేబెనెట్ సబ్ కమిటీ తేల్చింది. తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సాంకేతిక అంశాలన్నింటినీ పరిశీలించి, నివేదిక ఇవ్వాల్సిందిగా కేబినెట్ సబ్ కమిటీ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన నలుగురు ఇఎన్సీలతో మరొక నిపుణుల కమిటీని నియమించింది. ఇప్పుడున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat