Home / TELANGANA (page 684)

TELANGANA

ఆదర్శంగా నిలిచిన మేయర్ రామ్మోహాన్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహాన్ తన ఉదారతను చాటుకున్నారు. నగరంలోని ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన చర్లపల్లి డివిజన్ సోనియా గాంధీ కాలనీ నివాసుతులైన సందనపల్లి ఉప్పలయ్య,పారిజాతం దంపతులకు అఖిల్,శివశరన్ లు గత ఐదేండ్లుగా మస్కల్ డి స్ట్రోపి అనే వింత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ బొంతు రామ్మోహాన్ సతీమణి బొంతు శ్రీదేవి మేయరు గారి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. ఎంపీ సంతోష్ కీలక ప్రకటన..!!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో గ్రీన్ ఛాలెంజ్ పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదలెట్టిన సంగతి విధితమే. అయితే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుకు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజా నీకం నుండి ప్రజాప్రతినిధులు వరకు అందరూ స్పందించి విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. దీంతో కోటికి చేరుకుంది మొక్కలు …

Read More »

ఈ నెల 7న గవర్నర్ నరసింహాన్ కు వీడ్కోలు సభ

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను బదిలీ చేసి తమిళ సై సౌందర రాజన్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈఎస్ఎల్ నరసింహాన్ తన పదవీ బాధ్యతలు నుండి ఈ నెల పదో తారీఖున నుంచి తప్పుకోనున్నారు. అయితే ఈఎస్ఎల్ నరసింహాన్ కు ఈనెల ఏడో తారీఖున వీడ్కోలు సభను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం …

Read More »

లెనోవో నుండి మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు మొబైల్ యూజర్లను ఆకర్శించుకోవడానికి ప్రతి రోజు ఏదోక కొత్త సాంకేతకతో పలు మొబైళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన లెనోవో కె10 నోట్ పేరిట ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ రోజు గురువారం భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 4\6జీబీ ర్యామ్ ,64\128జీబీ ఇంటర్నల్ మెమరీను …

Read More »

వినాయకచవితి స్పెషల్.. గ్రేటర్ వాసులకు బంఫర్ ఆఫర్

హైదరాబాద్ అంటేనే బిజీ బిజీ లైఫ్.. కనీసం తినడానికి కూడా సమయం ఉండదు. ఇక ఫ్యామిలీతో బయటకెళ్దామనుకున్నా కానీ ఆదివారం వరకో.. ఏదో సెలవు దినం వరకు కళ్లు కాయలు కాసేదాక ఎదురుచూడాలి. ఇక పండుగలు పబ్బాలు వస్తే చెప్పనక్కర్లేదు. అయితే ఇటువంటి వారికోసమే గ్రేటర్లో పలు రెస్టారెంట్లు బంఫర్ ఆఫర్ ప్రకటించాయి. అందులో భాగంగా ప్రస్తుతం వినాయక చవితిని పురస్కరించుకుని ఫోన్ కొడితే చాలు డోర్ డెలవరి సదుపాయంతో …

Read More »

దేశ జనాభా ఎంతో తెలుసా..!

ఇండియాలో ప్రతి నిమిషానికి 49మంది పుడుతుంటే మరోవైపు 15మంది కన్ను మూస్తున్నారు. కాలం తీరి చనిపోయేవారు తీసేయగా కొత్తగా పుట్టుకొచ్చే శిశువులతో దేశ జనాభా ఏడాది వ్యవధిలోనే అదనంగా 1.45కోట్లు పెరిగింది. దేశ వ్యాప్తంగా జనన మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం జనాభా 128.25కోట్ల మంది. అయితే దేశంలో 2016,2017లో జనన ,మరణాలు, మొత్తం జనాభా …

Read More »

యూరియా కొరతపై మంత్రి నిరంజన్ రెడ్డి క్లారీటీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉందని ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీలకు చెందిన విషప్రచారం చేస్తోన్న సంగతి విధితమే. యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తోన్న విషప్రచారాన్ని తిప్పికొట్టారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాజధాని మహానగరం హైదరాబాద్లో జరిగిన ఒక  కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ”తెలంగాణలో ఎక్కడ ఎరువుల కొరత మరి ముఖ్యంగా యూరియా కొరత లేదు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లడానికి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. శ్రీరాంపూర్ పునర్జీవ పథకంలో భాగంగా జగిత్యాల జిల్లాలో మల్యాల మండలం రాంపూర్ వద్ద పంప్ హౌస్ లు నిర్మాణం చేపట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు పంపు హౌస్ ల దగ్గర వెట్ రన్ ట్రయల్ నిర్వహించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఇంజనీర్లు నిర్వహించిన ఈ రన్ విజయవంతమైంది. తాజాగా రాంపూర్ వద్ద నిర్మించిన పంపుల …

Read More »

ఉపాధ్యాయు వృత్తి అనేది…. ఆదర్శమైన వృత్తి.

తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని జి.ఎం.ఆర్.గార్డెన్స్ లో పరకాల లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయదినోత్సవ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,జడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి గారు హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,జెడ్పిచైర్మన్ గండ్ర జ్యోతి గార్లు సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా …

Read More »

ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు 6,7న కౌన్సెలింగ్‌.. కేహెచ్‌యూ నోటిఫికేషన్ విడుదల…!

వరంగల్ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి కాను  నెల 6 , 7 న మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనునన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు కేహెచ్‌యూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తొలి విడుత వెబ్ కౌన్సిలింగ్‌లో యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్‌ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎ్‌స), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), యునాని (బీయూఎంఎస్‌), నేచురోపతి-యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో కేటగిరి-ఏ సీట్లను భర్తీ చేయనున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat